Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సీఈసీ అబద్ధాలకోరు, అహంకారి అని ఘాటుగా విమర్శించిన మమతా బెనర్జీ!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఘాటు విమర్శలు చేశారు. ‘అహంకారి, అబద్ధాలకోరు’ అంటూ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ఆదేశాల మేరకే ఈసీఐ పనిచేస్తోందని ఆరోపించారు. న్యూఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ (ప్రధాన కార్యాలయంలో సీఈసీతో గంటసేపు జరిగిన సమావేశం తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ… తాను ఏడు పర్యాయాలు ఎంపీగా, నాలుగు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశానని, కానీ CEC నుండి అలాంటి ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. […]
Read more

బడ్జెట్ రోజున స్టాక్‌మార్కెట్ పతనాన్ని కొట్టిపారేసిన ప్రధాని ఆర్థిక సలహాదారు!

న్యూఢిల్లీ: లోక్‌సభ నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై స్టాక్‌ మార్కెట్ ప్రతికూల స్పందన, బడ్జెట్ ఫలితానికి సూచిక కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఎన్‌డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తన తొమ్మిదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వెంటనే ఆదివారం మార్కెట్లు పడిపోయాయి — ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అనడానికి స్పష్టమైన ఉదాహరణగా ప్రతిపక్షాలు ఈ పరిస్థితిపై వ్యాఖ్యానించాయి. దాదాపు రూ. 10 లక్షల […]
Read more

జమ్మూ కాశ్మీర్‌లో 4.7 తీవ్రతతో భూకంపం!

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు ఉదయం 5.35 గంటలకు సంభవించాయని, పటాన్ ప్రాంతం దీని కేంద్ర బిందువు అని వారు చెప్పారు. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు తెలిపారు. కానీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంప ప్రభావం కేవలం బారాముల్లాకే పరిమితం కాకుండా, గుల్బార్గ్, శ్రీనగర్ పశ్చిమ ప్రాంతాల్లో […]
Read more

షర్జీల్ ఇమామ్ సహా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్!

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి షర్జీల్ ఇమామ్ అరెస్టు అయిన ఆరేళ్ల తర్వాత… ఆయన విడుదల కోసం కార్యకర్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థులు, పార్లమెంటేరియన్లు పిలుపునిచ్చారు. మైనారిటీ రాజకీయ స్వరాలను లక్ష్యంగా చేసుకోవడంలో షర్జీల్‌ జైలు శిక్ష భాగమని పేర్కొన్నారు .రాజకీయ అసమ్మతివాదులను దీర్ఘకాలం నిర్బంధించడం, భారతదేశంలో ప్రజాస్వామ్య నిరసనలకు స్థలం తగ్గిపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో హర్ష్ మందర్ మాట్లాడుతూ… 2020 ఢిల్లీ అల్లర్లను ఒక వ్యవస్థీకృత […]
Read more

ఎన్‌సిపి విలీనం తథ్యమా?…శరద్, సుప్రియా సూలేతో చర్చలు!

బారామతి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)ని శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయా? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు దాదాపు 40 ఏళ్లుగా సన్నిహితుడు, సహాయకుడిగా ఉన్న కిరణ్ గుజార్ మాటలు నమ్మితే, ఇది త్వరలోనే జరగబోతోందని తెలుస్తోంది. 1980వ దశకం మధ్యలో పవార్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందే ఆయనతో అనుబంధం ఉన్న గుజార్, తనను బలిగొన్న విమాన ప్రమాదానికి కేవలం ఐదు రోజుల ముందు పవార్ ఈ విషయం గురించి […]
Read more

యూజీసీ ఈక్విటీ నిబంధనలను స్వాగతించిన జేఐహెచ్‌…సుప్రీం’స్టే’పై ఆందోళన!

న్యూఢిల్లీ: భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో వివక్షను పరిష్కరించే దిశగా యూజీసీ కొత్త మార్గదర్శకాలను జమాతే ఇస్లామీ స్వాగతించింది. అయితే తాజాగా వీటిపై సుప్రీం కోర్టు స్టే విధించడంపై మర్కజీ తాలీమి బోర్డు ఛైర్మన్ ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం, లింగం, వైకల్యం, ప్రాంతం వంటి కారణాలపై వివక్షను గుర్తించడం సానుకూల పరిణామం అయినప్పటికీ, ఈ నిబంధనల జమైన ప్రభావం వాటి అమలు, స్వయంప్రతిపత్తి, ప్రాతినిధ్య స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆయన […]
Read more

క్యాంపస్‌లలో కుల రక్కసి… నిబంధనలు సరిపోవా?

భారతీయ విద్యా వ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాల్సిన విశ్వవిద్యాలయాలు నేడు వివక్షకు వేదికలుగా మారుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విడుదల చేసిన గణాంకాలు మన విద్యా కుసుమాల్లో దాగి ఉన్న కుల వివక్ష విషాన్ని బయటపెట్టాయి. గత ఐదేళ్లలో కుల వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు 118 శాతం పెరగడం అనేది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, విద్యా రంగంలో వేళ్లూనుకున్న సామాజిక అసమానతలకు ఇది అద్దం పడుతోంది. పెరిగిన […]
Read more

‘మహా’ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన అజిత్ పవార్ విమాన ప్రమాదం!

ముంబయి: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. 2024 వరకు షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఈ ఏర్పాటు సజావుగా సాగింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలలో లభించిన భారీ విజయం మహాయుతికి మొదటి పెద్ద సవాలును విసిరింది. బీజేపీ భారీ మెజారిటీతో అతిపెద్ద పార్టీగా అవతరించింది, రాష్ట్రంలోని 288 స్థానాలకు గాను 132 స్థానాలను గెలుచుకుంది, సొంతంగా మెజారిటీకి కేవలం 13 స్థానాలు తక్కువగా […]
Read more

ఖమ్మంలో భారీ సైబర్ స్కాం…మ్యూల్ ఖాతాల ద్వారా 650 కోట్లు విదేశాలకు తరలింపు!

హైదరాబాద్: ఖమ్మం పోలీసులు ఒక భారీ సైబర్ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందులో భాగంగా కంబోడియా, మయన్మార్‌ల నుండి పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ స్కామ్ నెట్‌వర్క్‌లకు సరఫరా చేసిన మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా దాదాపు రూ. 650 కోట్లను తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు సుమారు 20 మంది నిందితులను అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు ఉదతనేని వికాస్ చౌదరి పరారీలో ఉన్నాడు. సత్తుపల్లి మండలం తుంబురు గ్రామానికి చెందిన 30 ఏళ్ల నిరుద్యోగి డిసెంబర్ […]
Read more

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం!

ముంబై: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ విమాన ప్రమాదంలో మరణించారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారని డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. ఘటనా స్థలం నుండి వచ్చిన […]
Read more
1 2 3 4 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.