Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బీహార్ ఓటర్ల జాబితా సవరణ…ఈసీతో సమావేశంపై నిరాశ వ్యక్తం చేసిన ఇండియా కూటమి!

న్యూఢిల్లీ: బీహార్‌లో ఇటీవల ప్రకటించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (SIR) ఎన్నికల జాబితాకు వ్యతిరేకంగా నిన్న సాయంత్రం ఇండియా కూటమి ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని (EC) కలిసింది – ఈ సమావేశం”నిరాశపరిచింది”, “స్నేహపూర్వకంగా లేదు” అని నేతలు పేర్కొన్నారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు SIRను ప్రారంభించాలనే EC చర్యను ఇండియా కూటమి వ్యతిరేకించింది. దాని సాధ్యాసాధ్యాల గురించి ప్రశ్నలను లేవనెత్తింది, దీని కోసం కమిషన్ బీహార్‌లో 7.75 కోట్ల మంది అర్హతగల […]
Read more

భారతదేశంలో ముస్లింల సామాజిక, విద్యా స్థితి – ఒక అధ్యయనం!

‘ముస్లిం వెనుకబాటుతనం’ అనేది భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం. ముస్లింలు సాధారణంగా నిరక్షరాస్యత, అవకాశాల లేకపోవడం కారణంగా పేదలుగా జీవిస్తున్నారనేది వాస్తవం. జోయా హసన్, రీతు మీనన్ వారి ‘ఎ స్టడీ ఆఫ్ ముస్లిం ఉమెన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో “మతం అనేది విద్య పరంగా అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటి. ముస్లింలు గత 75 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో విద్యాపరంగా అత్యంత వెనుకబడిన సామాజిక-మత సమూహాలలో ఒకటిగా గుర్తింపు పొందారు” (Unequal […]
Read more

“నా కొడుకు ఎక్కడ ఉన్నాడు?”

-9 ఏళ్ల క్రితం నాటి కేసు మూసివేతకు కోర్టు అంగీకారం -అదృశ్యమైన కొడుకు కోసం ఓ తల్లి న్యాయ పోరాటం న్యూఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి నజీబ్ 9 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ అతడి జాడ లేదు. నజీబ్ ఎక్కడ ఉన్నాడు? అనే ప్రశ్నకు సమాధానం లభించక అతడి తల్లి మౌనంగా బాధ పడుతుండగా, ఈ కేసు ముగించమని ఢిల్లీ పోలీసులు, సీబీఐ కోర్టును కోరాయి. చివరికి ఢిల్లీ లోని రౌజ్ […]
Read more

తమిళనాడు కస్టడీ మరణంపై సీబీఐ దర్యాప్తు…ఐదుగురు పోలీసుల అరెస్టు!

చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన కస్టడి మరణంపై సీఎం స్టాలిన్‌ కొరడా ఝళిపించారు. , దొంగతనం కేసుకు సంబంధించి విచారణ కోసం తీసుకెళ్లిన అజిత్ కుమార్ (29) మరణంపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేశారు. విచారణ కోసం తీసుకెళ్లిన అజిత్ కుమార్ తిరుప్పువనంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడని తెలిసి తాను బాధపడ్డానని, “విచారణ సమయంలో పోలీసులు కొట్టడం వల్లే” అని ముఖ్యమంత్రి అన్నారు. “ఇది అన్యాయం, క్షమించలేము” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ […]
Read more

బీహార్‌లో దొడ్డిదారిన NRC?..కొత్త ఓటర్ల నమోదుకు బర్త్‌ సర్టిఫికేట్లు అడుతున్న వైనం!

పాట్నా: బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్ల నమోదు కోసం జనన ధృవీకరణ పత్రాలను అడగడం ఎన్‌ఆర్‌సీ పోలి ఉందని, ఇది దొడ్డిదారిన జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) అమలుకు సమానమని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ జరగనున్నాయి. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి… జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, CBSE/రాష్ట్ర బోర్డులు జారీచేసే X తరగతి […]
Read more

ఒడిశాలో ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం…మాజీ సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి!

భువనేశ్వర్: ఒడిశాలో ఓ ప్రభుత్వ అధికారి కొందరు దుండగులు దౌర్జన్యం చేశారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆయన ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశం నిర్వహిస్తుండగా, కార్యాలయం లోపలకు వచ్చిన యువకుల బృందం ఆయనపై మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. BMC కార్యాలయ ప్రాంగణంలో సాహూపై కొంతమంది యువకులు దాడి చేస్తున్నట్లు ఇందులో కనిపిస్తుంది, […]
Read more

డబ్బా ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించిన సూరత్ పోలీసులు…8 మంది అరెస్టు!

గుజరాత్: సూరత్ పోలీసులు రూ.943 కోట్ల డబ్బా ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ రాకెట్‌ను రియల్ ఎస్టేట్ సంస్థగా చెబుతూ నడిపిస్తున్నారని పోలీసులు తేల్చారు. ఈ స్కామ్‌కు సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి నగదు, గాడ్జెట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఇప్పటివరకు అక్రమ ఆన్‌లైన్ ట్రేడింగ్, బెట్టింగ్ నెట్‌వర్క్‌లో 250 మందికి పైగా వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించారు. నిందితులు వినియోగదారుల కోసం యూజర్ ఐడిలు, పాస్‌వర్డ్‌లను […]
Read more

హలో డాక్టర్…!

నిత్యం రోగుల ప్రాణాలు కాపాడేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్న వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నిజంగా డాక్టర్ అందిస్తున్న సేవలు మహోన్నతమైనవి. ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న వైద్యులందరికీ మా శుభాభినంనలు. నిత్యం రోగ పీడితులకు వైద్యం అందిస్తూ వాళ్లకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తూ, పలు వ్యాదులు, ఎన్నో ప్రమాదాలబారిన పడి చావుబ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడే వారికి సకాలంలో వైద్యమందించి వారికి ప్రాణ భిక్ష పెట్టేది కేవలం వైద్యులు మాత్రమే. అందుకే డాక్టర్లను ప్రాణదాతలంటారు. ఇంతటి మహోన్నతమైన, […]
Read more

‘వక్ఫ్ బచావో…దస్తూర్ బచావో’ సమావేశం ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక దినం!

ఇమారత్-ఎ-షరియా అధినేత మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రెహమానీ, భారత ముస్లింల ప్రాంతీయ, జాతీయ నాయకత్వంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఒక ముఖ్యమైన శక్తిగా కూడా ఎదిగారు. భారతదేశం అంతటా 5 కోట్ల ఇమెయిల్‌లను సమీకరించడం ద్వారా, సరైన ప్రణాళిక, అమలుతో జిల్లా వారీగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించడం, వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ద్వారా ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు…దేశవ్యాప్తంగా ఆయనకు […]
Read more

రాజ్యాంగ ప్రవేశికపై ఆర్‌ఎస్‌ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు…పోలీసులకు పిర్యాదు చేసిన భారత యువజన కాంగ్రెస్!

బెంగళూరు: భారత రాజ్యాంగ ప్రవేశికలో “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను చేర్చడాన్ని పునఃపరిశీలించాలని పిలుపునిచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసి) లీగల్ సెల్ కర్ణాటక యూనిట్ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లీగల్ సెల్ చైర్మన్ శ్రీధర్, కో-చైర్మన్ సమ్రుధ్ హెగ్డే, ఇతర ఆఫీస్ బేరర్లు,న్యాయవాదులు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూన్ 26న అత్యవసర పరిస్థితిని గుర్తుచేసుకుంటూ జరిగిన బహిరంగ సభలో […]
Read more
1 40 41 42 43 44 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.