Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హిందీపై మహారాష్ట్ర యూ టర్న్‌… త్రీ-భాషా విధానం రద్దు!

ముంబయి: విద్యార్థులపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారన్న విమర్శల నేపథ్యంలో ఫడ్నవీస్‌ ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుంది. ఈ మేరకు పాఠశాలల్లో త్రీ-భాషా విధానంపై తీసుకొచ్చిన రెండు తీర్మానాలను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధానం భవిష్యత్తుపై చర్చించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత… దీనిని ఎలా అమలు చేయాలనే విషయాన్ని పరిశీలించేందుకు నరేంద్ర జాదవ్‌ నేతృత్వంలో ఒక కమిటీని వేశామని, ఈ కమిటీ […]
Read more

వచ్చే ఏడాదినుంచి అన్ని టూ-వీలర్లకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్!

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింత పెంచే దిశగా రవాణా మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి అన్ని కొత్త టూవీలర్లకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎ‌స్‌)ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 125 సీసీ ఇంజన్‌ సామర్థ్యం దాటిన టూవీలర్లకే పరిమితమైంది. ఇకపై ఇంజన్‌ సామర్థ్యంతో సంబంధంలేకుండా అన్ని స్కూటీలు, బైకులు, మోటార్‌ సైకిళ్లకు ఎబీఎస్‌ తప్పనిసరి కానుంది. అంతేకాదు కొత్త బండి […]
Read more

ప్రవేశిక వివాదం: హిందూత్వ భావజాలం vs అంబేద్కర్ రాజ్యాంగం!

ముంబై: యాభై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించినందుకుగానూ, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే డిమాండ్ చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయంలో చేర్చిన “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించాలని కూడా హోసబాలే గట్టిగా డిమాండ్ చేశారు. “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన ప్రవేశికలో ఈ పదాలు లేవు” అని హోసబాలే వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో “ప్రాథమిక హక్కులను […]
Read more

వంటమనిషిగా దళిత మహిళ…పాఠశాల నుంచి వెళ్లపోయిన విద్యార్థులు!

బెంగళూరు: దళిత మహిళను వంటమనిషిగా నియమించారని విద్యార్థులు ఆ బడికి రాకుండా మానేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హొమ్మ గ్రామంలోని ఒక పాఠశాల ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు అందరు విద్యార్థులు పాఠశాలను విడిచిపెట్టారు. ఆ స్కూల్‌లోని మొత్తం 22 మంది విద్యార్థుల్లో 21 మంది తల్లిదండ్రులు బదిలీ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇతర పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వంటమనిషిగా దళిత మహిళను నియమించిన వెంటనే తల్లిదండ్రులు నిరాశ చెందారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం […]
Read more

వెండి ప్లేట్లలో విందు భోజనం…మహారాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంపై వివాదం!

మహారాష్ట్ర: ముంబైలో జరిగిన పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం వివాదంలో చిక్కుకుంది, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా డబ్బు ఖర్చు చేసిందని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ద్వారా “విలాసవంతమైన” విందు ఇచ్చిందని మహారాష్ట్ర కాంగ్రెస్, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. అసలేం జరిగిందంటే… ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన రెండు రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 600 మంది అతిథులు హాజరయ్యారు. అతిథులు […]
Read more

ఎమర్జెన్సీకి 50 ఏళ్లు…పరస్పరం విమర్శలు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కత్తులు దూసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ సంఘటనను “ప్రజాస్వామ్యాన్ని అరెస్టు చేసిన” కాలంగా స్మరించుకున్నారు. అత్యవసర పరిస్థితిలో తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తగా గడిపిన సమయాన్ని వివరించే పుస్తకాన్ని ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం అదే పుస్తకాన్ని విడుదల చేస్తూ, […]
Read more

మతపరమైన సమావేశంలో పాల్గొన్నందుకు దళితులపై దాడి చేసిన అగ్రవర్ణ హిందువులు!

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో కుల ఆధారిత హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉన్నత కులానికి చెందిన హిందువులు బహుజన సమాజ సభ్యులను దారుణంగా కొట్టి, బలవంతంగా గుండు గీసి, మూత్ర విసర్జన చేశారు. ఈ సంఘటన జూన్ 22న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో బోధకుడిని బలవంతంగా తల గుండు గీయించి అవమానిస్తున్నట్లు చూడవచ్చు. “బ్రాహ్మణులకు చెందిన గ్రామంలోకి ప్రవేశించినందుకు మీకు […]
Read more

పండరీపూర్ యాత్ర..షోలాపూర్ జిల్లాలో మాంసం విక్రయాలు బంద్!

ముంబై: భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో హిందూ పండుగల సందర్భంగా శాకాహారం తినడం క్రమంగా ఒక ఆనవాయితీగా మారింది. తాజాగా పండరీ‌పూర్ యాత్ర సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల పాటు మాంసం అమ్మకాలను నిషేధించింది…యాదృశ్చికమైన విషయం ఏంటంటే ఇదికూడా బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కావడం గమనార్హం. ఈ సందర్భంగా మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ పండరీ‌పూర్ పట్టణంతో సహా సోలాపూర్ జిల్లాలో 10 రోజుల పాటు – ఆషాడి ఏకాదశికి ఏడు రోజుల ముందు […]
Read more

యుద్ధం దెబ్బకు నిన్న సెన్సెక్స్‌ 511 పాయింట్లు పతనం…నేడు సానుకూలం!

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను కలవరపెట్టడంతో సోమవారం స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 511 పాయింట్లు పడిపోయింది. అయితే ఇరాన్‌, ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు అంగీకరించడంతో నేడు ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఆరంభమయ్యాయి. నిన్నటి రోజు ట్రేడ్‌లో 900 పాయింట్లకు పైగా కోల్పోయిన తర్వాత, 30-షేర్ల ఇండెక్స్ తిరిగి పొంది 511.38 పాయింట్లు లేదా 0.62 […]
Read more

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు…రెండు చోట్ల ఆప్, కేరళలో కాంగ్రెస్!

న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్‌లో రెండు స్థానాలకు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆప్‌ రెండు స్థానాల్లో గెలిచింది. ఎన్నికల కమిషన్ పంచుకున్న డేటా ప్రకారం, ఆప్ గుజరాత్ యూనిట్ మాజీ అధ్యక్షుడు ఇటాలియా, జునాగఢ్ జిల్లాలోని విసావదర్ స్థానంలో తన సమీప బీజేపీ అభ్యర్థి కిరీట్ […]
Read more
1 41 42 43 44 45 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.