Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

“నోర్ముయ్‌”…ఇజ్రాయెల్ రాయబారి, ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి మధ్య వాగ్వాదం!

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఒక బహిరంగ విచారణలో ఇజ్రాయెల్ రాయబారి, ఐరాస సాయుధ సంఘర్షణల ప్రత్యేక ప్రతినిధి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరగడంతో దౌత్య మర్యాదలు దెబ్బతిన్నాయి. కాగా, యుద్ధాలలో లైంగిక హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డనోన్, యూఎన్ మీద పక్షపాత ఆరోపణలు చేసారు. ఇటువంటి ఆరోపిత దుర్వినియోగాల కారణంగా ఇజ్రాయెల్‌ను మొదటిసారిగా బ్లాక్‌లిస్ట్ చేసిన నివేదికను రూపొందించిన ప్రమీలా ప్యాటెన్ రాజీనామా చేయాలని […]
Read more

ఆర్‌ఎస్‌ఎస్, భారతదేశపు ‘అంధ’ ముస్లిం మేధావులు!

షమ్సుల్ ఇస్లాం, ప్రముఖ విద్యావేత్త…🖋️ రాజ్యాంగానికి వెలుపల పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను, ధనవంతులు, పలుకుబడి ఉన్న ‘ముస్లిం మేధావులలో’ ఒక వర్గం ఎందుకు సమర్థించడానికి ప్రయత్నిస్తోంది? ఆశ్చర్యకరంగా, తాము ‘భారతీయ ముస్లింల’ తరపున అలా చేస్తున్నామని వారు చెప్పుకుంటున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ పాలనలోని ‘అమృత్ కాలం’లో, భారతదేశంలోని చాలా ప్రాంతాలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి, పరీక్ష పత్రాల లీకేజీల వంటి సమస్యలతో పాటు దళితులు, ఆదివాసులు, ముస్లింలు, మహిళలు మరియు […]
Read more

వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలను ప్రారంభించిన తెలంగాణ!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలను ప్రారంభించింది. ముఖ్యమైన సమాచారం, తాజా అప్‌డేట్‌లను అందించడం ద్వారా 18 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ సేవలు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు నిన్న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. గత ఏడాది కాలంగా, వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న విద్యా సేవల నుండి లక్షలాది మంది […]
Read more

గాజా మరో రణ క్షేత్రంగా మారవచ్చు…ఇరాన్‌!

టెహ్రాన్‌: తమ విస్తృత ప్రాంతీయ శాంతి ప్రణాళికలలో గాజాకు ఇబ్బందులు తప్పకపోవచ్చని ఇరాన్ ఉన్నతాధికారులు సంకేతాలు ఇచ్చారు. కొనసాగుతున్న కాల్పుల విరమణ, దౌత్య ప్రయత్నాలతో గాజాకు సంబంధం ఉందని వారు పేర్కొన్నారు. ఈమేరకు IRGCకు చెందిన ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ మాట్లాడుతూ… గాజా మరో ఘర్షణ క్షేత్రంగా మారవచ్చని సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’లో హెచ్చరించారు. “హిజ్బుల్లా వద్ద డ్రోన్లు ఉన్నాయని మేము చెప్పినప్పుడు, ఇజ్రాయెల్‌ పట్టించుకోలేదు, అందుకే చిక్కుకున్నారు. 100 మంది మృతులకు […]
Read more

తెలంగాణలో ఎస్.ఐ.ఆర్: ప్రజా జాగృతి అనివార్యం!

ముహమ్మద్ ముజాహిద్…🖋️ భారత ఎన్నికల సంఘం జూన్ 25 నుండి తెలంగాణ వ్యాప్తంగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రభుత్వ అధికారిక యంత్రాంగం ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. జూన్ 25 నుండి బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి పౌరుల సమగ్ర వివరాలను సేకరిస్తారు. ఈ ప్రత్యేక పునఃపరిశీలన ప్రక్రియ జూన్ 25 నుండి జూలై 24, 2026 వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. అనంతరం, జూలై 31న ముసాయిదా […]
Read more

‘ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవహారాలతో దళితులకు పనేంటి?’అన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై ప్రియాంక్ ఖర్గే తీవ్ర విమర్శ!

