Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రాష్ట్రాల్లో ముంచుకొస్తున్న ఎన్నికలు… తప్పులు దిద్దుకోవాలనుకుంటున్న ఇండియా కూటమి!

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కీలక పార్టీలు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఆరు రాష్ట్రాలలో కొన్నింటిలో ఒకరితో ఒకరు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నందున వ్యూహాత్మకంగా తమ రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవడం ప్రారంభించాయి. 2026 మేలో కేరళలో వరుసగా మూడవసారి అధికారం కోరుతున్న లెఫ్ట్ ఫ్రంట్, రాష్ట్రంలో దాని ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో తన స్నేహాన్ని తగ్గించుకోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కూడా తన వైఖరిలో […]
Read more

ఎన్‌సీఈఆర్‌టీ పాఠాల్లో మార్పులు….చరిత్రను వక్రీకరించడమే!

-మొఘల్ పాలకులను హంతకులుగా చూపించడం దారుణం-ప్రతి పౌరుడు కేంద్రంలోని అధికార బీజేపీ చర్యను వ్యతిరేకించాలి-ఎంఎంకే అధినేత, ఎమ్మెల్యే ప్రొఫెసర్ జవాహిరుల్లా డిమాండ్ చెన్నై: చరిత్రను వక్రీకరించి, భారతదేశ భిన్నత్వానికి వ్యతిరేకంగా మత పరమైన వైఖరి కలిగిన కథనాలను పాఠాల ద్వారా పిల్లల్లోకి జొప్పిస్తున్నారని మణితనేయ మక్కల్ కచి (ఎంఎంకే) అధినేత, తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే ప్రొఫెసర్ జవాహిరుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “ఒక దేశ చరిత్ర దాని ఆత్మను ప్రతిబింబిస్తుంది.. చరిత్రను తారుమారు చేయడమంటే భారతదేశ […]
Read more

బీహార్‌లో 41 లక్షల అనుమానిత ఓటర్ల జాబితాను పార్టీలతో పంచుకోనున్న ఈసీ!

న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-ఐఎస్ఆర్‌) కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసీ ఇచ్చిన గణాంకాల ఆధారంగా పార్టీలు ఈ అంచనాకు వస్తున్నాయి. దీంతె బీహార్‌లో ఓట్ల రద్దు వివాదం ఇంకా సద్దుమణగలేదు. దీంతో రెండు చోట్ల నమోదు చేసుకున్న దాదాపు 41 లక్షల మంది బీహార్ ఓటర్ల జాబితాను జూలై 25 కి ముందు రాజకీయ […]
Read more

హిందీ వివాదం…పాఠశాలలను మూసివేస్తామని రాజ్ థాకరే బెదిరింపు!

ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తే స్కూళ్లను మూసివేస్తామని ఎంఎన్‌ఎస్‌ నేత రాజ్‌ థాకరే ఫడ్నవీస్‌ ప్రభుత్వాన్ని బెదిరించారు. మీరా భయాందర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హిందీని రుద్దడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికను అడ్డుకోవాలని కోరారు. అంతకుముందు, మరాఠీలో మాట్లాడటానికి నిరాకరించినందుకు MNS కార్మికులు స్థానిక దుకాణదారుడిని కొట్టారు. హిందీపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి […]
Read more

తబ్లీగీ జమాత్‌పై కొవిడ్‌ కేసు కొట్టివేత…మరి కేజ్రీవాల్, గోడి మీడియా క్షమాపణ చెబుతాయా?

న్యూఢిల్లీ: ఐదేళ్ల తరువాత నిజం బయటపడింది. తబ్లీగీ జమాత్ కొవిడ్‌ కేసు నుండి బయటపడింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదులో తబ్లిగీ జమాత్ సభ్యులు సమావేశమై కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తేల్చేసింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన 16 కేసుల్ని కొట్టేసింది. ఈ కేసుల్లో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న 70 మంది ముస్లింలకు విముక్తి లభించినట్లయింది. ఈ […]
Read more

ముస్లిం నాయకత్వ లోపాన్ని బయటపెట్టిన కొత్త వక్ఫ్ చట్టం!

