Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

షిండేపై విమర్శలకు క్షమాపణ చెప్పబోనన్న కునాల్ కమ్రా!

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెప్పబోనని స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా అన్నారు. ముంబైలో కామెడీ షో ప్రదర్శించే వేదికను ధ్వంసం చేయడాన్ని విమర్శించారు. 36 ఏళ్ల ఈ హాస్యనటుడు తన కామెడీ షోలో ఒక ప్రముఖ హిందీ సినిమా పాటలోని సాహిత్యాన్ని పేరడీ చేయడం ద్వారా షిండే రాజకీయ జీవితాన్ని విమర్శించినందుకు మహారాష్ట్రలో పెద్ద రాజకీయ తుఫానుకు కారణమయ్యాడు. సోమవారం రాత్రి Xలో తన నంబర్‌ను సోషల్ […]
Read more

ఏక్‌నాథ్‌ షిండేపై కమెడియన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీసులకు పిర్యాదు చేసిన సేన కార్యకర్తలు!

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ‘దేశద్రోహి’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో సేన కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ మేరకు స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా ఉపయోగించిన “ది యూనికాంటినెంటల్ వేదికను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పార్టీ సభ్యులు ఖార్ పోలీస్ స్టేషన్‌లో కమెడియన్‌పై పిర్యాదు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని.. అందుకే ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేస్తున్నారని లోక్‌సభ ఎంపీ […]
Read more

బెంగాల్‌లో వేడెక్కుతున్న రామనవమి రాజకీయాలు!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉన్నందున, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి తన హిందూత్వ ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. వచ్చే నెలలో జరిగే రామనవమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది హిందువులు రామనవమి ఊరేగింపులలో పాల్గొంటారు. ఈ ఊరేగింపులను ఆపడానికి తృణమూల్ ప్రభుత్వం చేసే ఏ ప్రయత్నానికైనా బలమైన ప్రతిఘటన ఎదురవుతుందని విపక్షనేత […]
Read more

బీహార్‌ అసెంబ్లీలో మొబైల్‌ ఫోన్‌ వాడకంపై ఆసక్తికర చర్చ..సీఎం తీరుపై మండిపడ్డ విపక్ష నేత!

పాట్నా: అసెంబ్లీ లోపల మొబైల్ ఫోన్ల వాడకంపై బీహార్ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యే కుమార్ కృష్ణ మోహన్ మొబైల్ ఫోన్ వాడటాన్ని గమనించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సహనం కోల్పోయారు. అసెంబ్లీ లోపల మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం ఉందని, ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని సీఎం నితీష్‌ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అతిగా మొబైల్ ఫోన్ వాడితే కలిగే ప్రతికూల ప్రభావం గురించి ఆయన […]
Read more

భారతదేశానికి అత్యధికంగా డబ్బు పంపే దేశాల జాబితాలో గల్ఫ్ …ఆర్‌బిఐ నివేదికలో వెల్లడి!

న్యూఢిల్లీ: భారతదేశానికి డబ్బు పంపడంలో గల్ఫ్ దేశాలు మిగతా వాటికన్నా ముందున్నాయని ఆర్‌బిఐ నివేదిక వెల్లడించింది. 2023 నుండి 2024 వరకు భారతదేశానికి వచ్చిన మొత్తం రెమిటెన్స్‌లలో 38% సౌదీ అరేబియా, ఖతార్ UAE, ఒమన్, బహ్రెయిన్ వంటి సభ్యదేశాలుగా ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ద్వారానే జరుగుతుంది. విదేశీ చెల్లింపులు $18.7 బిలియన్లుగా ఉన్నాయి. ఈ మొత్తం 3,896.3 బిలియన్ భారతీయ రూపాయలకు సమానం. గల్ఫ్ దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE భారతదేశానికి […]
Read more

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి!

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో నిన్న జరిగిన రెండు వేర్వేరు ఎన్‌​కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. మొదటి ఆపరేషన్ బీజాపూర్-దంతేవాడ సరిహద్దులో జరగ్గా, రెండవది కాంకేర్-నారాయణ్‌పూర్ సరిహద్దు సమీపంలో చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఒక జవాన్ వీరమరణం పొందారు. బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించగా, కాంకేర్‌లో మరో నలుగురు హతమయ్యారని ఓ పోలీసు అధికారి తెలిపారు. గురువారం మధ్యాహ్నం వరకు ఇరు వైపులా భారీ కాల్పులు కొనసాగాయి. భద్రతా దళాలు […]
Read more

మణిపూర్‌లో దుండగులకు ఆయుధాలు సరఫరా చేసారని ఓ ఎమ్మెల్యేపై అభియోగం!

ఇంఫాల్: మణిపూర్‌లో దుండగులకు ఆయుధాలు సరఫరా చేసారని ఓ ఎమ్మెల్యేపై మైతీ వర్గానికి చెందిన అత్యున్నత కమిటీ అభియోగం మోపింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే నుండి తక్షణ స్పందన రాలేదు. ఈ అభియోగంపై అతన్ని సంప్రదించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. సదరు”ఎమ్మెల్యే అనేక సమావేశాలు నిర్వహించాడు… ఆర్థిక సహాయం, ఆయుధాలతో దుండగులకు మద్దతు ఇచ్చాడు. కానీ ముస్లింలు మెయిటీలతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నారు. కాబట్టి అతని ప్రణాళిక విఫలమైంది” […]
Read more

నాలుగు దశాబ్దాలుగా మసీదులో ఇఫ్తార్ విందు ఇస్తోన్న చెన్నైలోని సూఫీ ఆలయం!

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని సూఫీ ఆలయం 40 సంవత్సరాలకు పైగా రంజాన్ నెలలో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇస్తోంది. తద్వారా సర్వమత సామరస్యానికి చిహ్నంగా నిలిచింది. 1947లో భారత విభజన తర్వాత సింధ్ నుండి చెన్నైకి తరలివచ్చిన వచ్చిన హిందూ శరణార్థి దాదా రతన్‌చంద్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. రంజాన్ నెలలో ప్రతి రాత్రి, సూఫీ ఆలయం నుండి వాలంటీర్లు ట్రిప్లికేన్‌లోని వల్లజా మసీదుకు వచ్చి ఇఫ్తార్‌ సమయంలో ఉపవాసీలకు శాఖాహార వంటకాలు అందిస్తారు. […]
Read more

ఔరంగజేబు సమాది వివాదం…నాగపూర్‌లో హింస!

ముంబయి: మహారాష్ట్ర శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత నాగ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం హింసాత్మక ఘర్షణలు జరిగాయి, 30 మందికి పైగా గాయపడ్డారు. హింస ముందస్తు ప్రణాళికతో జరిగిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆరోపించింది. నగరంలోని మహల్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన భారీ ఘర్షణ తర్వాత దాదాపు 60 నుండి 65 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. […]
Read more

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద భారీ నిరసన!

న్యూ ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) భారీ నిరసనను నిర్వహించింది. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విభిన్న నేపథ్యాల నుండి వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, AAP, AIMIM, CPI, CPI(ML), CPM, IUML, NCP, TMC, BJD, WPI వంటి వివిధ ముస్లిం సంస్థలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు […]
Read more
1 71 72 73 74 75 78

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.