Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కాశ్మీరీలపై దాడుల వెనుక ద్వేషపూరిత శక్తులు… రాహుల్ గాంధీ!

శ్రీనగర్: దేశంలోని వివిధ ప్రాంతాలలో కాశ్మీరీలపై ఇటీవల జరిగిన దాడులపై రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీరీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల వెనుక ద్వేషపూరిత శక్తులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. మైనారిటీలు, అణగారిన వర్గాలను భయపెట్టే శక్తులకు అధికార పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ద్వేషపూరిత రాజకీయాలు సంస్థలను క్షీణింపజేయడమే కాకుండా దేశ సామాజిక నిర్మాణాన్ని కూడా క్షీణింపజేశాయని జమ్మూ & కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (JKSA)కి రాసిన లేఖలో పేర్కొన్నారు. “మా […]
Read more

మోహన్ భగవత్ ‘ఘర్ వాపసీ’ పిలుపును ఖండించిన మౌలానా అర్షద్ మదానీ!

న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఇచ్చిన “ఘర్ వాపసీ” పిలుపును జమాత్‌ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలతపెడతాయని, భారతదేశ లౌకిక నిర్మాణానికి ప్రమాదకరమని ఆయన అభివర్ణించారు. “ఇరవై కోట్ల మంది ముస్లింల”ను “ఘర్ వాపసీ” చేయించాలనే ఆలోచన గత ఏడు దశాబ్దాలుగా వినలేదని మదానీ ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశాన్ని… నాశనం, విధ్వంసం, అశాంతి, పరస్పర శత్రుత్వం వైపు నెట్టే ఏదైనా దేశానికి ద్రోహంగా పరిగణించరని […]
Read more

హైదరాబాద్‌లో 13వేల కోట్ల విలువైన అక్రమ ఆన్‌లైన్ గేమింగ్‌ సిండికేట్‌పై జీఎస్టీ అధికారుల దాడి!

హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్టీ అధికారులు భారీ స్థాయిలో దాడులు చేపట్టారు. ఈ ఆపరేషన్‌ సందర్భంగా పెద్దమొత్తంలో జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన సిండికేట్‌ను అధికారులు ఛేదించారు. ఈ అక్రమ జీఎస్టీ అక్రమ ఎగవేతల విలువ రూ.13,000 కోట్లు అని అధికారులు లెక్క తేల్చారు. ఈమేరకు మోసంలో కీలక పాత్ర పోషించిన యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్టు చేసింది. దర్యాప్తు వివరాల ప్రకారం… అక్రమ ఆన్‌లైన్ […]
Read more

రాజకీయ మంటలు రేకెత్తించిన బీజేపీ ఎమ్మెల్యే లింగ వివక్ష వ్యాఖ్యలు!

జైపూర్‌: రాష్ట్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలి లింగవివక్ష వ్యాఖ్యలు చేయడంతో రాజస్థాన్ అసెంబ్లీలో రాజకీయ వివాదం చెలరేగింది. బిజెపి ప్రభుత్వ బడ్జెట్‌ను “అబ్బాయి జననం” తో, గత కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌ను “అమ్మాయి జననం” తో పోల్చారు. బడ్జెట్ చర్చలో పాల్గొన్న వీర్ ఎమ్మెల్యే బహదూర్ సింగ్ కోలి మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం “యువ బడ్జెట్” ను సమర్పించిందని, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు “వృద్ధాప్య బడ్జెట్” ను సమర్పించిందని […]
Read more

హైదరాబాద్‌లో ప్రారంభమైన బయో ఆసియా సదస్సు!

హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ ఫోరమ్ అయిన బయోఆసియా 23వ ఎడిషన్ నేడు హైదరాబాద్‌లో ఆరంభమైంది. నేడు, రేపు రెండురోజుల ఈ సమ్మిట్‌ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మిట్‌ను ప్రారంభించారు. “టెక్ బయో అన్‌లీష్డ్ – AI, ఆటోమేషన్ అండ్ ది బయాలజీ రివల్యూషన్” అనే థీమ్‌తో ఈ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 4,000 మందికి పైగా ప్రతినిధులు, 500 కంటే ఎక్కువ కంపెనీలు హాజరవుతాయని […]
Read more

న్యూస్ క్లిక్, ఆ సంస్థ అధినేతపై 184 కోట్ల జరిమానా విధించిన ఈడీ!

