Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సూక్ష్మ రుణాలు ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెడుతున్నాయని వెల్లడించిన ఓ సర్వే!

హైదరాబాద్: సూక్ష్మరుణాలు ప్రధానంగా పేదరికాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, చిన్న మొత్తాలలో ఇచ్చే రుణాలు. ఇవి వ్యాపారాలను ప్రారంభించుకోవడానికి లేదా విస్తరించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే, ఈ రుణాలను తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఓ సర్వేలో తేలింది. మచ్చుకు కొన్ని కొన్ని కేస్‌ స్టడీస్‌ను పరిశీలిస్తే మనకీ విషయం అర్థమవుతుందని సర్వే సంస్థ చెబుతోంది. ఉషారాణి ఐదు సంవత్సరాల క్రితం బ్యాంకు రుణం తీసుకుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేము […]
Read more

ఓట్ల చోరీపై ఈసీ విచారణ కోరుతూ ఇండియా కూటమి ఎంపీల నిరసన ప్రదర్శన!

న్యూఢిల్లీ: నేడు ఇండియా కూటమిలోని దాదాపు 300 మంది ఎంపీలు…లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయ ముట్టడికి సిద్ధమయ్యారు. పార్లమెంట్ హౌస్ నుండి ఉదయం 11:30 గంటలకు ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. ఈ మార్చ్ ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు దాదాపు ఒక కిలోమీటరు దూరం వరకు సాగనుంది. ఓట్ల చోరీపై ఈసీ విచారణ కోరుతూ, అలాగే బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని […]
Read more

‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ మార్చడమే’ లక్ష్యంగా అస్సాంలో తొలగింపు కార్యక్రమాలు!

న్యూఢిల్లీ: అస్సాం ప్రభుత్వం “ఆక్రమణలను” తొలగించడానికి వరుస తొలగింపులు చేపడతామని ప్రతిజ్ఞ చేస్తుండటంతో, రాజకీయ సామాజిక నిపుణులు ఈ చర్యను విమర్శించారు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘మెజారిటీ ప్రజల మైండ్‌సెట్‌ మార్చడమే’ దీని లక్ష్యం అని అన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ తొలగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరుపై తమ ‘ఆందోళన’ వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల దాడి నుండి వారిని రక్షించడానికి వివిధ వర్గాల ప్రజలను అంతర్-రాష్ట్ర సరిహద్దుల బఫర్ జోన్లలోకి […]
Read more

‘ఓట్‌ చోరీ’ ఆరోపణలపై రాహుల్‌కు నోటీసు జారీ చేసిన కర్ణాటక సీఈఓ!

బెంగళూరు: గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక మహిళ రెండుసార్లు ఓటు వేసిందని ఆరోపించిన పత్రాలను ఈసీకి సమర్పించాలంటూ కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని మీరు పేర్కొన్నారు…ఆమె మాత్రం ఒకేసారి ఓటు వేసినట్లు చెబుతోందని…. నోటీసుల్లో కర్ణాటక CEO తెలిపారు. రెండుసార్లు ఓటుకు సంబంధించి…రాహుల్ గాంధీ ప్రజెంటేషన్‌లో చూపిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీచేయలేదని […]
Read more

ఓట్ల దొంగతనం ఆరోపణలపై CJIకి బహిరంగ లేఖ రాసిన ఓటరు!

To భారత ప్రధాన న్యాయమూర్తి,సుప్రీంకోర్టున్యూఢిల్లీ. సర్‌,స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించి… మనం ఎంచుకున్న ప్రభుత్వాన్ని పొందేలా చూసుకోవడం లక్ష్యంగా పనిచేయాల్సిన భారత ఎన్నికల కమిషన్ (ECI) కుట్రతో నా ఓటు దొంగతనానికి గురవుతుందని భయపడే పౌరుడిగా నేను మీకు వ్రాస్తున్నాను. ఈ దేశంలో ఇప్పుడు జోక్యం చేసుకోగల వ్యక్తి ఎవరైనా ఉంటే, అది మీరే. భారత రాజ్యాంగం సుప్రీంకోర్టును స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసింది, అది మనం పౌరులు అనుభవిస్తున్న హక్కులను కాపాడుతుంది మరియు మీరు దాని […]
Read more

అక్రమ హిందూ వలసదారులపై ప్రభుత్వ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ అస్సాం విద్యార్థి సంఘం నిరసనలు!

