Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారత్‌, పాక్‌ మధ్య సంఘర్షణను ఆపానని ఐక్యరాజ్యసమితిలో పునరుద్ఘాటించిన ట్రంప్‌!

ఐక్యరాజ్యసమితి: భారతదేశం,పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశానికి వచ్చిన ప్రపంచ నాయకులకు తన వాదనను పునరావృతం చేశారు. “అదేవిధంగా, కేవలం ఏడు నెలల కాలంలో, నేను ఏడు యుద్ధాలను ఆపా. లేకుంటే అవి ఎప్పటికీ ముగియవని చెప్పారు… కొన్ని 31 సంవత్సరాలు కొనసాగగా, మరొకటి 36 సంవత్సరాలు, ఇంకోకటి 28 సంవత్సరాలు కొనసాగాయని, ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు. ఈ యుద్ధాలలో […]
Read more

ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాను గుర్తించిన 157 దేశాలు!

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితిలో 157 దేశాలు పాలస్తీనాను ఒక సార్వభౌమ దేశంగా గుర్తించాయి. UNGA 80వ సమావేశంలో పాలస్తీనాను గుర్తించిన దేశాలలో ఫ్రాన్స్, లక్సెంబర్గ్, మాల్టా, మొనాకో, అండోరా, బెల్జియంతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 20న యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్ దేశాలు ఆ దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌లో సైనిక విస్తరణకు ప్రణాళికలు వేస్తున్న సమయంలో పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించే దేశాల జాబితా పెరుగుతోంది. “యూదు […]
Read more

సుంకాల వివాదం మధ్య భారత్‌, అమెరికా విదేశాంగ మంత్రుల భేటి!

న్యూయార్క్: న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సందర్భంగా నిన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో… విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, ఖనిజాలు వంటి కీలక రంగాలలో భారతదేశం, అమెరికా మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడం గురించి ఇరువురు నాయకులు చర్చించారు. ఈ భేటీ అనంతరమే మార్కో రూబియో మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలు అమెరికాకు అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమెరికా విదేశాంగ […]
Read more

‘గ్రేటర్ ఇజ్రాయెల్’దిశగా అడుగులు వేస్తున్న నెతన్యాహు!

సిడ్నీ: చాలా కాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడంపై ప్రపంచంలోని చాలా దేశాలు దృష్టి సారిస్తే… ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన “గ్రేటర్ ఇజ్రాయెల్” కలను సాకారం చేసుకోవడానికి అంకితభావంతో ఉన్నట్లు కనిపిస్తోంది. గాజాలో నెతన్యాహు సాగిస్తున్న యుద్ధంపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినప్పటికీ, మిగతా దేశాలు ఇజ్రాయెల్‌ను ఒంటరిగా చేస్తున్నప్పటికీ, ఈ లక్ష్యాన్ని సాధించడంలో నెతన్యాహు సగం దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఈ భావనను పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి తీవ్రంగా కృషి […]
Read more

బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించిన తాలిబన్!

కాబూల్‌: ఆప్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్‌ను తాలిబన్‌లు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఈ ఒప్పందం “సాధ్యం కాదు” అని ఆఫ్ఘన్ ప్రభుత్వ రక్షణ అధికారి ఒకరు అన్నారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న బాగ్రామ్ ఆఫ్ఘనిస్థాన్‌లో అతిపెద్ద వైమానిక స్థావరం. రెండు దశాబ్దాలు తాలిబన్లతో యుద్ధంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. నాలుగేళ్ల కిందట అమెరికా సేనలు అఫ్గన్ నుంచి వైదొలగాయి. మళ్లీ […]
Read more

పాలస్తీనా రాజ్యాన్ని అధికారికంగా గుర్తించిన పోర్చుగల్, బ్రిటన్‌, కెనడా!

లండన్‌: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (UK), కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ అధికారికంగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి. ఈ మూడు కామన్వెల్త్ దేశాలు సంయుక్తంగా తీసుకున్న సమన్వయ చర్య ఇది, అయితే యునైటెడ్ స్టేట్స్ (US), ఇజ్రాయెల్ దీనిని వ్యతిరేకించాయి. ఈమేరకు బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ చర్య “పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీయులకు శాంతి ఆశను పునరుద్ధరించడానికి” ఉద్దేశించిందని, ఇది హమాస్‌కు బహుమతి కాదని నొక్కి చెప్పారు, పాలస్తీనా […]
Read more

గాజాలో దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయెల్ సైన్యం!

పాలస్తీనా: గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం దాడులను ఉధృతం చేసింది. దీంతో గాజా సిటీ నుంచి వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీరప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తీర ప్రాంత రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. సిటీని వీడాలన్న ఐడీఎఫ్‌ హెచ్చరికలతో ముందుగానే మూడున్నర లక్షల మంది తీరప్రాంతాలకు వెళ్లిపోగా… భూతల దాడుల తర్వాత మరో 3 లక్షల మంది గాజా నగరాన్ని విడిచిపెట్టారని సమాచారం. కాగా, గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ చేసిన […]
Read more

హెచ్‌-1బీ వీసా రుసుము భారీగా పెంపు!

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయులకు మరో షాక్‌ ఇచ్చారు. హెచ్‌-1బీ వీసా రుసుము భారీగా అంటే లక్షడాలర్లకు పెంచేశారు. దీంతో మన దేశ టెక్ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నిర్ణయం వలసలను అరికట్టడానికి ట్రంప్‌ ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రయత్నం. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఉత్తర్వు ప్రకారం ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ఇకపై ఏడాదికి […]
Read more

‘మళ్ళీ ఆడుకోవాలనుకుంటున్నాను’…గాజా చిన్నారి హృదయ వేదన!

గాజాలోని పిల్లల గొంతుకను ప్రపంచానికి వినిపించాలనే తపనే ఈ కథనం ఉద్దేశం. ఇది ముట్టడిలో జీవిస్తున్న తరానికి చెందిన రోజువారీ కష్టాలు, నష్టాలు, ఆశలను తెలియజేస్తుంది. గాజా చిన్నారుల హృదయ వేదన ఆ చిన్నారుల మాటల్లోనే… నేనొక గాజా చిన్నారిని!నా పేరు ముఖ్యం కాదు. నేను నివసించే ప్రదేశం నేను ఎవరో మీకు అర్థం కావడానికి సరిపోతుంది. ఆకలితో, నిర్వాసితుడై, ప్రతి రోజు చెప్పులు లేకుండా ఆహారం, నీటి కోసం పరిగెడుతున్న ఒక బిడ్డను. ఒక రోజు, […]
Read more

గాజాలో కాల్పుల విరమణ తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా!

ఐక్యరాజ్యసమితి: గాజాలో తక్షణ,శాశ్వత కాల్పుల విరమణ, బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రతా మండలి తీర్మానాన్ని అమెరికా మరోసారి వీటో చేసింది. హమాస్‌ను ఖండించడంలో ఈ ప్రయత్నం తగినంతగా జరగలేదని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి అత్యంత శక్తివంతమైన సంస్థలోని 14 మంది ఇతర సభ్యులు గాజాలో మానవతా పరిస్థితిని “విపత్తు”గా అభివర్ణించారు. భూభాగంలోని 2.1 మిలియన్ల పాలస్తీనియన్లకు సహాయం అందించడంపై ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. “ఈ తీర్మానాన్ని […]
Read more
1 2 3 4 5 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.