Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పహల్గామ్ దాడి అనంతరం 184 ద్వేషపూరిత నేరాల నమోదు!

న్యూఢిల్లీ : పహల్గామ్ ఉగ్ర దాడి భారతీయ ముస్లింలు, కాశ్మీరీలపై ద్వేషపూరిత నేరాల నెత్తుటి జాడను మిగిల్చింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ విషాదఘటన తరువాత ఏప్రిల్ 22 నుండి మే 8 వరకు దేశవ్యాప్తంగా 184 ద్వేషపూరిత నేరాల కేసులు నమోదయ్యాయని పౌర హక్కుల రక్షణ సంఘం (APCR) ఇటీవలి నివేదికలో వెల్లడించింది.. ఈ సంఘటనలలో 84 ద్వేషపూరిత ప్రసంగం కేసులు, 39 దాడులు, 19 విధ్వంసక చర్యలు, మూడు హత్యలు ఉన్నాయి. […]
Read more

“పాకిస్తాన్ ఒక దేశంగా మనుగడ సాగించాలనుకుంటే…” ఇస్లామాబాద్‌కు ప్రధాని మోదీ అల్టిమేటం!

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌ ఉగ్ర దాడిపై భారతదేశం ప్రతిస్పందన…కాల్పుల విరమణ అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు, దానిని నిలిపివేసామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పాకిస్తాన్‌కు స్పష్టమైన హెచ్చరిక చేశారు. “దాడులు ముగియలేదని పాకిస్తాన్ తెలుసుకోవాలి, ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే వాటిని నిలిపివేశారు” అని ప్రధానమంత్రి అన్నారు, “రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే […]
Read more

ఒత్తిడిలో మోడీ ప్రభుత్వం…కాల్పుల విరమణ నిర్ణయంపై పెరుగుతున్న ప్రశ్నలు!

ముంబయి : బలమైన నాయకత్వం, ’56 అంగుళాల ఛాతీ’ఉన్న వ్యక్తిగా చెప్పుకునే మోడీ ప్రభుత్వం, ఆకస్మికంగా కాల్పుల విరమణ ప్రకటించడంపై తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శక్తివంతమైన జాతీయవాద నాయకుడిగా చిత్రీకరించారు, కానీ ఇటీవలి పరిణామాలు అతని నాయకత్వం, నిర్ణయం తీసుకునే తీరుపై సందేహాల తరంగాన్ని రేకెత్తించాయి. గతంలో దేశభక్తితో మునిగిపోయిన మీడియా సంస్థలు, ఇప్పుడు ప్రభుత్వ వైఖరిలో ఊహించని మార్పుపై పదునైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం, […]
Read more

ఢిల్లీలోని ఓఖ్లాలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశం…జామియా నగర్‌లో భయం…భయం!

న్యూఢిల్లీ : ఓఖ్లా గ్రామంలోని ఖాస్రా నంబర్ 279లో నాలుగు బిగాలకు పైగా ప్రభుత్వ భూమిలో నిర్మితమైన అనధికార నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీ లోని జామియా నగర్‌లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇటీవల తైమూర్ నగర్, ఖిజ్రాబాద్ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ ఉత్తర్వు వచ్చింది. ఈ ప్రాంతంలో బుల్డోజర్లు 100కు పైగా ఇళ్లను కూల్చివేసి నివాసితులలో ఆందోళనను తీవ్రతరం చేశాయి. జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ […]
Read more

‘నా సిందూర్‌ను నాకు తిరిగి ఇవ్వండి’…పాకిస్తాన్ బందీగా ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్ కుటుంబానికి కాల్పుల విరమణతో ఉపశమనం దక్కలేదు!

రిష్రా (పశ్చిమ బెంగాల్): సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్ పూర్ణమ్ సౌ పాకిస్తాన్ దళాలు బంధించిన పద్దెనిమిది రోజులు దాటింది. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత దాదాపు 24 గంటల తర్వాత కూడా 34 ఏళ్ల సైనికుడు ఇంకా పాక్‌ సైనిక నిర్బంధంలో ఉండటం గమనార్హం. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఆగిపోయాయి. దౌత్య ప్రయత్నాలు నెమ్మదిగా పురోగతిలో పడ్డంతో పశ్చిమ బెంగాల్‌లోని రిష్రాలో అతని కుటుంబం ఆశను నిలుపుకుంది. ఫిరోజ్‌పూర్‌లోని BSF 24వ బెటాలియన్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న […]
Read more

కశ్మీర్‌పై అమెరికా మధ్యవర్తిత్వ పాత్ర…ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్!

