Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఈరోజు మనం స్వాతంత్య్రం పొందినా… లౌకిక సంస్కృతిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాం!

ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత వేడుకగా జరుపుకునే క్షణం…78 సంవత్సరాల క్రితం వచ్చిన స్వాతంత్ర్య దినోత్సవం. అయితే భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగిన భారతదేశం నేడు, మత ప్రాతిపదికన విభజితమైంది. దీంతో మన సాంస్కృతిక సమాజంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విచారకర విషయం ఏంటంటే… నేడు చాలా మంది భారతీయులు లౌకికవాదం ఒక చెడ్డ పదం అని భావిస్తున్నారు. మన దేశం హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆలస్యం కాకముందే మనం […]
Read more

స్థానిక అధికారుల అసమర్థత వల్లే వీధి కుక్కల సమస్య…సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వీధి కుక్కల “సమస్య”కు స్థానిక అధికారుల అసమర్థతే కారణమని సుప్రీంకోర్టు పేర్కొంది. వారు కుక్కల స్టెరిలైజేషన్, రోగనిరోధకత నియమాలను అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపింది. ప్రభుత్వ అధికారులు సరైన రీతిలో పనిచేయకపోవడం వల్లే సమస్య తీవ్రం అవుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని వీధి కుక్కల అంశంపై ప్రభుత్వం, జంతు ప్రేమికుల మధ్య తాజాగా సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు సాగాయి. ఇప్పటికే ఇద్దరు సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం విచారణ […]
Read more

ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ… పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామన్నారు. దానికి సమాధానంగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టాం. భారత దళాల శౌర్యం, పెద్ద ఎత్తున విధ్వంసం చూసిన పాకిస్తాన్ నిద్ర చెదిరిపోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ […]
Read more

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లిముల పాత్ర!

చరిత్ర మరిచిన యోధులు వీరు భార‌త దేశ చ‌రిత్ర‌లో మ‌హోజ్వ‌ల ఘ‌ట్ట‌మైన స్వాతంత్య్రోద్య‌మం భార‌తీయుల పోరాట ప‌టిమ‌కు, త్యాగ నిర‌తికి ఒక నిలువుట‌ద్దం. ఇలాంటి పోరాటంలో దేశంలోని అతి పెద్ద అల్ప సంఖ్యాక వ‌ర్గమైన ముస్లింలు త‌మ‌దైన బాధ్య‌తాయుత పాత్ర‌ను పోషించారు. అపూర్వ త్యాగాల‌తో పునీతుల‌య్యారు. అయినా వారి త్యాగ‌మ‌య చ‌రిత్ర ప‌లు కార‌ణాల వ‌ల్ల మ‌రుగున ప‌డిపోయింది. కానీ చ‌రిత్ర‌ను నిశితంగా ప‌రిశీలిస్తే భార‌త స్వాతంత్య్ర సాధ‌న‌కు ముస్లింలు చేసిన కృషి ఎంత అమూల్య‌మైన‌దో తెలుస్తుంది. […]
Read more

ఓటర్ల జాబితా స్థిరంగా ఉండకూడదు…నిరంతరం మార్పులు అవసరమన్న సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలు స్థిరంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎందుకంటే “ఒకేసారి ప్రక్రియ జాబితా తయారీకి మాత్రమే… కానీ క్రమం తప్పకుండా సవరణ ప్రక్రియ జరగాలని పేర్కొంది”. ఎన్నికలు జరగనున్న బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రైవ్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ పత్రాల సంఖ్యను పెంచడం “ఓటరుకు అనుకూలమైనదే తప్ప”, వ్యతిరేకం” కాదని పేర్కొంది. ‘గతంలో రాష్ట్రంలో నిర్వహించిన ఓటరు జాబితా సవరణ సమయంలో 7 ద్రువపత్రాలనే అనుమతించారు. […]
Read more

ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్పిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ఆధార్‌ను భారత పౌరసత్వానికి తుది సాక్ష్యంగా పరిగణించరాదని, దాన్ని స్వతంత్రంగా నిర్ధారించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చడం లేదా తొలగించడం భారత ఎన్నికల కమిషన్ (ECI) అధికార పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) పేరిట భారీగా ఓట్లను తొలగిస్తున్నారంటూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్ నుండి వచ్చిన […]
Read more

హైదరాబాద్ విమానాశ్రయంలో 13.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత!

హైదరాబాద్: నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఖరీదైన గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు మంగళవారం తెల్లవారుజామున 6ఈ1088 ఇండిగో విమానంలో బ్యాంకాక్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ఆమె బ్యాగులను తనిఖీ చేశారు. […]
Read more

యూపీలో పదహారో శతాబ్దం నాటి సమాధిని ధ్వంసం చేసిన హిందూత్వ మూక!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో నిన్న ఉద్రిక్తత చెలరేగింది. హిందూ మితవాద గ్రూపుల సభ్యులు లాఠీలతో ఆయుధాలు ధరించి నవాబ్ అబ్దుల్ సమద్ ఖాన్ సమాధిని పురాతన ఆలయం పైన నిర్మించారని పేర్కొంటూ దానిపై దాడి చేసి ధ్వంసం చేశారు. హిందువుల దాడికి సంబంధించిన వీడియో లింక్ https://www.instagram.com/reel/DNNW4ANJ5gP/?igsh=MTQyNTB4ZnY0eG45eg== ఖస్రా నంబర్ 753 కింద అధికారికంగా మక్బారా మాంగి (జాతీయ ఆస్తి)గా నమోదయిన నిర్మాణం ఇది. ప్రభుత్వ రికార్డులలో ఔరంగజేబు చక్రవర్తి పాలనలో పైలానీ ఫౌజ్‌దార్ అయిన […]
Read more

హిందూత్వ ప్రయోగశాలగా మారుతున్న ఛత్తీస్‌గఢ్!

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు సన్యాసినులు – సిస్టర్ ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్, గిరిజన యువకుడు సుఖ్‌మాన్ మాండవిపై బజరంగ్ దళ్ సభ్యులు దాడి చేస్తే, వారిపై కేసు పెట్టకుండా… బాధితులపై బలవంతపు మత మార్పిడి, మానవ అక్రమ రవాణా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు? ఛత్తీస్‌గఢ్‌లో… క్రైస్తవ మిషనరీలు,సన్యాసినులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రకటనలు చేస్తోంది, అయితే కేరళలో అందుకు భిన్నంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడి నన్‌లకు మద్దతుగా నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏమో […]
Read more

“విపక్షం డిజిటల్ డేటా కోరితే…ఈసీ పేపర్ డేటా ఇస్తుంది”…డీఎంకే ఎంపీ కనిమొళి!

న్యూఢిల్లీ: నేడు దేశంలో నెలకొన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్థితిపై డీఎంకే ఎంపీ కనిమొళి విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో నిరసనల మధ్య బిల్లులు ఆమోదిస్తున్నారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చకు అనుమతి లేదు అంటూ ఆమె వాపోయారు. ఓట్ల చోరీపై నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె విలేకర్లతో ఈమాటలన్నారు. “ఇది మేము మాట్లాడుతున్న ఒక విషయం మాత్రమే కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గురించి పార్లమెంటులో చర్చ జరపాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, […]
Read more
1 10 11 12 13 14 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.