న్యూఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలను ఉల్లంఘించినందుకు న్యూస్‌క్లిక్ వార్తా సంస్థ, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 184 కోట్ల జరిమానా విధించింది. న్యూస్‌క్లిక్‌కు రూ.120 కోట్లు, ఎడిటర్ ఇన్‌ఛార్జి ప్రబీర్ పురకాయస్థకు రూ. 64 కోట్లు మొత్తం రూ. 184 కోట్లు పెనాల్టీ విధించినట్టు వివరించింది. చట్టం నిబంధనలు ఉల్లంఘించడం, నిధుల వినియోగం తప్పుగా చూపించడంతో ఈ పెనాల్టీ విధించినట్టు ఈడీ పేర్కొంది. అంతేకాదు వారు తమ […]
Read more

ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి మండలికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిరసన!

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా “శాంతి మండలి”, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాబోయే ఇజ్రాయెల్ పర్యటనను ఖండిస్తూ పాలస్తీనా అనుకూల కార్యకర్తలు హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. వీధి చర్చలు నిర్వహించారు. గాజాలో కొనసాగుతున్న హింసను వ్యతిరేకించే ప్రచారాలలో పాల్గొనాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో ట్రంప్ శాంతి విధానాలను నిరసిస్తూ కార్యకర్తలు ప్ల కార్డులు ప్రదర్శించారు. ట్రంప్ శాంతి చొరవలకు వ్యతిరేకంగా […]
Read more

రైతుల ఏకైక రక్షకుడు రాహుల్‌గాంధీ… ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!

న్యూఢిల్లీ: అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దేశ ద్రోహంతో సమానమని ఎక్స్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. భారతదేశం ప్రాథమికంగా రైతుల దేశం అని సీఎం నొక్కిచెప్పారు, వారి ప్రయోజనాలను అమెరికాకు అమ్మడం దేశాన్నే మోసం చేయడంతో సమానమని హెచ్చరించారు. రైతుల రక్షణలో ఐక్యంగా […]
Read more

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది…రాహుల్ గాంధీ బహిష్కరణ డిమాండ్‌పై ప్రతాప్ సింగ్ బజ్వా!

న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని బహిష్కరించాలన్న బీజేపీ నేతల డిమాండ్‌ను పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఖండించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య పునాదులపై దాడిగా ఆయన అభివర్ణించార.ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అత్యున్నత జవాబుదారీ వేదిక అని మరియు పౌరుల తరపున ప్రశ్నలు లేవనెత్తడం నేరంగా పరిగణించరని బజ్వా అన్నారు. “పార్లమెంటులో ప్రశ్నలు అడగడం నేరంగా మారితే, ప్రజాస్వామ్యం కూడా ప్రమాదం పడినట్టే. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి జాతీయ ప్రాముఖ్యత […]
Read more

యోగి ఆదిత్యనాథ్‌ ఓ అనాగరిక ముఖ్యమంత్రి… అఖిలేష్ యాదవ్!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకు పడ్డారు. ఆయన మతతత్వవాది, అనాగరిక ముఖ్యమంత్రి”,”నకిలీ యోగి” అని అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ 2017 కి ముందు తన గుర్తింపును కోల్పోయి బిజెపి పాలనలో తిరిగి పొందిందని యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం పాలనా వైఫల్యాల నుండి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని అఖిలేష్‌ యాదవ్ అన్నారు. సమాజ్‌వాదీపార్టీ నేతలు “మాఫియా లీడర్ల సమాధులను సందర్శిస్తారని యోగీ విమర్శిస్తుంటాడు. […]
Read more
1 3 4 5 6 7 71

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.