Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

జనాభాలో ఒక్క శాతం ఉన్న ధనికుల దగ్గర 43 శాతం సంపద ఉంది…ఆక్స్‌ఫామ్ నివేదిక!

న్యూఢిల్లీ: నేడు బిలియనీర్ల సంపద స్థాయి గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఉంది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య మొదటిసారిగా 3,000 దాటింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని ఆక్స్‌ఫామ్‌ తాజా నివేదిక తెలిపింది. 2020 నుండి సంపన్నుల ఆస్తులు విపరీతంగా పెరగగా, పేదరికం నిర్మూలనకు ఇంకా 200 ఏళ్లకు పైగా పట్టే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ తీవ్రమైన ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్త అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని పేర్కొంది. జనాభాలో […]
Read more

ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు!

వాషింగ్టన్‌: అమెరికాలో ఐదేళ్ల బాలుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై దుమారం చెలరేగింది. మిన్నెసోటాలోని ప్రీస్కూల్ నుండి ఇంటికి వస్తున్న 5 ఏళ్ల బాలుడిని ఫెడరల్ ఏజెంట్లు అతని తండ్రితో పాటు టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తీసుకెళ్లారని పాఠశాల అధికారులు, కుటుంబ న్యాయవాది తెలిపారు. కాగా, ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. బాలుడిని ‘ఎర’గా వాడుకున్నారని పాఠశాల అధికారులు ఆరోపిస్తుండగా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ ఆరోపణలను ఖండించింది. ఫెడరల్ ఏజెంట్లు […]
Read more

అదానీకి ఈమెయిల్ ద్వారా సమన్లు పంపాలని ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన యూఎస్‌ సెక్యూరిటీస్‌ కమిషన్‌!

న్యూఢిల్లీ: విదేశీ పౌరులకు సమన్లు జారీ చేసే అధికారాన్ని భారతదేశం సవాలు చేసిన తర్వాత… దౌత్య మార్గాలను దాటవేసి… గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు US న్యాయవాది… ఇమెయిల్ ద్వారా సమన్లను అనుమతించాలని US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది. ఈ సమన్లను భారతదేశం ద్వారా పంపడానికి SEC ప్రయత్నించింది, కానీ భారత ప్రభుత్వం 14 నెలలుగా సహకరించకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. హాగ్ కన్వెన్షన్ ద్వారా సమన్లు పంపేందుకు భారత్ సహకరించడం […]
Read more

తుఫానులతో గాజాలో దెబ్బతిన్న నిరాశ్రయుల టెంట్లు…పరిష్కారం చూపాలన్న యూఎన్‌!

జెరూసలెం: గాజాలో ఇటీవలి తుఫానులు వేలాదిగా నిరాశ్రయుల టెంట్లను దెబ్బతీశాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మరోవంక ఖాన్ యూనిస్‌లోని కొన్ని ప్రాంతాలలో, గాజాలో మానవతా కార్యకలాపాలకు ఇజ్రాయెల్‌ రోజువారీ అడ్డంకులు ఉన్నప్పటికీ కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈమేరకు మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (OCHA)ని ఉటంకిస్తూ… UN ప్రతినిధి ఫర్హాన్ హక్ ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ…రోజువారీ అంతరాయాలు ఉన్నప్పటికీ అవసరమైన ప్రజలకు యూఎన్‌, దాని భాగస్వాములు సహాయం చేస్తూనే ఉన్నారని” అన్నారు. “గత వారం […]
Read more

అరబ్ ధైర్యం, ఇరానియన్ సహనం… ఓ యుద్ధాన్ని నిలువరించాయి!

టెహ్రాన్‌: ఇటీవలి ఇరాన్ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడానికి రెండు ప్రశ్నలు కీలకమైనవి. అందులో ఒకటి ఇరాన్‌పై విధ్వంసకర దాడిని అమెరికా ప్రారంభించకుండా అరబ్ దేశాలు నిరోధించాయా? ఇరాన్ చేతిలో పెద్ద అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు స్వయంగా భయపడ్డారా? ఈ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం అవసరమైతే…”అవును! అదే నిజం.” ఇరాన్‌పై దాడికి తాము మద్దతు ఇవ్వబోమని అరబ్ దేశాలు అమెరికా (యుఎస్ఎ)కి స్పష్టం చేయడం బహుశా […]
Read more

రాజకీయాల్లో బిలియనీర్ల ప్రభావం పెరుగుతోంది… ఆక్స్‌ఫామ్ నివేదిక!

