Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సీఈసీ అబద్ధాలకోరు, అహంకారి అని ఘాటుగా విమర్శించిన మమతా బెనర్జీ!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఘాటు విమర్శలు చేశారు. ‘అహంకారి, అబద్ధాలకోరు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ఆదేశాల మేరకే ఈసీఐ పనిచేస్తోందని ఆరోపించారు. న్యూఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ (ప్రధాన కార్యాలయంలో సీఈసీతో గంటసేపు జరిగిన సమావేశం తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ… తాను ఏడు పర్యాయాలు ఎంపీగా, నాలుగు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశానని, కానీ CEC నుండి అలాంటి ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. […]
Read more

‘ఎస్‌ఐఆర్’ ఏమో పేదల గుర్తింపు పత్రాలు అడుగుతోంది…ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్లు మాత్రం చూపడం లేదన్న సీఎం రేవంత్!

హైదరాబాద్: ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో నిరక్షరాస్యులు, పేదలను అనేక పత్రాలు సమర్పించమని అడుగుతున్నారని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యా ధృవపత్రాన్ని మాత్రం వెల్లడించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. దివంగత సీపీఐ నాయకుడు రవి నారాయణ రెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేసిన అవార్డును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ కేసులోకేసీఆర్‌ను […]
Read more

హైదరాబాద్‌లో ఎస్‌ఐఆర్‌ వంశపారంపర్య వివరాల మ్యాపింగ్‌ షురూ!

హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు ముందు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) హైదరాబాద్‌లో వంశపారంపర్య వివరాల మ్యాపింగ్‌ను ప్రారంభించారు. ఈ విషయమై ఇటీవల, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ… మొదటి, రెండవ దశలలో కవర్ కాని రాష్ట్రాలలో ఎస్‌ఐఆర్ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. మ్యాపింగ్‌లో హైదరాబాద్ బీఎల్‌ఓల పాత్రతెలంగాణలో జరగబోయే ఈ భారీ ప్రక్రియ దృష్ట్యా, బీఎల్‌ఓలు ఓటర్ల పేర్లను 2002 ఎస్‌ఐఆర్ జాబితాతో అనుసంధానించడానికి లింకింగ్ […]
Read more

‘అమెరికా తమపై యుద్ధం ప్రారంభిస్తే, అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుంది’…ఇరాన్‌ నేత ఖమేనీ!

దుబాయ్: అమెరికా గనుక తమపై యుద్ధం ప్రారంభిస్తే… అది ఇరాన్‌ సరిహద్దులకే పరిమితం కాదని, ఆ ప్రాంతమంతటికీ విస్తరించి అది పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఇరాన్ సర్వోన్నత నాయకుడు అమెరికాను హెచ్చరించారు. 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన ఇప్పటివరకు చేసిన హెచ్చరికలలో అత్యంత తీవ్రమైనవి కావడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వ్యాఖ్యలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేసింది. “మేము యుద్ధాన్ని ప్రేరేపించేవారము కాదు మరియు మేము ఏ […]
Read more

బడ్జెట్ రోజున స్టాక్‌మార్కెట్ పతనాన్ని కొట్టిపారేసిన ప్రధాని ఆర్థిక సలహాదారు!

న్యూఢిల్లీ: లోక్‌సభ నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై స్టాక్‌ మార్కెట్ ప్రతికూల స్పందన, బడ్జెట్ ఫలితానికి సూచిక కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఎన్‌డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తన తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ఆదివారం మార్కెట్లు పడిపోయాయి — ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అనడానికి స్పష్టమైన ఉదాహరణగా ప్రతిపక్షాలు ఈ పరిస్థితిపై వ్యాఖ్యానించాయి. దాదాపు రూ. 10 లక్షల […]
Read more

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి అన్యాయం…ఉప ముఖ్యమంత్రి!

హైదరాబాద్: ఈ బడ్జెట్‌లోనూ కేంద్రం మరోసారి తెలంగాణకు అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ, తెలంగాణకు వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయింపులు ఉంటాయని తాము ఆశించామని, అయితే రూ. 53.47 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ లభించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు […]
Read more

జమ్మూ కాశ్మీర్‌లో 4.7 తీవ్రతతో భూకంపం!

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు ఉదయం 5.35 గంటలకు సంభవించాయని, పటాన్ ప్రాంతం దీని కేంద్ర బిందువు అని వారు చెప్పారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. కానీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప ప్రభావం కేవలం బారాముల్లాకే పరిమితం కాకుండా, గుల్బార్గ్, శ్రీనగర్ పశ్చిమ ప్రాంతాల్లో […]
Read more

గాజాలో 29 మంది పాలస్తీనియన్లను చంపిన ఇజ్రాయెల్!

జెరూసలెం: గత ఏడాది అక్టోబర్ 10న గాజాలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ తాజాగా జరిపిన దాడుల్లో కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారు. కాగా, కాల్పుల విరమణ తర్వాత ఇవే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. హమాస్ కొత్త కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఇజ్రాయెల్ ఆరోపించిన ఒక రోజు తర్వాత, గాజా అంతటా దాడులు జరిగాయి, వాటిలో గాజా నగరంలోని ఒక […]
Read more

సహజీవనం… దాగివున్న చీకటి కోణాలు!

తెలంగాణ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా దెబ్బతింటోంది? అణగారిన వర్గాల మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (APCR) ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. 2026 జనవరి 31న హైదరాబాద్‌లోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ నివేదిక బహిర్గతమైంది. చీకటి కోణాలను ఆవిష్కరించిన క్షేత్రస్థాయి పరిశీలనఈ నివేదిక కేవలం కాగితాల […]
Read more

గాజాలో 71వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని అంగీకరించిన ఇజ్రాయెల్‌ సైన్యం!

టెల్‌అవీవ్‌ : గాజాలో ఇజ్రాయెల్ రెండేళ్ల పాటు సాగించిన మారణహోమం దెబ్బకు 71,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని సీనియర్ ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) అధికారులు అంగీకరించారు. ఈమేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉదహరించిన సంఖ్య ఖచ్చితమైనదని వారు మొదటిసారి అంగీకరించారు. గతంలో ఈ మరణాల సంఖ్యను “నమ్మశక్యం కానిది”,”తప్పుదారి పట్టించేది” అని తోసిపుచ్చిన సీనియర్ సైనిక వర్గాలు… ఇజ్రాయెల్ వార్తాపత్రికలు హారెట్జ్, టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లతో మాట్లాడుతూ… ఈ సంఖ్య సరైనదే అయినప్పటికీ, […]
Read more
1 2 3 4 5 142

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.