Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

చరిత్రాత్మక మైలురాయి…రైతు భరోసా కింద 9 రోజుల్లో 9వేల కోట్లు బదిలీ!

హైదరాబాద్‌: రైతు భరోసా పథకం తెలంగాణ వ్యాప్తంగా 7 మిలియన్ల రైతు కుటుంబాల ముఖాల్లో చిరునవ్వులు నింపింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లోనే ₹9,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విజయవంతంగా జమ చేయడం ఒక చరిత్రాత్మక మైలురాయి. రాష్ట్ర చరిత్రలో ఇదో ఘన విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి […]
Read more

గంటల్లోనే చోరీకేసును చేధించిన హైదరాబాద్ పోలీసులు…46 లక్షలు రికవరీ!

హైదరాబాద్: దొంగతనం జరిగిన కొద్ది గంటలకే కేసును చేధించారు హైదరాబాద్‌ పోలీసులు. ఈమేరకు నార్త్‌జోన్‌ డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిర్యాదు చేసిన ఆరు గంటల్లోనే బేగంపేట పోలీసులు ఆ దొంగను పట్టుకుని అరెస్టు చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో నిందితుడిని పట్టుకున్నారు. అతనివద్దనుంచి పోలీసులు రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… జూన్ 20-21, 2025 రాత్రి తన గోడౌన్ నుండి గుర్తు తెలియని వ్యక్తి రూ. 46 లక్షలు దొంగిలించాడని పాటిగడ్డలో ఉన్న ఒక […]
Read more

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ…బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చ!

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నా బేసిన్‌లో ప్రతిపాదించిన వివాదాస్పద గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్‌పై స్పష్టమైన వైఖరిని తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి N ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 19న కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్‌ను కలిసి బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని కోరారు. బనకచెర్ల సహజ […]
Read more

బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించడానికి సమావేశం కానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ..దీనికి సంబంధించి తెలంగాణను నష్టపరిచే ప్రతిపాదన ఏదీ తీసుకోబోమని కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ హామీ ఇచ్చారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చర్చలకు ఆహ్వానించారు. ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి N ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో మంత్రి CR పాటిల్‌ను కలిసింది, PBLPకి పర్యావరణ అనుమతులు, నిధులను పొందడంలో ఏపీ […]
Read more

హైదరాబాద్‌లో 6 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం…10 మంది అరెస్టు!

హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో గంజాయి హాష్ ఆయిల్, చరస్ వంటి మాదకద్రవ్యాల విక్రేతలు 10 మందిని అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్‌ స్మగ్లర్స్‌ నుంచి పోలీసులు రూ.2.25 లక్షల విలువైన 375 మి.లీ హాష్ ఆయిల్ (75 పెట్టెలు), రూ.7,500 విలువైన 175 గ్రాముల డ్రై గంజాయి, రూ.2,000 విలువైన 3 గ్రాముల చరస్‌తో పాటు రెండు కత్తులు, 15 […]
Read more

ముగ్గురు సభ్యులతో ‘గో సంరక్షణ కమిటీని’ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో గో సంరక్షణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, ఎండోమెంట్స్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉన్నారు. అధికారిక కమిటీ గోసంరక్షణ కేంద్రాల (గోశాలలు) ఏర్పాటుపై లోతైన అధ్యయనం చేస్తుంది. గోసంరక్షణ విధానాలను అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాలను కూడా సందర్శిస్తుంది. […]
Read more

మాకు గౌరవం కావాలి’అంటూ హైదరాబాద్‌లో నిరసన తెలిపిన పనిమనుషులు!

హైదరాబాద్: అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద వందలాది మంది పనిమనుషులు నిన్న సమావేశమయ్యారు. గృహ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. తమన కార్మిక వర్గంగా గుర్తింపు, నెలవారీ సంక్షేమ పెన్షన్లు, సామాజిక భద్రతా ప్రయోజనాలు,ESI ఆసుపత్రులలో చికిత్స అందించాలని వారంతా డిమాండ్‌ చేశారు. “గ్రామీణ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పేదలు మెరుగైన జీవనం కోసం హైదరాబాద్‌కు వలస వెళతారు. […]
Read more

రైతుల కోసం ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసింది…సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత 18 నెలల్లో రుణమాఫీ, ధాన్యం సేకరణతో సహా రైతుల కోసం రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్‌ఎయు)లో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… రైతులకు ‘రైతు భరోసా’ పెట్టుబడి మద్దతు పథకం కింద నిధుల పంపిణీని ప్రారంభించారు. “అసెంబ్లీలో ప్రతి పైసాకు నేను లెక్క చెబుతాను. ప్రజల […]
Read more

తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా సరిత!

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలి మహిళా డ్రైవర్‌గా సరిత నియమితులయ్యారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని మారుమూల తండాలో పుట్టిన సరిత… ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడ వరకు నాన్‌స్టాప్‌ ఎలక్ట్రిక్ బస్సు (జీబీఎం) నడిపారు. ఇది రాష్ట్ర ప్రజా రవాణా రంగంలో ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచింది. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన గిరిజన మహిళ వాంకుడోతు సరిత, మిర్యాలగూడ బస్ డిపోకు నియమితులయ్యారు. ఆమె హైదరాబాద్-మిర్యాలగూడ మార్గంలో ఎలక్ట్రిక్ JBM బస్సును నడుపుతుంది. సరిత గతంలో […]
Read more

‘నీట్‌’టాప్ 100లో ఐదుగురు తెలంగాణ విద్యార్థులు!

హైదరాబాద్: ఇటీవల విడుదలైన NEET UG 2025 పరీక్షా ఫలితాల్లో తెలంగాణ నుండి ఐదుగురు విద్యార్థులు టాప్ 100 ర్యాంకులు సాధించారు. కాకర్ల జీవన్ సాయి కుమార్ ఆల్-ఇండియా ర్యాంక్ 18 సాధించి, రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. టాప్ 100 లో చోటు దక్కించుకున్న మిగతా విద్యార్థులు: షణ్ముఖ నిశాంత్ అక్షింతల (AIR-37), మంగారి వరుణ్ (AIR-46), యాండ్రపతి షణ్ముఖ్ (AIR-48), బిదిషా మజీ (AIR-95). టాప్ 20 మహిళా టాపర్ల జాబితాలో మాజీ కూడా చోటు […]
Read more
1 22 23 24 25 26 38

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.