దావోస్‌: ప్రపంచ అసమానతలపై నివేదికలో భాగంగా, ఆక్స్‌ఫామ్ సంస్థ… భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలు రాజకీయాల్లో ఎలా శక్తివంతమవుతున్నారో వివరించింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో బిలియనీర్ల ప్రభావం పెరుగుతోందని హెచ్చరించింది. భారతదేశ రిజర్వేషన్ విధానాన్ని, ముఖ్యంగా రాజకీయాల్లో అధికారాన్ని వికేంద్రీకరించడానికి, అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ఉదాహరణగా ఆక్స్‌ఫామ్ పేర్కొంది. అలాగే మహిళల రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై కూడా ఈ సంస్థ దృష్టి సారించింది. ఇది రాజకీయాల్లో మహిళల […]
Read more

స్పెయిన్‌లో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీ…21 మంది మృతి!

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో విషాదం చోటుచేసుకుంది. అండలూసియా దక్షిణ ప్రాంతంలో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 21 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం మలగా నుండి మాడ్రిడ్‌కు వెళ్తున్న ఒక సర్వీస్ ఆడముజ్ సమీపంలో పట్టాలు తప్పడంతో, మరొక ట్రాక్‌పైకి వెళ్లి, ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టడంతో ఈ విపత్తు సంభవించిందని స్పెయిన్‌కు చెందిన అడిఫ్ రైలు నెట్‌వర్క్ ఆపరేటర్ Xలో పోస్ట్ చేశారు. పోలీసు ప్రతినిధి AFPకి 21 […]
Read more

గాజా పాలన కోసం కార్యనిర్వాహక బోర్డును ఆవిష్కరించిన వైట్ హౌస్!

వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ జాతి విధ్వంసక యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన 20-పాయింట్ల ప్రణాళికలో భాగంగా…. గాజా “పీస్ బోర్డ్” సభ్యులను వైట్ హౌస్ ఆవిష్కరించింది. గాజా పరిపాలన కోసం జాతీయ కమిటీ (NCAG) నాయకత్వాన్ని ధృవీకరించింది. కాగా, NCAGకి మాజీ పాలస్తీనా అథారిటీ డిప్యూటీ మంత్రి డాక్టర్ అలీ షాత్ నాయకత్వం వహిస్తారని వైట్ హౌస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు షాత్‌ను “విస్తృతంగా గౌరవించే సాంకేతిక నాయకుడు”గా అభివర్ణించారు, […]
Read more

ఇరాన్‌లో నిరసనలు తగ్గుముఖం…ఐక్యరాజ్యసమితిలో ఇరాన్-అమెరికా రాయబారుల ఘర్షణ!

న్యూయార్క్‌: ఇరాన్‌లో చెలరేగిన నిరసనల నేపథ్యంలో… ఐక్యరాజ్యసమితిలో అమెరికా, ఇరాన్ రాయబారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. “ఇరాన్‌లోని ధైర్యవంతులైన ప్రజలకు” తాము అండగా ఉంటామని అమెరికా పేర్కొంది. కాగా, అమెరికా జోక్యాన్ని “పాలన మార్పు”కు ప్రయత్నంగా ఇరాన్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులను ఉద్దేశించి ట్వీట్లు చేయడం, వారిని “ఇరాన్ దేశభక్తులు” అని పిలవడం, నిరసనకారులను రక్షించడానికి అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించడంతో ఇరు దేశాల దౌత్యవేత్తల మధ్య రగడ మొదలైంది. కాగా, భద్రతా […]
Read more

గాజాలో కాల్పుల విరమణకు టర్కీ ‘కీలక పాత్ర’ పోషించింది…అమెరికా!

వాషింగ్టన్‌: గాజా కాల్పుల విరమణను సాధించడంలో టర్కీ సమగ్ర పాత్ర పోషించిందని ఒక అమెరికా అధికారి తెలిపారు. “ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ టర్కీకి కృతజ్ఞతలు తెలిపారని” ఆ అధికారి అన్నారు. “(టర్కిష్) అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఇబ్రహీం కాలిన్ మాతో కలిసి అద్భుతమైన పని చేసారు” అని అధికారి తెలిపారు. “వారు చర్చలో పాల్గొనడం చాలా ముఖ్యం అని మేము భావిస్తున్నాము” అని అధికారి తెలిపారు. […]
Read more
1 7 8 9 10 11 42

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.