Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కాన్సిస్ట్యూషన్‌ క్లబ్‌లో మోదీ వ్యతిరేక స్వరాలపై దాడికి యత్నం!

న్యూఢిల్లీ: ఇది అత్యంత ఆందోళనకర దృశ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నుండి ఈ దృశ్యాలు బయటకు వచ్చాయి. అసోంలో ముస్లింలను బంగ్లాదేశీలు అని ముద్ర వేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని హిందుత్వ వ్యతిరేక మేధావులు ఏర్పాటు చేసిన సమావేశం జరుగుతుండగా, హిందుత్వవాదుల గుంపు కార్యక్రమం జరుగుతున్న హాల్‌లోకి చొరబడి సమావేశాన్ని అల్లకల్లోలం చేసింది. “జై శ్రీరామ్”, “భారత మాతాకీ జై” అంటూ నినాదాలు చేశారు. మేధావులను టెర్రరిస్టులంటూ శాపనార్థాలు పెట్టారు. అదృష్టవశాత్తూ అక్కడున్న మేధావులు, మహిళలు […]
Read more

జమ్మూ కశ్మీరులో వర్ష బీభత్సం…33 మంది మృతి, 23 మందికి గాయాలు!

శ్రీనగర్: జమ్ము కశ్మీరులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. జమ్ము కశ్మీరుకు చెందిన త్రికూట పర్వతాలపైన వెలసిన వైష్ణోదేవి అమ్మవారి ఆలయం యాత్రామార్గంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 33 మంది మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. మరికొంతమంది వ్యక్తులు ఇంకా చిక్కుకుపోవచ్చనే భయాల మధ్య రెస్క్యూ బృందాలు శిథిలాల కింద వీరికోసం వెతుకులాట కొనసాగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలు, కొండచరియలు విరిగిపడటానికి కారణమయ్యాయి. జమ్మూలో, కీలకమైన మౌలిక […]
Read more

కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికకు దారితీసిన డీకే శివకుమార్ ఉదంతం!

బెంగళూరు: ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల సందర్భంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గీతాన్ని ఆలపించడం అధికార కాంగ్రెస్ ఈమేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ సోమవారం డిప్యూటీ సీఎం శివకుమార్ తన చర్యకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, డిప్యూటీ సీఎంగా ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని పాడటానికి ఎటువంటి అభ్యంతరం లేనప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా […]
Read more

పుణే మార్కెట్ కమిటీ ‘అవకతవకలపై’ విచారణ చేపట్టండి…శరద్ పవార్!

ముంబయి: పూణే వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పర్యవేక్షణలో జరిగిన ఆర్థిక అవకతవకలపై NCP (SP) చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. NCP (SP) నాయకుడు, ఆ పార్టీ ప్రతినిధి వికాస్ లావాండే ‘X’లో పంపిన ఫిర్యాదుతో పాటు పవార్ ఆ లేఖను షేర్‌ చేసారు. “వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలో ప్రస్తుత కమిటీ ఆర్థిక అవకతవకల గురించి అనేక ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే […]
Read more

దేశంలో 40% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్‌ రిపోర్ట్‌!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పది మంది ముఖ్యమంత్రులలో నలుగురు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించుకున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 30 మంది సిట్టింగ్ ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ స్వీకార అఫిడవిట్లను అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. 12 మంది ముఖ్యమంత్రులు (40%) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, 10 మంది (33%) హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపు వంటి […]
Read more

‘ఫ్రీడమ్ ప్రెస్’ ఢిల్లీ ఎడిషన్‌ ప్రారంభం!

న్యూఢిల్లీ: హైదరాబాద్ నుండి గతంలో ప్రచురితమయ్యే ఆంగ్ల దినపత్రిక ఫ్రీడమ్ ప్రెస్… తన ఢిల్లీ ఎడిషన్‌ను ప్రారంభించింది. తద్వారా దేశ డైనమిక్ మీడియా ప్రపంచంలోకి ప్రవేశించింది. మీడియాలో నీతి, స్వాతంత్ర్యం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో…ఫ్రీడమ్‌ ప్రెస్‌ వార్తాపత్రిక స్వేచ్ఛ, వాక్‌ స్వాత్యంత్య్రం, పారదర్శకత, జర్నలిజం విలువలను నిలబెడతామని ప్రతిజ్ఞ చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, పార్లమెంటేరియన్లు, విద్యావేత్తలు, పౌర సమాజ నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుక అహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రజాస్వామ్యం, […]
Read more

ప్రధాని మోదీ గయ పర్యటనపై మండిపడ్డ లాలూ యాదవ్!

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గయలో పర్యటించడంపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర విమర్శలు చేయడంతో రాజకీయ వివాదం మరింత తీవ్రమైంది. ఈమేరకు లాలూ ప్రసాద్ యాదవ్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “గయ పిండ్ దానానికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గయకు వస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. పేదలు, వెనుకబడిన ప్రజలకు ఓటు హక్కును ఈ […]
Read more

జీఎస్‌టీ పునర్విభజనలో దక్షిణ రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని భట్టి విక్రమార్క డిమాండ్!

హైదరాబాద్: ప్రతిపాదిత GST రేటు హేతుబద్ధీకరణలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో GST రేటు జరిగిన మంత్రుల బృందం (GoM) సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, రేటు హేతుబద్ధీకరణ, పన్ను భారాన్ని తగ్గించే ప్రతిపాదనను స్వాగతించారు. అయితే అదే సమయంలో, రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే, పేద ప్రజలు, మధ్యతరగతి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉద్దేశించిన […]
Read more

వచ్చే ఎన్నికల్లో తమిళ ప్రజలు ‘విజయ్‌’ను ఆశీర్వదిస్తారా?

చెన్నై: తమిళనాడు రాజకీయాలు సినిమా పరిశ్రమతో తమ అనుబంధాన్ని తెంచుకోవడానికి నిరాకరిస్తున్నాయి. కొత్త సహస్రాబ్దిలోకి వచ్చి 25 సంవత్సరాలు గడిచిన తర్వాత, టైమ్ జోన్‌ను 1977కి తిరిగి తీసుకెళ్లడానికి మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అప్పుడు అగ్రశ్రేణి సినీ నటుడు – ఎం జి రామచంద్రన్ – స్థాపించిన, కేడర్ ఆధారిత ప్రాంతీయ పార్టీ – ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)తో విడిపోయి – అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎడిఎంకె)-ను స్థాపించి, ద్రవిడ రాష్ట్రాన్ని 13 […]
Read more

ప్రైవేట్ వర్సిటీల్లో SC/ST విద్యార్థులు: పార్లమెంటరీ కమిటీ షాకింగ్ నివేదిక!

దేశంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నేడు వేలాది మంది విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. అయితే విశ్వవిద్యాలయ తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు, అక్కడ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు స్వల్ప సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. ఇది అతిశయోక్తి కాదు; ఇది నేటి భారతదేశ ప్రైవేట్ ఉన్నత విద్యా వ్యవస్థలో నెలకొన్న స్పష్టమైన వాస్తవిక చిత్రం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదిక… ఈ అన్యాయాన్ని బహిర్గతం చేసింది, ప్రైవేట్ సంస్థలలో SC/ST విద్యార్థుల ప్రాతినిధ్యం “చాలా తక్కువగా ఉంది. ఇది చాలా […]
Read more
1 8 9 10 11 12 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.