Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బంగారం, వెండిపై… దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు!

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా పెరుగుతున్న దిగుమతుల బిల్లుల నేపథ్యంలో, విలువైన లోహాల దిగుమతులను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం నేటినుంచి బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఇతర పొదుపు చర్యలతో పాటు, బంగారం కొనుగోళ్లపై నియంత్రణల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన కొద్ది రోజులకే, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా, మే 13 నుంచి అమల్లోకి […]
Read more

జూన్ 2న ఇందిరమ్మ ఇళ్లు రెండో దశ ప్రారంభం!

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఆదిలాబాద్‌లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండో దశను ప్రారంభించనున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మే 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రెండో దశకు సంబంధించిన విధివిధానాలపై చర్చించి ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రెవెన్యూ, గృహ నిర్మాణ సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల […]
Read more

హర్ముజ్ దిగ్బంధనంతో 4.5 కోట్ల మంది ప్రజల ఆహార భద్రతకు ముప్పు… ఐక్యరాజ్యసమితి!

న్యూయార్క్: హర్ముజ్ జలసంధి గుండా ఎరువుల రవాణాకు త్వరలో అనుమతి ఇవ్వకపోతే, కోట్లాది మంది ప్రజలు ఆకలి, పస్తులతో అలమటించాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి టాస్క్‌ఫోర్స్ హెచ్చరించింది.ఈ పరిణామం రానున్న రోజుల్లో “భారీ మానవతా సంక్షోభంగా పరిణమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానిని నివారించడానికి మన ముందు కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది,” అని ఐక్యరాజ్యసమితి ప్రాజెక్ట్ సర్వీసెస్ కార్యాలయం (UNOPS) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్ నాయకుడు అయిన జార్జ్ మోరీరా డా సిల్వా నిన్న […]
Read more

వరి సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శించిన హరీష్ రావు!

హైదరాబాద్: వరి ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. పౌర సరఫరాల అధికారుల అవినీతి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈమేరకు మెదక్ జిల్లా, చేగుంట మండలం, కర్నల్పల్లిలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి, గత కొన్ని రోజులుగా అక్కడే వేచి ఉన్న రైతుల దుస్థితిని స్వయంగా చూశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గణనీయమైన పరిమాణంలో వరి ధాన్యం తడిసిపోయిందని గమనించిన […]
Read more

బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలన్న ప్రధాని విజ్ఞప్తిపై యూపీలో నగల వ్యాపారుల నిరసన!

లక్నో: పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తికి వ్యతిరేకంగా లక్నోలోని ఆభరణాల వ్యాపారుల బృందం ఒకటి నిరసన చేపట్టింది. ఇలాంటి కార్యకలాపాలకు గణనీయమైన విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుందని పేర్కొంటూ, విదేశీ విహారయాత్రలు, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు దూరంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని […]
Read more

పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడికి లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని కోరుతున్న బీఆర్ఎస్!

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండీ సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి నమోదైన పోక్సో కేసు విషయంలో, అతనిపై లుకౌట్ నోటీసు జారీ చేయాలని, అతని ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ప్రకటించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పోలీసులను డిమాండ్ చేశారు. కుమరం భీమ్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఉన్న తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, బాధితురాలి కుటుంబాన్ని భయపెట్టి, ఫిర్యాదును ఉపసంహరించుకునేలా […]
Read more

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నేటినుంచి విద్యా వారోత్సవాలు!

హైదరాబాద్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా…నేటి నుండి 17 వరకు విద్యా వారోత్సవాలను పాటించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు తెలంగాణ విద్యా శాఖ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఐదు గంటలకు ఈవారోత్సవాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసారు. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను […]
Read more

తెలంగాణ పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి…మోడీని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం కోరుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసిసి)లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ…కేంద్రం దీర్ఘకాలిక ఆర్థిక దార్శనికతకు అనుగుణంగా తెలంగాణ తన సొంత ‘తెలంగాణ రైజింగ్ 2047’ విధాన పత్రాన్ని సిద్ధం చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు రాష్ట్రాల్లో […]
Read more

కొత్త తరం, కొత్త గొంతు, కొత్త ఊహ…విజయ్ ప్రమాణ స్వీకారంపై రాహుల్ గాంధీ!

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ (సీ జోసెఫ్ విజయ్) ప్రమాణ స్వీకారం (మే 10, 2026) చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొని, విజయ్‌ను అభినందించారు. రాష్ట్ర రాజకీయాల్లో “ఒక కొత్త తరం, ఒక కొత్త గొంతు, ఒక కొత్త ఊహ” ఉదయించిందని ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. చెన్నైలో జరిగిన […]
Read more

ఉపాధ్యాయ నియామకాల జ్యాప్యంపై పాట్నాలో నిరసన…ఐదువేలమందిపై ఎఫ్‌ఐఆర్‌!

పాట్నా: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ జారీలో జాప్యానికి నిరసనగా పాట్నాలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో…సుమారు 5,000 మంది అభ్యర్థులపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్న BPSC కార్యాలయం సమీపంలో జరిగిన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో, విద్యార్థి నాయకుడు దిలీప్ కుమార్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిరసనకారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, బారికేడ్లను దాటారని, ప్రజాశాంతికి భంగం కలిగించారని, సంఘటనా స్థలంలో మోహరించిన పోలీసు సిబ్బందితో […]
Read more
1 16 17 18 19 20 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.