న్యూఢిల్లీ : కశ్మీర్‌ వివాద పరిష్కారానికి తాను భారత్‌, పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తానంటూ నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. కాశ్మీర్‌పై మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించిందా లేదా అనే దానిపై ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని “అంతర్జాతీయీకరించడానికి”, రెండు దేశాలను “హైఫనేట్” చేయడానికి చేసిన ప్రయత్నాలను ఖండించింది. AICC ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ […]
Read more

పాకిస్తాన్‌కు ఐఎంఫ్ బెయిలౌట్‌పై ఓటింగ్‌కు దూరంగా ఉన్న మోదీ ప్రభుత్వం… కేంద్రంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అందించే బెయిలౌట్‌పై మోదీ ప్రభుత్వం ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. అలా కాకుండా దీనిని”బలంగా తిరస్కరించి ఉంటే” శక్తివంతమైన సంకేతాన్ని పంపి ఉండేదని విపక్ష పార్టీ పేర్కొంది. ఏప్రిల్ 29న జరిగిన బహుపాక్షిక సంస్థ కార్యనిర్వాహక బోర్డు సమావేశంలో IMF 1.3 బిలియన్ల రుణ ప్రతిపాదనను భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ ఆశించినట్లు పార్టీ తెలిపింది. “ఏప్రిల్ 29న, INC పాకిస్తాన్‌కు IMF రుణాన్ని భారతదేశం […]
Read more

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు…మీడియా సంస్థలను హెచ్చరించిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ : భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ, భద్రతా దళాల కదిలికలకు సంబంధించిన ఎటువంటి లైవ్ ప్రసారం చేయకూడదని ఆయా మీడీయా సంస్థలకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. వార్తా సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫాంలు, టీవీ నెట్ వర్క్ లు, సోషల్ మీడియా వినియోగదారులు అందరికి ఈ హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సూచనల ప్రకారం, కవరేజీని నిలిపివేయాలని ఆయా మీడియా […]
Read more

ములుగు జిల్లాలో ఐఈడీని పేల్చిన మావోయిస్టులు…ముగ్గురు గ్రేహౌండ్స్‌ కమాండోలు మృతి!

హైదరాబాద్ : తెలంగాణలోని ములుగు జిల్లాలో గురువారం మావోయిస్టులు జరిపిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వాజేడు-వెంకటాపురం మండలాల్లోని కర్రెగుట్ట కొండల సమీపంలోని వీరభద్రపురం-పేరూర్ అటవీ ప్రాంతాల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు నిర్వహిస్తున్న సాధారణ కూంబింగ్ ఆపరేషన్ల సమయంలో ఈ దాడి జరిగింది. రాష్ట్ర పోలీసు శాఖ వర్గాల సమాచారం ప్రకారం, పేలుడులో దాదాపు పది మంది భద్రతా సిబ్బంది గాయపడగా, ముగ్గురు మరణించారు. “నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) […]
Read more

భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు… ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని సూచన!

న్యూఢిల్లీ : భారతదేశం-పాకిస్తాన్ వివాదం మరింత తీవ్రమవుతున్నందున…విమాన ప్రయాణీకులకు అత్యవసర సూచనలు జారీచేసింది. ఈమేరకు ప్రయాణికులు తమ తమ విమానాశ్రయాలకు షెడ్యూల్ సమయానికన్నా ముందుగానే చేరుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇతర విమానయాన సంస్థలు సూచించాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల దృష్ట్యా, “భారతదేశం అంతటా ప్రయాణికులు తమ తమ విమానాశ్రయాలకు షెడ్యూల్ చేసిన నిష్క్రమణకు కనీసం మూడు గంటల ముందు చేరుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పోస్ట్‌లో సూచించారు”. విమానం “బయలుదేరడానికి […]
Read more
1 70 71 72 73 74 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.