గువహతి: అక్రమ హిందూ వలసదారులపై పౌరసత్వానికి సంబంధించిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని అస్సాం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ… ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించింది. పౌరసత్వం (సవరణ) చట్టం (CAA) ను ఉటంకిస్తూ 2015 కి ముందు రాష్ట్రంలోకి ప్రవేశించిన ఆరు వర్గాలైన హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీలపై కేసులను ఉపసంహరించుకోవాలని తన ప్రభుత్వం… విదేశీయుల ట్రిబ్యునల్‌లను కోరినట్లు వచ్చిన మీడియా నివేదికలను అస్సాం ముఖ్యమంత్రి […]
Read more

టిప్పు సుల్తాన్, నూర్జహాన్, రజియా సుల్తాన్, పాఠ్యాంశాలను తొలగించిన ఎన్‌సీఈఆర్‌టీ!

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించేందుకు, వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వెళ్లువెత్తుతున్న వేళ… ఎన్‌సీఈఆర్‌టీ మరో వివాదాస్పద చర్యకు పాల్పడింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి చరిత్ర సిలబస్ నుండి టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, రజియా సుల్తాన్, నూర్జహాన్ వంటి ప్రముఖ చారిత్రక వ్యక్తులను తొలగించింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ […]
Read more

భారత ఎన్నికల కమిషన్‌ను తీవ్రంగా విమర్శించిన రాహుల్‌ గాంధీ!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు, అంపైర్ “రాజీపడి”తే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను… పేపర్ బ్యాలెట్‌లతో భర్తీ చేసినా ఎన్నికల “మోసం” అంతం కాదని అన్నారు. దేశంలో చట్టవిరుద్ధంగా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చుతున్నారని పేర్కొంటూ, ఇది “రాజ్యాంగం, భారత జెండాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరం” అని కూడా రాహుల్ అన్నారు. ఎన్నికల కమిషన్‌”భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పనిలో ఉందని రాహుల్‌ అన్నారు. మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల […]
Read more

ఎస్‌ఐఆర్‌పై చర్చ కోరుతూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు లేఖ రాసిన మల్లికార్జున్ ఖర్గే!

న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితాల సవరణ అంశంపై అత్యవసర చర్చ కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు లేఖ రాశారు. బీహార్‌లో కొనసాగుతున్నSIR, అలాగే పశ్చిమ బెంగాల్, అస్సాం, ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సమీక్ష (SIR)ను “మన ప్రజాస్వామ్యంలో ప్రాథమిక ప్రాముఖ్యత” కలిగిన అంశంగా ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది. ప్రస్తుత సమావేశాల మొదటి రోజు నుండి ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై అత్యవసర […]
Read more

ఇస్లాం సమానత్వం ద్వారానే వ్యాప్తి చెందింది… ప్రముఖ హిందీ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్!

న్యూఢిల్లీ: ప్రముఖ కలం యోధుడు, గ్రంధకర్త, హిందీ, ఉర్దూ సాహిత్యకారుడు మున్షీ ప్రేమ్‌చంద్‌ ఇస్లాం ధర్మంలోని సమానత్వ సందేశాన్ని ప్రశంసించారు. ఉన్నత, నిమ్న వర్గాల మధ్య వివక్షతను తొలగిస్తుందని ఆయన అప్పట్లోనే పేర్కొన్నారు. ఇస్లాంలోని అన్ని తెగల ముస్లింలు ఒకే వరుసలో కలిసి ప్రార్థన చేస్తారు. ఒకే టేబుల్ వద్ద భోజనం చేయవచ్చు. ఇస్లాంను స్వీకరించిన తర్వాత, ఒక వ్యక్తి మలినాలు, వ్యత్యాసాలు తొలగిపోతాయని, వారు ఇమామ్ వెనుక ప్రార్థన చేయడానికి అర్హులవుతారు. అంతేకాదు ఇస్లాంలో అత్యంత […]
Read more
1 11 12 13 14 15 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.