Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజా స్వాధీనం దిశగా నెతన్యాహు ప్రణాళికను ఆమోదించిన ఇజ్రాయెల్ మంత్రివర్గం!

టెల్ అవీవ్, ఇజ్రాయెల్: గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ఈ ప్రణాళికకు మెజారిటీ కేబినెట్ మంత్రులు మద్దతు పలికారు. హమాస్‌ను మట్టుబెట్టడం, వారి వద్ద బందీలుగా ఉన్న వారిని తిరిగి తీసుకురావడానికి ఇంతకంటే మరో మార్గం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది. శుక్రవారం తెల్లవారుజామున తీసుకున్న నిర్ణయం హమాస్ అక్టోబర్ 7 దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రారంభించిన 22 నెలల యుద్ధానికి […]
Read more

టిప్పు సుల్తాన్, నూర్జహాన్, రజియా సుల్తాన్, పాఠ్యాంశాలను తొలగించిన ఎన్‌సీఈఆర్‌టీ!

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు, వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వెళ్లువెత్తుతున్న వేళ… ఎన్‌సీఈఆర్‌టీ మరో వివాదాస్పద చర్యకు పాల్పడింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి చరిత్ర సిలబస్ నుండి టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, రజియా సుల్తాన్, నూర్జహాన్ వంటి ప్రముఖ చారిత్రక వ్యక్తులను తొలగించింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ […]
Read more

భారత ఎన్నికల కమిషన్‌ను తీవ్రంగా విమర్శించిన రాహుల్‌ గాంధీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు, అంపైర్ “రాజీపడి”తే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను… పేపర్ బ్యాలెట్‌లతో భర్తీ చేసినా ఎన్నికల “మోసం” అంతం కాదని అన్నారు. దేశంలో చట్టవిరుద్ధంగా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చుతున్నారని పేర్కొంటూ, ఇది “రాజ్యాంగం, భారత జెండాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరం” అని కూడా రాహుల్ అన్నారు. ఎన్నికల కమిషన్‌”భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పనిలో ఉందని రాహుల్‌ అన్నారు. మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల […]
Read more

హైదరాబాద్‌లో భారీ వర్షం ధాటికి నిలిచిన కరెంట్‌ సరఫరా, దెబ్బతిన్న విద్యుత్ ఫీడర్లు!

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్ అంతటా నిన్న కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, వివిధ జోన్లలో 43 విద్యుత్ ఫీడర్లు (11 కెవి) దెబ్బతిన్నాయి, కొన్ని నివాస, వాణిజ్య ప్రాంతాలలో విద్యుత్ సరఫరాపై ప్రభావం పడింది. బంజారాహిల్స్ (11 ఫీడర్లు), సికింద్రాబాద్ (12), హైదరాబాద్ సెంట్రల్ (3), హైదరాబాద్ సౌత్ (1), సైబర్ సిటీ (5), రాజేంద్రనగర్ (2), సరూర్‌నగర్ (1), హబ్సిగూడ (1), మేడ్చల్ (7) ఫీడర్లలో అంతరాయాలు సంభవించాయి. హబ్సిగూడ-మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మౌలా […]
Read more

పుష్ప 2 తొక్కిసలాట…ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ!

హైదరాబాద్: “పుష్ప-2” సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పోలీసు శాఖ సమర్పించిన నివేదికపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి,హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పోలీసులపై NHRC అసంతృప్తిపెద్ద సంఖ్యలో జనం గుమిగూడినప్పటికీ తగిన భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోందని NHRC తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన […]
Read more

ఎస్‌ఐఆర్‌పై చర్చ కోరుతూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు లేఖ రాసిన మల్లికార్జున్ ఖర్గే!

న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితాల సవరణ అంశంపై అత్యవసర చర్చ కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు లేఖ రాశారు. బీహార్‌లో కొనసాగుతున్నSIR, అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాం, ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సమీక్ష (SIR)ను “మన ప్రజాస్వామ్యంలో ప్రాథమిక ప్రాముఖ్యత” కలిగిన అంశంగా ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది. ప్రస్తుత సమావేశాల మొదటి రోజు నుండి ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై అత్యవసర […]
Read more

గాజా ఆక్రమణ ‘ఇజ్రాయెల్‌ ఇష్టం’ అని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్!

వాషింగ్టన్‌: గాజా స్ట్రిప్‌ను పూర్తిగా ఆక్రమించాలనే ఇజ్రాయెల్ ప్రణాళికలపై వ్యాఖ్యానించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు, ఈ నిర్ణయం “పూర్తిగా ఇజ్రాయెల్‌పై ఆధారపడి ఉంటుంది” అని చెబుతూనే, గాజా నివాసితులకు ఆహార సహాయం అందించడంపై తన ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఈ మేరకు వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ… ఇజ్రాయెల్ గాజా పునరావాస ప్రణాళికకు తాను మద్దతు ఇస్తున్నానా లేదా అనే ప్రశ్నలకు ట్రంప్ సమాధానమిస్తూ, “ఈ విషయంలో వారి ప్రతిపాదన ఏమిటో నాకు […]
Read more

బీసీ కోటా కోసం ఢిల్లీలో ధర్నా… పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇండియా కూటమి నాయకులు!

న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సెగ ఢిల్లీని తాకింది. 42 శాతం బీసీ కోటా సాధన కోసం ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ దీక్ష చేపట్టింది. ఈ మేరకు సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ […]
Read more

ఇస్లాం సమానత్వం ద్వారానే వ్యాప్తి చెందింది… ప్రముఖ హిందీ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్!

న్యూఢిల్లీ: ప్రముఖ కలం యోధుడు, గ్రంధకర్త, హిందీ, ఉర్దూ సాహిత్యకారుడు మున్షీ ప్రేమ్‌చంద్‌ ఇస్లాం ధర్మంలోని సమానత్వ సందేశాన్ని ప్రశంసించారు. ఉన్నత, నిమ్న వర్గాల మధ్య వివక్షతను తొలగిస్తుందని ఆయన అప్పట్లోనే పేర్కొన్నారు. ఇస్లాంలోని అన్ని తెగల ముస్లింలు ఒకే వరుసలో కలిసి ప్రార్థన చేస్తారు. ఒకే టేబుల్ వద్ద భోజనం చేయవచ్చు. ఇస్లాంను స్వీకరించిన తర్వాత, ఒక వ్యక్తి మలినాలు, వ్యత్యాసాలు తొలగిపోతాయని, వారు ఇమామ్ వెనుక ప్రార్థన చేయడానికి అర్హులవుతారు. అంతేకాదు ఇస్లాంలో అత్యంత […]
Read more

ముంబై బిల్డర్లపై ‘హౌసింగ్ జిహాద్’ఆరోపణలు చేసిన శివసేన నాయకుడు!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో బిల్డర్లు ‘హౌసింగ్ జిహాద్’ కుట్ర పన్నారని, హిందువులకు ఉద్దేశించిన ఇళ్లను ముస్లింలకు కేటాయించారని శివసేన రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. నగరంలోని రెండు మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులలో, కొంతమంది బిల్డర్లు ముస్లింలకు 51 కొత్త ఇళ్లను కేటాయించారని పిటిఐ నివేదిక తెలిపింది. “ముస్లింలు హిందువుల కోసం ఉద్దేశించిన ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం ప్రాంతం ముస్లింల ఆధిపత్యంలో ఉంది” అని ఆయన ఆరోపించారు. ఈ […]
Read more
1 73 74 75 76 77 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.