Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ రాజీనామా!

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం…ఇది తక్షణమే అమలులోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో ధంఖర్ పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతికి పంపించారు. తన పదవి కాలంలో తనకు తోడ్పాటు అందించిన రాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. […]
Read more

వివాహాల్లో దుబారాను తగ్గించి, విద్యకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేసిన ఖురైష్ సోదరులు!

న్యూఢిల్లీ: ఇటీవల ఖురైష్‌ సోదరుల అఖిల భారత ప్లీనరీ ఘజియాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో వివాహాల్లో దుబారా ఖర్చును తగ్గించాలని, అదే డబ్బును విద్యపై ఖర్చు చేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్యా సంస్థలతో పాటు మెడికల్‌, ఇంజనీరింగ్ కళాశాలల వంటి వృత్తిపరమైన కోర్సులను అందించే ఇనిస్టిట్యూట్‌లను కూడా స్థాపించాలని వారు నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 16న సికింద్రాబాద్‌లో ఒక సమావేశం జరిగింది. ఈ […]
Read more

సిరియాలోని స్వెయిదా నగరం నుండి వైదొలిగిన బదోయిన్ యోధులు!

సిరియా: గత వారం రోజులుగా సిరియాలోని స్వెయిదా నగరంలో డ్రూజ్‌-బెదోయిన్‌ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాలు ఏళ్లుగా ఘర్షణ పడు తున్నాయి. ఇప్పటికే ఈ గొడవల్లో తొమ్మిదివందల మంది మరణించారు. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కాగా, బెదోయిన్ తెగలకు సిరియా తాత్కాలిక ప్రభుత్వం మద్దతు ఉంది. డ్రూజ్‌ వర్గానికి ఇజ్రాయెల్ మద్దతిస్తోంది. తాజా ఘర్షణలకు మాత్రం ఓ కూరగాయల వ్యాపారిపై దాడి కారణం. ఈ నెల 13న […]
Read more

రాష్ట్రాల్లో ముంచుకొస్తున్న ఎన్నికలు… తప్పులు దిద్దుకోవాలనుకుంటున్న ఇండియా కూటమి!

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కీలక పార్టీలు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఆరు రాష్ట్రాలలో కొన్నింటిలో ఒకరితో ఒకరు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నందున వ్యూహాత్మకంగా తమ రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవడం ప్రారంభించాయి. 2026 మేలో కేరళలో వరుసగా మూడవసారి అధికారం కోరుతున్న లెఫ్ట్ ఫ్రంట్, రాష్ట్రంలో దాని ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో తన స్నేహాన్ని తగ్గించుకోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కూడా తన వైఖరిలో […]
Read more

గాజాలో 93 మంది అన్నార్తులను చంపిన ఇజ్రాయెల్!

జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం రక్తపు రుచి మరిగిన పులిలా ప్రవర్తిస్తూనే ఉంది. పాలస్తీనియన్లను హతమార్చడమే పనిగా పెట్టుకుంది. తాజాగా నిన్న జరిగిన కాల్పుల్లో ఆహారం కోసం వేచిఉన్న 93మంది పౌరులను చంపిందని గాజా ఏజెన్సీ తెలిపింది. డజన్ల కొద్దీ గాయపడ్డారని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. గాజాకు ఉత్తరాన ఆహారం, మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న ఎనభై మంది అమాయక ప్రజలు మరణించగా, దక్షిణాన రఫాకు సమీపంలో ఉన్న సహాయ కేంద్రం సమీపంలో మరో […]
Read more

కుల సర్వేపై సమీక్షను ప్రభుత్వానికి సమర్పించిన నిపుణుల కమిటీ!

హైదరాబాద్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే- 2024 (SEEECPCS) ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తన సమీక్షను సమర్పించింది. ఈ సర్వే పూర్తిగా శాస్త్రీయంగా, నమ్మదగినదిగా ఉందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కమిటీ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని 11 మంది సభ్యుల నిపుణుల కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 300 పేజీల నివేదికను […]
Read more

ఎన్‌సీఈఆర్‌టీ పాఠాల్లో మార్పులు….చరిత్రను వక్రీకరించడమే!

-మొఘల్ పాలకులను హంతకులుగా చూపించడం దారుణం-ప్రతి పౌరుడు కేంద్రంలోని అధికార బీజేపీ చర్యను వ్యతిరేకించాలి-ఎంఎంకే అధినేత, ఎమ్మెల్యే ప్రొఫెసర్ జవాహిరుల్లా డిమాండ్ చెన్నై: చరిత్రను వక్రీకరించి, భారతదేశ భిన్నత్వానికి వ్యతిరేకంగా మత పరమైన వైఖరి కలిగిన కథనాలను పాఠాల ద్వారా పిల్లల్లోకి జొప్పిస్తున్నారని మణితనేయ మక్కల్ కచి (ఎంఎంకే) అధినేత, తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే ప్రొఫెసర్ జవాహిరుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “ఒక దేశ చరిత్ర దాని ఆత్మను ప్రతిబింబిస్తుంది.. చరిత్రను తారుమారు చేయడమంటే భారతదేశ […]
Read more

బీహార్‌లో 41 లక్షల అనుమానిత ఓటర్ల జాబితాను పార్టీలతో పంచుకోనున్న ఈసీ!

న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-ఐఎస్ఆర్‌) కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసీ ఇచ్చిన గణాంకాల ఆధారంగా పార్టీలు ఈ అంచనాకు వస్తున్నాయి. దీంతె బీహార్‌లో ఓట్ల రద్దు వివాదం ఇంకా సద్దుమణగలేదు. దీంతో రెండు చోట్ల నమోదు చేసుకున్న దాదాపు 41 లక్షల మంది బీహార్ ఓటర్ల జాబితాను జూలై 25 కి ముందు రాజకీయ […]
Read more

హిందీ వివాదం…పాఠశాలలను మూసివేస్తామని రాజ్ థాకరే బెదిరింపు!

ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తే స్కూళ్లను మూసివేస్తామని ఎంఎన్‌ఎస్‌ నేత రాజ్‌ థాకరే ఫడ్నవీస్‌ ప్రభుత్వాన్ని బెదిరించారు. మీరా భయాందర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హిందీని రుద్దడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికను అడ్డుకోవాలని కోరారు. అంతకుముందు, మరాఠీలో మాట్లాడటానికి నిరాకరించినందుకు MNS కార్మికులు స్థానిక దుకాణదారుడిని కొట్టారు. హిందీపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి […]
Read more

తబ్లీగీ జమాత్‌పై కొవిడ్‌ కేసు కొట్టివేత…మరి కేజ్రీవాల్, గోడి మీడియా క్షమాపణ చెబుతాయా?

న్యూఢిల్లీ: ఐదేళ్ల తరువాత నిజం బయటపడింది. తబ్లీగీ జమాత్ కొవిడ్‌ కేసు నుండి బయటపడింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదులో తబ్లిగీ జమాత్ సభ్యులు సమావేశమై కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తేల్చేసింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన 16 కేసుల్ని కొట్టేసింది. ఈ కేసుల్లో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న 70 మంది ముస్లింలకు విముక్తి లభించినట్లయింది. ఈ […]
Read more
1 97 98 99 100 101 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.