బెంగళూరు: ఆర్‌ఎస్‌ఎస్‌ పనితీరు గురించి ఒక దళిత మంత్రి ఎందుకు ఆందోళన చెందాలని బీజేపీ ఎంపీ రమేష్ జిగజిణగి ప్రశ్నించిన నేపథ్యంలో, కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బి.ఆర్. అంబేద్కర్ అనుచరులు ఎవరికీ భయపడరని ఆయన స్పష్టం చేశారు. RSS తన చట్టపరమైన హోదాను స్పష్టం చేయాలని, అలాగే తన నిధులు, ఆస్తులు,సంస్థాగత నిర్మాణం గురించిన వివరాలను వెల్లడించాలని ఖర్గే ఇటీవల చేసిన డిమాండ్ ఈ వివాదానికి మూలం. దీనిపై […]
Read more

దశాబ్దాల పాటు సేవలు…బకాయిల కోసం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఎదురుచూపులు!

హైదరాబాద్: దశాబ్దాల సర్వీస్ చేసి.. రిటైర్డ్ అయిన TGSRTC సిబ్బంది ఇప్పటికీ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. 2017-2021 నాటి పెండింగ్‌లో ఉన్న జీతాల బకాయిలు, అలాగే పదవీ విరమణ తర్వాత కూడా చెల్లించని ‘లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్’ (సెలవుల నగదు మార్పిడి) బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)కు చెందిన వందలాది మంది విశ్రాంత ఉద్యోగులు నిన్న హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న ‘బస్ భవన్’ బయట ఆకస్మిక […]
Read more

అయోధ్య విరాళాల వివాదం…సిట్ నివేదికను బహిరంగపరచాలని కోరిన కాంగ్రెస్‌!

లక్నో: అయోధ్యలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కాంగ్రెస్ తన విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. రామ మందిరానికి అందిన విరాళాల నిర్వహణపై జవాబుదారీతనం, పారదర్శక విచారణ జరపాలని సీనియర్ నాయకులు అజయ్ రాయ్, దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసిన ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ రాయ్, శ్రీ రామ్ జన్మభూమి ఉద్యమానికి సంబంధించిన విషయాలలో అవినీతి […]
Read more

ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ హెచ్చరిక…చంపడం ఒక్కటే పరిష్కారం కాదని హితవు!

వాషింగ్టన్‌: యూఎస్‌-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ మంత్రులు విమర్శలను తీవ్రతరం చేస్తున్న తరుణంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రాంతీయ భద్రత పట్ల ఇజ్రాయెల్ వైఖరిని ప్రశ్నిస్తూ ఎదురుదాడి చేశారు. కేవలం సైనిక శక్తితో దేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించలేమని ఆయన అన్నారు. ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్క జాతీయ భద్రతా సమస్యను హత్యలతో పరిష్కరించలేరు” అని అన్నారు. తమ “ఏకైక శక్తివంతమైన మిత్రదేశం”పై దాడి చేయడానికి బదులుగా, […]
Read more

మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం అత్యుత్సాహ పడుతున్న బీజేపీ!

ఏ.జే.ప్రబాల్, ప్రముఖ జర్నలిస్ట్…🖋️ శివసేన (UBT) ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఈ వారం సోషల్ మీడియాలో ఒక విషయాన్ని పోస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఎంపీలకు అదే రాత్రి ‘రూ. 15 కోట్ల ముందస్తు చెల్లింపు’ అందనుందనే సమాచారం తన వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభలోని పలువురు శివసేన (UBT) ఎంపీలు అధికార ఎన్‌డిఎ (NDA) కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారాన్ని ఆయన ఆ విధంగా ధృవీకరించారు. “అప్నా […]
Read more
1 2 3 4 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.