Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ప్రపంచ బాలల దినోత్సవం…గాజాలో లాలి పాటలను అణిచివేస్తున్న ఇజ్రాయెల్!

గాజా: చదువులు, ఆటపాటలతో సరదాగా సాగిపోవాల్సిన బాల్యం గాజాలో ఛిద్రమెంది. ఇజ్రాయిల్‌ బాంబు దాడులు గాజాలో చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా…ఇజ్రాయెల్‌ మాత్రం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ప్రతిరోజు ఇద్దరు పిల్లలు చనిపోతున్నారు. ఈ పరిణామాన్ని పిల్లలను చంపడం ప్రపంచానికి అవమానంగా అభివర్ణించారు ఐక్యరాజ్యసమితి అధికారులు. ఇక ఈ దారుణాలను ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా… చిన్నారులు తమ డ్రాయింగ్‌ల ద్వారా, పిల్లలు తాము కోల్పోయిన హక్కులు, తమకు ఇళ్ళులేని […]
Read more

దుబాయ్‌లో ‘తేజస్ జెట్‌’ క్రాష్…విశ్వసనీయతకు పెద్ద దెబ్బ!

చండీగఢ్: దుబాయ్ ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తుండగా మన విమానం తేజస్ LCA Mk1 దురదృష్టకరంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించిన సంఘటన, భారతదేశ అంతరిక్ష లక్ష్యాలకు పెద్ద విఘాతం. సింగిల్-ఇంజిన్, నాల్గవ తరం యుద్ధ విమానం ప్రపంచంలోని ప్రధాన రక్షణ వాణిజ్య ప్రదర్శనలలో ఒకదానిలో ప్రదర్శన ఇస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత వైమానిక దళం (IAF) దీన్ని తయారుచేశాయి. ఈ సింగిల్ ఇంజన్ ఫైటర్ జెట్, శత్రు గగనతల సహాయం, క్లోజ్ […]
Read more

బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం…పదిమంది మృతి!

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో కనీసం 10 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. భవనాలు దెబ్బతిన్నాయి, అనేక చోట్ల మంటలు చెలరేగాయి. స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మృతుల్లో నలుగురు రాజధాని ఢాకాలో, ఐదుగురు భూకంప కేంద్రమైన నర్సింగ్‌డిలో, ఒకరు శివారు నది ఓడరేవు పట్టణం నారాయణగంజ్‌లో మరణించారని అధికారులు తెలిపారు. రాజధాని గాజీపూర్ శివార్లలోని పారిశ్రామిక పట్టణంలోనే, భూకంపం సమయంలో భవనాల […]
Read more

మణిపూర్ సంక్షోభాన్ని ‘ఆర్‌ఎస్‌ఎస్’ పరిష్కరించలేదు…కాంగ్రెస్!

ఇంఫాల్: మణిపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం సంక్షోభాన్ని పరిష్కరించదని, దీనికోసం ప్రభుత్వం నేతృత్వంలో రాజకీయ పరిష్కారం విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు అవసరమని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కీషమ్ మేఘచంద్ర సింగ్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మూడు రోజుల మణిపూర్‌ పర్యటనపై స్పందిస్తూ, ప్రజల బాధల కంటే “సంస్థాగత వృద్ధిని బలోపేతం చేయడానికి ప్రాధాన్యతనిచ్చే” ఏ సందర్శన అయినా తప్పుడు సందేశాన్ని పంపుతుందని అన్నారు. “మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ… RSS సంఘచాలక్ మోహన్ భగవత్ […]
Read more

హిడ్మా మరణం మావోయిస్టు పార్టీ పెద్ద ఎదురుదెబ్బ!

న్యూఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా మృతితో మావోయిస్టు ఉద్యమంపై గట్టి దెబ్బ పడింది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌లో హిడ్మా మృతిచెందాడు. ఆయనతో పాటు ఆమె భార్య హేమ అలియాస్‌ రాజే సహా మరో నలుగురు చనిపోయారు. కాగా, హిడ్మా మరణం, మావోయిస్టు పార్టీ పోరాటంపై కీలక విజయమని పోలీసులు ప్రకటించారు. అయితే పదుల సంఖ్యలో మరణాలకు కారణమైన హిడ్మా.. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకుడు. మావోయిస్టు […]
Read more

చారిత్రాత్మక వెస్ట్ బ్యాంక్‌లో కొత్త అవుట్‌పోస్ట్‌ నిర్మిస్తున్న ఇజ్రాయెలీ సెటిలర్స్‌!

