Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బ్యాంక్‌ను మోసగించిన కేసులో రిలయన్స్ అధికారులను అరెస్టు చేసిన సీబీఐ!

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నియంత్రణలో ఉన్న మెస్సర్స్ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను రూ. 2929 కోట్ల బ్యాంకు మోసం కేసులో అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఫిర్యాదు మేరకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, అనిల్ అంబానీ,ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక కేసు నమోదు చేసింది. ఎస్‌బిఐ ప్రకారం… ఈ మోసం వల్ల బ్యాంకుకు సుమారు రూ. 2,929.05 […]
Read more

ప్రధాని మోదీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు…మమతా బెనర్జీ!

కోల్‌కత: భారతీయ జనతా పార్టీ (BJP) పతనం ప్రారంభమైందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ… మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ బీజేపీ తరపున అక్రమ ప్రచారానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. “బీజేపీ రాజకీయ […]
Read more

భారీ సైబర్ మోసాన్ని ఛేదించిన హైదరాబాద్ పోలీసులు…32 మంది బ్యాంకు అధికారుల అరెస్టు!

హైదరాబాద్: బ్యాంకు అధికారుల ప్రమేయంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌కు సంబంధించి, తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 52 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2’ కింద చేపట్టిన ఈ దాడుల ఫలితంగా 32 మంది బ్యాంక్‌ అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులను అరెస్టు చేశారు. భారతదేశవ్యాప్తంగా 850 సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించిన 350 బ్యాంకు ఖాతాలను ఉపయోగించి బాధితుల నుండి […]
Read more

లోక్‌సభ వీగిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు!

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును సవరించే బిల్లు శుక్రవారం లోక్‌సభలో ఆమోదం పొందడానికి అవసరమైన ఓట్లను పొందలేకపోయింది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026ను ఆమోదింపజేసుకోవడానికి కేంద్రానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కాగా, అది ఆ మార్కును చేరుకోలేకపోయింది. ప్రతిపాదిత ఈ చట్టానికి అనుకూలంగా 298 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. మొదటి బిల్లు విఫలమైన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన,లోక్‌సభలో సీట్ల సంఖ్యను పెంచే బిల్లుతో సహా మరో […]
Read more

నాసిక్ టీసీఎస్ కేసు…ముందస్తు బెయిల్‌కు సిద్ధమవుతున్న నిదా ఖాన్‌!

ముంబయి: నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బీపీఓ యూనిట్‌లో జరిగిన హై-ప్రొఫైల్ లైంగిక వేధింపులు, మతపరమైన ఒత్తిడి కేసులో, ప్రధాన నిందితులలో ఒకరైన నిదా ఖాన్, కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆమె కుటుంబం ప్రకారం…26 ఏళ్ల నిదా ఖాన్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఆమె గర్భవతిగా ఉండటమే ఉపశమనం కోరడానికి ప్రధాన కారణం. ఈమేరకు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రాసెస్ చేస్తున్నారని,త్వరలో దాఖలు చేస్తారని ఆమె న్యాయవాది ధృవీకరించారు. […]
Read more

డీలిమిటేషన్‌పై హోం మంత్రి ప్రసంగం… వాస్తవాల పరిశీలన!

భారత హోం మంత్రి డీలిమిటేషన్‌పై పార్లమెంటులో చేసిన ప్రసంగం ద్వారా మనం చట్టపరమైన స్పష్టతను ఆశిస్తాము. దానికి బదులుగా, అమిత్‌ షా స్పీచ్‌లో ఒక రాజకీయ గందరగోళాన్ని చూశాము. దక్షిణ రాష్ట్రాలు తమ రాజకీయ అధికారాన్ని కోల్పోతామంటున్నాయి. అయితే ప్రతిపక్షాన్ని శాంతింపజేసే ప్రయత్నంలో, హోం మంత్రి కల్పితమైన గణాంకాలను సభ ముందు ఉంచారు. హోం మంత్రి చేసిన ప్రసంగం ప్రకారం…లోక్‌సభ సీట్లలో “సుమారుగా 50% పెరుగుదల ఉంటుంది… తమిళనాడుకు ఎలాంటి నష్టం జరగదు… కేరళకు 30 మంది […]
Read more

డీలిమిటేషన్ బిల్లును ఆమోదిస్తే దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళతాం…డీఎంకే!

చెన్నై: పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డీఎంకే గురువారం తెలిపింది.చట్టపరమైన మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుందని డీఎంకే న్యాయ విభాగం కార్యదర్శి ఎన్.ఆర్. ఎలాంగో అన్నారు. “దక్షిణ రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని” ఆయన జోడించారు. అయితే, ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం పొందగలదా అనే దానిపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎలాంగో ప్రకటనకు మద్దతుగా, డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ […]
Read more

జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ పదవీ విరమణ…ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలపై మళ్లీ చర్చ!

లక్నో: అలహాబాద్ హైకోర్టు నుండి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ పదవీ విరమణ చేయడం, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చను మళ్లీ రాజేసింది. ఇది న్యాయవ్యవస్థ జవాబుదారీతనం, సంస్థాగత చర్యలలో జాప్యంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో విశ్వ హిందూ పరిషత్ (VHP) నిర్వహించిన ఒక కార్యక్రమంలో డిసెంబర్ 8, 2024న ఆయన చేసిన ప్రసంగంపై కొనసాగుతున్న విమర్శల మధ్య జస్టిస్ యాదవ్ తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. హైకోర్టు […]
Read more

డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న దక్షిణ రాష్ట్రాలు!

చెన్నై: మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయంపై దక్షిణ రాష్ట్రాలు తమ దాడిని తీవ్రతరం చేసాయి. దీంతో ఈ అంశం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య విస్తృత ఘర్షణకు దారితీసింది. భారతదేశ ఎన్నికల వ్యవస్థను, ప్రాతినిధ్య విధానాన్ని పునర్నిర్మించగల మూడు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నందున, నేటి నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశం వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ప్రభుత్వం మూడు బిల్లులను ఎంపీలకు పంపిణీ చేసిన వెంటనే, వాటి […]
Read more

పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఓట్లు అవసరం లేదు…బీజేపీనేత దిలీప్ ఘోష్!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని ముస్లిం సమాజం నుండి ఓట్లను అభ్యర్థించాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ సీనియర్ నాయకుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ముస్లింలు సాంప్రదాయకంగా బీజేపీకి మద్దతు ఇవ్వనందున, వారిని ప్రసన్నం చేసుకోవడంలో పెద్దగా రాజకీయ ప్రయోజనం లేదని ఘోష్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో బీజేపీనేత దిలీప్ ఘోష్ మాట్లాడుతూ…”మాకు ఓటు వేయని వారి నుండి మేము ఎందుకు ఓట్లు అడగాలి?” అని అన్నారు. తన వాదనను ఆయన ఒక ఉపమానంతో పోల్చారు: “మీరు […]
Read more
1 2 3 4 5 6 78

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.