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ముస్లింలకు సంబంధించి ప్రతీసారీ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. ట్రిపుల్ తలాక్ లేదా హలాలా, ముస్లిం పర్సనల్ లా లేదా వక్ఫ్‌, మసీదులు లేదా మదర్సాలు, హిజాబ్ లేదా మాంసం వినియోగం ఏదైనా కావచ్చు, దేశ పాలక వర్గం ముస్లింలను, ఇస్లాంను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ సమస్యలే కాదు, భవిష్యత్తులో ముస్లింలు ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారానికి అవసరమైన దూరదృష్టిని ముస్లిం నాయకత్వం […]
Read more

ఫడ్నవీస్‌తో ఉద్ధవ్ భేటీ…మహారాష్ట్రలో ఏం జరుగుతోంది?

ముంబై: మహారాష్ట్రలో ప్రత్యర్థులు మిత్రులుగా మారనున్నారా? పరిణామాలు చూస్తుంటే అవునని అనక తప్పదు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసన మండలిలో “మాతో చేరండి” అని ఉద్ధవ్ ఠాక్రేతో చెప్పిన మరుసటి రోజే…గురువారం ఇద్దరూ నేతలు 20 నిమిషాలకు పైగా క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించారు. గత రెండు రోజుల్లో వారి మధ్య ఇది మూడవ సమావేశం కావడం గమనార్హం. విధాన భవన్‌లోని విధాన పరిషత్ చైర్మన్ రామ్ షిండే ఛాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రికి మరాఠీ […]
Read more

బీహార్‌ ఓటర్ల జాబితా వివాదం…దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటోన్న ముస్లిం ఆధిపత్య సీమాంచల్!

పాట్నా: కిషన్‌గంజ్, అరారియా, పూర్నియా, కతిహార్ జిల్లాలతో కూడిన బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. అయితే జూన్ 24న భారత ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR)ను ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాంతం…రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థల దాడికి గురైంది. ఇంతకుముందు, ఎటువంటి ఆధారం లేకుండా ‘అక్రమ విదేశీ వలసదారులు’ ఉన్నట్లు ఆరోపిస్తూ ఈ ప్రాంతం పరువు తీశారు. ఈ జిల్లాల్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు […]
Read more

అస్సాం సీఎం జైలుకెళ్లడం ఖాయం…రాహుల్ గాంధీ!

గౌహతి: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. గౌహతి నుండి 40 కి.మీ దూరంలో ఉన్న చాయ్‌గావ్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ…‘అస్సాం ముఖ్యమంత్రి తనను ‘రాజు’ అని అనుకుంటున్నారు. కానీ త్వరలోనే ఆయన జైలులో ఉంటారు’ అని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి సీఎం, ఆయన […]
Read more

అస్సాంలో బుల్డోజర్‌ న్యాయం…నిరాశ్రయులైన వేలాది ముస్లింలు!

గోల్పారా/న్యూఢిల్లీ: అస్సాంలో చేపట్టిన ఇళ్ల కూల్చివేత కార్యక్రమం దాదాపు 4,000 ముస్లిం మైనారిటీ కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. ఇంత పెద్ద ఎత్తున కూల్చివేతల తర్వాత జరిగిన పరిణామాలను అంచనా వేయడానికి జమియత్ ఉలామా-ఇ-హింద్ (JUH) ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్ ఖాస్మి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగళవారం అస్సాంలోని గోల్పారా జిల్లాను సందర్శించింది. అస్సాం ప్రభుత్వం “వివక్షత, రాజ్యాంగ విరుద్ధమైన” చర్యగా JUH అభివర్ణించింది. JUH ప్రకారం, గోల్పారాలోని అషుదుబి, హసిలాబిల్ ప్రాంతాలలో మొత్తం […]
Read more
1 15 16 17 18 19 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.