Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హైదరాబాద్‌లో దాదాపు 40 శాతం మంది ఓటర్లకు SIR నోటీసులు అందే అవకాశం ఉంది!

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్, ఇతర జిల్లాల్లో ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియకు సంబంధించిన ముందస్తు దశ జూన్ 12న ముగిసింది. ఈమేరకు ‘డెక్కన్ క్రానికల్’లో ప్రచురితమైన నివేదిక ప్రకారం… హైదరాబాద్‌లోని 43.3 శాతం మంది ఓటర్ల వివరాలు 2002 నాటి SIR జాబితాతో అనుసంధానించారు. హైదరాబాద్‌లో SIR మ్యాపింగ్ లోపాలుఆ నివేదిక ప్రకారం, మ్యాపింగ్‌లో ఉన్న లోపాల కారణంగా దాదాపు 40 శాతం మంది ఓటర్లకు నోటీసులు అందే అవకాశం ఉంది. పరిశీలనలో ఉన్న కొన్ని […]
Read more

పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా రేపు ‘కోటా’లో నిరసన ర్యాలీ… రాహుల్‌గాంధీ!

న్యూఢిల్లీ: పదేపదే జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షల రద్దు, నియామక ప్రక్రియలలో జాప్యం వంటి ఘటనలపై మోదీ ప్రభుత్వాన్ని… లోక్‌సభలో విపక్షనేత ఘాటుగా విమర్శించారు. ఇవి కేవలం పరిపాలనా వైఫల్యాలు మాత్రమే కాదని, లక్షలాది మంది యువ భారతీయుల ఆకాంక్షలపై జరుగుతున్న దాడులని అన్నారు. “ఈ దేశంలోని ప్రతి యువతకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను — ఈనాడు, కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదు; కలలు కనడానికే శిక్ష పడుతోంది. ప్రతి పేపర్ లీక్, రద్దు అయిన […]
Read more

అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్‌ అంగీకారం…ట్రంప్‌!

వాషింగ్టన్‌: వందరోజులకు పైగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించి, శాంతి పరిష్కారంపై చర్చలు ప్రారంభించే లక్ష్యంతో వాషింగ్టన్, టెహ్రాన్ ఒక ఒప్పందంతో ముందుకు సాగుతున్న తరుణంలో, ఇరాన్ అణ్వాయుధాన్ని వదులుకునేందుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ బ్లాగ్‌లో ప్రకటించారు. అలాగే, అమెరికా ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న కథనం ఫేక్ న్యూస్, దీనిని డెమోక్రాట్లు ప్రచారం చేస్తున్నారు!!!” అని ట్రంప్‌ సోషల్‌మీడియాలో రాసుకొచ్చారు. యుద్ధాన్ని ముగించి, టెహ్రాన్ అణు కార్యక్రమం, ఆంక్షల […]
Read more

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్థిక మూలాలను వెల్లడించండి…మోహన్ భగవత్‌కు ప్రియాంక్ ఖర్గే లేఖ!

బెంగళూరు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తన శత వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆ సంస్థను రిజిస్టర్ చేసుకోవాలని, దాని చట్టపరమైన హోదాను స్పష్టం చేయాలని, అలాగే దాని నిధుల మూలాలు, ఆదాయ-వ్యయాలు,ఆస్తులను వెల్లడించాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్‌కు రాసిన లేఖలో, ఆర్‌ఎస్‌ఎస్ తప్పనిసరిగా పారదర్శకతను, రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనాన్ని పాటించాలని ఖర్గే పేర్కొన్నారు. “భారతదేశం, విదేశాలలో 60,000కు పైగా శాఖలు, కోట్లాది స్వయంసేవకులు ఉన్నారని చెప్పుకుంటున్న ఒక […]
Read more

భారత నావికుల మృతిపై అమెరికా వ్యాఖ్యలు…ప్రధాని మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇటీవల అమెరికా చేసిన ప్రకటనలపై ప్రభుత్వం స్పందించిన తీరును లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రధాని భారతదేశ ప్రయోజనాలను కాపాడటానికి బదులుగా, ‘ఒక విధేయ సేవకుడిలా’ వింటూ, బయటి ఆదేశాలను పాటిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని ‘రాజీపడ్డారని’ రాహుల్ గాంధీ అన్నారు. భారత […]
Read more

హానికరమైన పురుగుమందులపై నిషేధం విధించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్!

హైదరాబాద్: రైతులు, గ్రామీణ ప్రజల రక్షణ కోసం హానికరమైన పురుగుమందులు (pesticides), కలుపు సంహారకాలపై (weedicides) పూర్తి నిషేధం విధించడం అత్యవసరమని తెలంగాణ రైతు సంఘం (AIKS) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. పంట రక్షణ పేరుతో రైతులు వాడుతున్న విషపూరిత రసాయనాలు కేవలం రైతులకే కాకుండా, వారి కుటుంబాలకు, ఇతర గ్రామీణులకు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. రసాయన పురుగుమందుల […]
Read more

తెలంగాణలో ఎస్ఐఆర్… సమస్యల పరిష్కారానికి సూపర్‌వైజర్లను నియమించనున్న కాంగ్రెస్!

హైదరాబాద్: ఎస్ఐఆర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్రతి 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్‌ను నియమించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ తెలిపింది. సహాయక ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్ఓలు), ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు)తో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోందని టీపీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు టీపీసీసీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ […]
Read more

దొంగలు మీదగ్గరే ఉన్నారు…రామ మందిర నిధుల విచారణపై అఖిలేష్ యాదవ్!

లక్నో: శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందిన విరాళాలలో అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన నేపథ్యంలో, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై తన విమర్శలను తీవ్రతరం చేశారు. ఈ వివాదానికి బాధ్యులైన వారు ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం SIT ఏర్పాటును ప్రకటించిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఆలయ నిధుల చుట్టూ […]
Read more

చారిత్రాత్మక ఇరాన్ ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్, హర్ముజ్‌ను తక్షణమే తెరుస్తామని ప్రతిజ్ఞ!

వాషింగ్టన్‌: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు, ఇరాన్‌తో ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై సంతకాలు పూర్తయిన వెంటనే ప్రపంచ వాణిజ్య నౌకల కోసం ‘హార్ముజ్ జలసంధి’ని తక్షణమే తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. అందరికీ అభినందనలు!” అని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో ప్రకటించారు. “హర్ముజ్ జలసంధిని టోల్-ఫ్రీగా తెరవడానికి నేను […]
Read more

మమతకు కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం…టీఎంసీలో కొత్త రాజకీయ దుమారం!

కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో విబేధాలు మరింత పెరిగాయి. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీని బహిరంగంగా విమర్శించడంతో ఈ విషయం బయటపడింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీలోని చీలికలను బహిర్గతం చేసింది. పార్టీలో అభిషేక్ అహంకారంతో, పార్టీని సరిగ్గా నిర్వహించడం లేదని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. “అభిషేక్‌ అహంకార వైఖరి పార్టీని నాశనం చేసింది,” అని ఆయన అన్నారు. “పార్టీకి కష్టకాలంలో కూడా, నేను మమతా బెనర్జీ వెనుక నిలబడి […]
Read more
1 2 3 4 5 6 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.