Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఇరాన్‌కు సంఘీభావం ప్రకటించిన ఎస్‌ఐఓ…ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ విద్యార్థుల భద్రతపై విజ్ఞప్తి!

హైదరాబాద్: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO), తెలంగాణ జోన్, ఇటీవలి ఇజ్రాయేల్ దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ ప్రజల పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా, SIO ప్రధాన కార్యదర్శి అడ్వొకేట్ అనీస్ ఉర్ రెహ్మాన్, రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫరాజ్ అహ్మద్, కార్యదర్శి మొహమ్మద్ హమ్మాద్దుద్దీన్, మిగతా బృందం ఇరాన్ కాన్సుల్ జనరల్ మహ్దీ షారోఖీని కలసి తమ సంఘీభావం వ్యక్తపరిచారు. ఈ విషాద పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన […]
Read more

ఇరాన్‌ను “లొంగిపోమన్న” అమెరికా… యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని ప్రతిస్పందించిన ఇరాన్‌!

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను “బేషరతుగా లొంగిపోమని” హెచ్చరిక జారీ చేసిన తర్వాత, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ X ప్లాట్‌ఫామ్‌లో పర్షియన్ భాషలో “యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందనే” సందేశాన్ని పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశ్యం ఏమిటంటే, ఇరాన్… యురేనియంను ఫ్యూరిఫై చేయడం వదులుకోవాలి, లేదంటే అమెరికా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో నేరుగా సైనికపరంగా పాల్గొనవచ్చనే సందేశాన్ని అన్యాపదేశంగా అమెరికా ఇచ్చినట్లైంది. ఖమేనీని “చంపాలని” తన ఉద్దేశం కాదని అమెరికా అధ్యక్షుడు […]
Read more

ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది దేశాల వద్ద అణ్వాయుధ సంపత్తి!

స్టాక్‌హోమ్: మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, వివిధ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతోంది. తొలిసారి అణ్వస్త్రాలను ప్రయోగించి 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా అణ్వస్త్ర తయారీ పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. అణు బాంబులు మానవాళికి ఎంత నష్టం చేకూరుస్తాయో చెప్పడానికి హిరోషిమా, నాగసాకి సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. అణు దాడి ప్రభావం నుంచి ప్రజలు నేటికీ కోలుకోలేక పోయారు. అయినా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు అణుబాంబులపై మోజు తీరలేదు. […]
Read more

“భారత్‌-కెనడా సంబంధాలు ప్రజాస్వామ్య విలువలను పెంచుతాయి”… G7లో ప్రధాని మోడీ!

న్యూఢిల్లీ: కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జీ-7 సమ్మిట్‌కు హాజయరయ్యారు. ఈరోజు ఆల్బెర్టాలో జరిగిన G7 సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో సమావేశం అయ్యారు. గత సంవత్సరం జస్టిన్ ట్రూడో ప్రభుత్వ హయాంలో క్షీణించిన సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాలనే ఆశ వారి ద్వైపాక్షిక సమావేశం కలిగించింది. కాగా, కెనడా ప్రధాని కార్నీతో జరిగిన సమావేశంలో, ప్రధానమంత్రి మోడీ “భారతదేశం-కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవి” […]
Read more

ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారో అమెరికాకు ‘ఖచ్చితంగా’ తెలుసు…డోనాల్డ్‌ ట్రంప్‌!

వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో అమెరికాకు తెలుసు. కానీ, ప్రస్తుతానికి ఆయనను చంపాలని కోరుకోవడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సుప్రీం లీడర్” అనే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతను సులభమైన లక్ష్యం, కానీ ఒకచోట సురక్షితంగా ఉన్నాడు – మేము అతన్ని బయటకు తీసుకెళ్లబోవడం లేదు (చంపడం లేదు!), అయితే అమెరికన్ సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు. మా ఓపిక […]
Read more

జీ-7 సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయిన ట్రంప్‌…టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని ఇరానియన్లకు పిలుపు!

వాషింగ్టన్ : ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య యుద్ధంఐదవ రోజుకు చేరుకుంది. పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్థంతరంగా వాషింగ్టన్‌కు తిరిగి వెళ్లారు. “మధ్యప్రాచ్యంలో ఏమి జరుగుతుందో” అన్న కారణంగా అమెరికా అధ్యక్షుడు ప్రపంచ నాయకుల సమావేశం నుండి నిష్క్రమించినట్లు మాత్రమే వైట్ హౌస్ తెలిపింది. అమెరికా నిఘా, జాతీయ భద్రతా నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంగా పనిచేసే సంక్షోభ నిర్వహణ […]
Read more

టెహ్రాన్‌ను ఢీకొట్టిన ఇజ్రాయెల్‌… సంధికి నో అన్న ఇరాన్‌!

టెహ్రాన్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పోరాటం తీవ్రమైంది, రెండు దేశాలు తమ దాడులను కొనసాగించాయి, వందలమంది పౌరులు మరణించారు. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుందని ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో మరణించిన వారి సంఖ్య కనీసం 230కి చేరుకుంది, ప్రాణనష్టంలో 90 శాతం మంది పౌరులు అని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరాన్ ప్రతీకార దాడుల […]
Read more

మండుతున్న మధ్యప్రాచ్యం…ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య పరిస్థితి ఉద్రిక్తం!

టెహ్రాన్‌: ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే ప్రయత్నంలో ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని రెండు అతిపెద్ద నగరాలు అయిన టెల్ అవీవ్,జెరూసలేంపై క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఆయా నగరాల్లోని పౌరులు బంకర్లలోకి పరిగెత్తారు. ఇరానియన్ క్షిపణులను అడ్డగించడానికి తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఇరాన్ వైపు నుండి డజన్ల కొద్దీ క్షిపణులను […]
Read more

మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత… ఇరాన్ అణు కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి!

జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో”భారీ సంఘర్షణ” సంభవించే అవకాశం ఉందని హెచ్చరించిన తర్వాత, ఇరాన్‌పై ఇజ్రాయెల్ “ముందస్తు” దాడులు నిర్వహించింది. అణు కర్మాగారం, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్‌కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ అధిపతి హుస్సేన్‌ సలామీ మృతిచెందారు. ఈ మేరకు ఇరానియన్‌ స్టేట్‌ టెలివిజన్‌ తెలిపింది. ఇరాన్ రాజధానిలో ఈరోజు ఉదయం పేలుళ్లు వినిపించాయని, ఇరాన్ వైమానిక […]
Read more

పాలస్తీనియన్లపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దమనకాండ…గాజాలో 55వేలకు చేరుకున్న మరణాల సంఖ్య!

జెరూసలేం : గాజాపై ఇజ్రాయెల్‌ దమనకాండ కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబర్ నుండి గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ చేస్తున్న జాతి విధ్వంస యుద్ధంలో కనీసం 54,927 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 47 మృతదేహాలను ఆసుపత్రులకు తరలించామని, 388 మంది గాయపడ్డారని, ఇజ్రాయెల్ దాడిలో మొత్తం గాయపడిన వారి సంఖ్య 1,26,615కి చేరుకుందని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. “రెస్క్యూ సిబ్బంది వారిని చేరుకోలేక పోవడంతో చాలా మంది […]
Read more
1 12 13 14 15 16 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.