Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మీర్ ఆలం ట్యాంక్ వంతెన టెండర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్‌ సిగలో మరో మరో మణిహారం చేరనుంది. చారిత్రాత్మక మీర్‌ఆలం చెరువుపై మరో ఐకానిక్‌ వంతెనకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు టెండర్‌ను కెఎన్‌ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు రూ. 319.24 కోట్లకు అప్పగించింది. ప్రభుత్వ అసలు అంచనా రూ. 304.36 కోట్ల కంటే ఇది 4.89 శాతం ఎక్కువ. మూసీ నది ఒడ్డున నిర్మించనున్న ఈ 2.5 కి.మీ. వంతెన, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే కాక, నగరానికి కొత్త పర్యాటక ఆకర్షణగా […]
Read more

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌దేనని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా!

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్కడక్కడా ఉద్రిక్త ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసినట్లు చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ బి.సుద‌ర్శ‌న్ రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేసారు. కాగా, ఈ నియోజకవర్గంలో ఎలాఅయినా పాగా వేయాలని ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఈ ఎన్నిక ఒక అగ్నిపరీక్షగా పరిగణిస్తున్నారు. రెండు ప్రముఖ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని […]
Read more

ఆలోచించి ఓటేయండి…జూబ్లీహిల్స్ ఓటర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి!

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఓటర్లను తెలివిగా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఓటు వేయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు నిన్న విలేకరులతో మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గత ఏడాది కాలంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో […]
Read more

చేవెళ్ల బస్సు దుర్ఘటన…బీజాపూర్ హైవే విస్తరించాలని స్థానికుల డిమాండ్!

హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాదం .. చాలా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం… రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ గ్రామస్తులు బీజాపూర్ హైవే వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రహదారి విస్తరించకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. వికారాబాద్-బీజాపూర్ హైవేలోని గ్రామాల్లో నివసిస్తున్న అనేక మంది విద్యార్థులు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైవేపై అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున, రోడ్డు విస్తరణ […]
Read more

జూబ్లీహిల్స్ ఎన్నిక… ఓటర్లకు ఫోటో ఐడీ తప్పనిసరి!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు ఓటర్ల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవాలని, పోలింగ్ రోజున చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీని తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు తమ ఓటు వేసే ముందు గుర్తింపు కోసం పోలింగ్ స్టేషన్‌లో తమ ఎలక్టర్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC)ని తప్పనిసరిగా చూపించాలని ఒక ప్రకటనలో తెలిపింది. EPICలో స్పెల్లింగ్ లోపాలు […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ప్రచారం!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ సమీపిస్తున్న కొద్దీ, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. నినాదాలు, వాగ్దానాల జడిలో ముస్లిం ఓటు కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ నియోజకవర్గ రాజకీయాల్లో ముస్లిములదే నిర్ణయాత్మక స్థానం అన్న సంగతి తెలిసిందే. నిన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహమత్ నగర్‌లో తన రోడ్ షోలో ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి వాగ్దానాల వర్షం కురిపించారు. అదే సమయంలో “కాంగ్రెస్ […]
Read more

నవంబర్ 11న ప్రైవేట్ కళాశాలల ‘చలో సెక్రటేరియట్’!

హైదరాబాద్: ఫీజు బకాయిల కోసం ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వంపై ప్రత్యక్షపోరు నడుం బిగించాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత సంస్థల సంఘాల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కళాశాలలు ‘చలో సెక్రటేరియట్’ ర్యాలీని ప్రకటించాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌లకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దీపావళికి ముందు పెండింగ్‌లో ఉన్న రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, అయితే ఇప్పటివరకు రూ.300 కోట్లు మాత్రమే చెల్లించింది. ది న్యూ ఇండియన్ […]
Read more

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లిన డీఎంకే!

చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం (DMK), భారత ఎన్నికల కమిషన్ (ECI) చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ద్వారా “రాజ్యాంగ అతిక్రమణ”కు పాల్పడిందని ఆరోపిస్తూ ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి తరఫున డీఎంకే ఎంపీ, సీనియర్ అడ్వొకేట్ ఎస్.ఆర్. ఇలాంగో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహిస్తామంటూ అక్టోబర్ 27న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని […]
Read more

సిగాచి ఫ్యాక్టరీ పేలుడు దర్యాప్తుపై పురోగతి నివేదిక సమర్పించండి…తెలంగాణ హైకోర్టు!

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాసమైలారం వద్ద జరిగిన సిగాచి ఇండస్ట్రీస్ రియాక్టర్ పేలుడు ఘటన దర్యాప్తుపై పురోగతి నివేదికను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాక్షుల సాక్ష్యాల ఆధారంగా ఎవరైనా అరెస్టులు జరిగాయా అని ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జిఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్న ఫలితాలపై వివరణ కోరింది. పరిహార జాబితాను సమర్పించండి: బెంచ్ముందుగా ప్రకటించిన విధంగా బాధితుల […]
Read more

డిసెంబర్ 19నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్!

హైదరాబాద్: పుస్త‌క ప్రియుల‌కు గొప్ప శుభ‌వార్త‌. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వేళైంది. 38వ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుండి 29 వరకు ఇందిరా పార్క్ సమీపంలోని కాళోజీ కళా క్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతుందని కమిటీ ప్రకటించింది. ఈమేరకు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో బుక్ ఫెయిర్ సలహాదారులు ప్రొఫెసర్ కోదండరామ్, సీనియర్ ఎడిటర్ కె రామచంద్ర మూర్తి ఈ ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య చర్చలు జరిగే ఫెయిర్ఈ […]
Read more
1 8 9 10 11 12 38

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.