టెల్‌అవీవ్‌: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని చారిత్రాత్మక ప్రదేశంలో సింహభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ యోచిస్తోంది. పాలస్తీనా భూభాగంలో అక్రమంగా ఉంటున్న సెటిలర్లు రాత్రికి రాత్రే కొత్త అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. గురువారం అసోసియేటెడ్ ప్రెస్‌కు లభించిన పత్రంలో వెస్ట్ బ్యాంక్‌లోని ఒక ప్రధాన పురావస్తు ప్రదేశమైన సెబాస్టియాలోని పెద్ద ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. పీస్ నౌ, యాంటీ-సెటిల్మెంట్ వాచ్‌డాగ్ గ్రూప్, ఈ స్థలం దాదాపు 1,800 డూనమ్స్ (450 ఎకరాలు) అని […]
Read more

బెంగాల్‌లో ‘ఎస్‌ఐఆర్‌’ నిలిపివేయండి…సీఈసీకి లేఖ రాసిన మమతా బెనర్జీ!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌కు లేఖ రాశారు. ఈ ప్రక్రియ “ప్రణాళిక రహితంగా, బలవంతంగా, ప్రమాదకరంగా” అమలవుతోందని ఆమె ఆరోపించారు. బూత్-స్థాయి అధికారులకు (BLOలు) తగిన శిక్షణ, మద్దతు, సమయం అందించలేదని, పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) మద్దతు ఇవ్వడానికి బదులుగా “బెదిరింపు” కు పాల్పడ్డారని, BLOలపై క్రమశిక్షణా చర్యలు, షో-కాజ్ నోటీసులు జారీ చేస్తామని బెదిరిస్తున్నారని బెనర్జీ తన […]
Read more

‘ఫ్యూచర్ సిటీ’లో ఈశాన్య రాష్ట్రాలకు ఉచిత స్థలం…సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న ‘ఫ్యూచర్ సిటీ’లో ఈశాన్య రాష్ట్రాలకు సొంత భవనాలు నిర్మించుకోవడానికి భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ భవనాలు భారతదేశంలోనే మొట్టమొదటి ‘నార్త్-ఈస్ట్ కనెక్ట్’ కేంద్రం అవుతాయని ఆయన అన్నారు. నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ‘తెలంగాణ – నార్త్-ఈస్ట్ కనెక్ట్ టెక్నో – కల్చరల్ ఫెస్టివల్’లో ఆయన మాట్లాడుతూ… అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు ‘ఫ్యూచర్ […]
Read more

రాబోయే రోజుల్లో జనగణన, ఒక దేశం ఒకే ఎన్నిక వంటి కీలక పరిణామాలు రానున్నాయి!

న్యూఢిల్లీ: భారతదేశం రాబోయే సంవత్సరాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ (SIR)మొదలైంది. జాతీయ జనాభా గణన, ఒక దేశం ఒకే ఎన్నిక, డీలిమిటేషన్ వంటి కీలకమైన పరిణామాలన్నీ దేశ రాజకీయ దృశ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. భారత ఎన్నికల సంఘం, 27 అక్టోబర్ 2025 నాటి తన ఉత్తర్వు ద్వారా, 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఈ ప్రక్రియ నవంబర్ 1, 2025న […]
Read more

గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు…27 మంది పాలస్తీనియన్లు మృతి!

జెరూసలెం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ గాజాపై మళ్ళీ దాడులు చేసింది. బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌ వైమానిక దళం గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు గాజా డిఫెన్స్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో 15 మంది, ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో 12 మంది మతి చెందినట్లు హమాస్‌ వెల్లడించింది. కాగా హమాస్‌ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ […]
Read more
1 46 47 48 49 50 160

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.