Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఒకే వేదికపైకి రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు బీహార్‌లో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్లవుతుంది. సక్రా (ముజఫర్‌పూర్), దర్భంగాలో జరగనున్న రెండు ఉమ్మడి ర్యాలీలలో మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ వేదికను పంచుకుంటారు. ఈమేరకు బీహార్ కాంగ్రెస్ మీడియా విభాగం చైర్మన్ రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ… ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీకి ఇదే తొలి […]
Read more

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ముప్పు… కేరళ సీఎం పినరయి విజయన్!

తిరువనంతపురం: నవంబర్‌నుంచి రెండో దశ ఎస్‌ఐఆర్‌ చేపట్టాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు, ఇది ప్రజాస్వామ్య సమగ్రతకు “తీవ్రమైన సవాలు” అని అభివర్ణించారు. ఎస్​ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాను…కేంద్రం తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఈ చర్య ఎన్నికల కమిషన్ ఉద్దేశాలపై సందేహాన్ని కలిగిస్తుందని, అంతేకాకుండా ఎన్నికల వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని విజయన్ ఆరోపించారు. ప్రస్తుత జాబితాలకు బదులుగా పాత 2002–2004 ఓటరు జాబితాల సవరణ చేయాలని […]
Read more

శాంతి ఒప్పందానికి తూట్లు…గాజాలో శక్తివంతమైన దాడులకు నెతన్యాహు ఆదేశం!

టెల్‌అవీవ్‌: హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించాక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో దాడులు చేయాలని తమ సైన్యాన్ని ఆదేశించారు. వెంటనే రాత్రికల్లా దాడులు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల బాంబుల శబ్దాలు వినిపించాయి. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపిందని, అందుకే ఈ ఆదేశాలిచ్చామని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ తీరును హమాస్ నిరసించింది. మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. నెతన్యాహు దాడులకు ఆదేశించిన నిమిషాల వ్యవధిలో, మంగళవారం సాయంత్రం జరగాల్సిన మరో బందీ […]
Read more

తీరాన్ని తాకిన తుపాను…ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు!

అమరావతి: మంథా తుఫాను తీరాన్ని తాకింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. కోనసీమ జిల్లాలో ఒక చెట్టు కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. దాదాపు 76వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారు, రాష్ట్ర ప్రభుత్వం 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని […]
Read more

జూబ్లీహిల్స్‌లో పౌర సమస్యలను పరిష్కరించండి…!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే నియోజకవర్గంలో పేరుకు పోయిన పౌర సమస్యలను పరిష్కరించాలని జూబ్లీహిల్స్‌ ఓటర్లు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈమేరకు కాలనీలు, ఫోరమ్‌లు, స్థానిక సంక్షేమ సంఘాలు (RWAలు) ఏకగ్రీవంగా తమ స్వరాన్ని వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పౌర సమస్యలను పరిష్కరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మొత్తం […]
Read more

ప్రభుత్వ పాఠశాల బాలికల రెస్ట్‌రూమ్‌లో స్పైక్యామ్‌లు…ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు!

హైదరాబాద్: కురిక్యాల్‌లోని జడ్‌పీహెచ్‌ బాలికల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు విషయం సంచలనం సృష్టించింది. ఆ స్కూల్‌ బాలికలు ఈ విషయాన్ని బయటపెట్టారు. కరీంనగర్ జిల్లా గాంధార మండలంలో ఉన్న పాఠశాలలో చదువుతున్న కొంతమంది బాలికలు వాష్‌రూమ్‌లో అనుమానాస్పదంగా మెరుస్తున్న కెమెరా పరికరాన్ని గమనించి దాని గురించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) వంశీ కృష్ణ, చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) […]
Read more

నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ‘SIR’రెండో దశ…సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌!

న్యూఢిల్లీ: వివాదాస్పద ఎస్‌ఐఆర్‌ రెండో దశకు రంగం సిద్ధమైంది. నవంబర్ – ఫిబ్రవరి మధ్య మొత్తం 9 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో రెండవ దశ ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను నిర్వహిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. వీటిలో, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ,పశ్చిమ బెంగాల్ 2026లో […]
Read more

ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయం కోసం భూమిని కొనుగోలు చేసిన యూఏఈ!

అబూదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన మొదటి శాశ్వత రాయబార కార్యాలయాన్ని నిర్మించడానికి ఇజ్రాయెల్‌లో భూమి కొనుగోలు చేసింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య లోతైన దౌత్య సంబంధాలలో కీలకమైన ముందడుగు. అక్టోబర్ 20, 2025న ఇజ్రాయెల్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం… ఈ కొనుగోలు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం అభ్యర్థన మేరకు,హెర్జ్లియా మునిసిపాలిటీతో కారంతో నాలుగు సంవత్సరాల అన్వేషణ ఫలితంగా జరిగింది. అనేక విదేశీ దౌత్య కార్యకలాపాలకు ఆతిథ్యం ఇచ్చే ప్రతిష్టాత్మక […]
Read more

ఆంధ్ర తీరం వైపు స్థిరంగా కదులుతున్న మోంతా తుఫాను!

అమరావతి: మొంథా తుపాను ఆంధ్ర తీరప్రాంతాన్ని భయపెడుతోంది. ఈ సాయంత్రం మచిలీపట్నం – కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను దెబ్బకు సోమవారం ఉదయం నుండే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నాయి. అనేకచోట్ల సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. రాత్రి పది గంటల ప్రాంతానికి తీరప్రాంతమంతా గాలుల ఉధృతి పెరిగింది. పోర్టులలో ఐదవ నెంబర్‌ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. తుపాన్‌ తీరానికి సమీపించే […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో AI వినియోగంపై మార్గదర్శకాలను జారీ చేసిన ఈసీ!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),సింథటిక్ కంటెంట్ వాడకాన్ని నియంత్రించడానికి భారత ఎన్నికల కమిషన్ కొత్త నియమాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో AI, సింథటిక్ కంటెంట్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, దాని వినియోగాన్ని బహిర్గతం చేయాలని కోరింది. ఈ నిర్ణయం ఎన్నికల సమగ్రతను కాపాడటానికి, నకిలీ డిజిటల్ మెటీరియల్ వ్యాప్తిని నిరోధించడానికి ఉపయోగపడనుంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రచార బృందాలు ప్రచార సమయంలో తప్పుడు సమాచారాన్ని […]
Read more
1 56 57 58 59 60 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.