Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘ఇజ్రాయెల్‌ను అమెరికా పెంపుడు కుక్క’గా అభివర్ణించిన ఖమేనీ!

టెహ్రాన్‌ : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌పై మరోసారి మండిపడ్డారు. ఇజ్రాయెల్ అమెరికా పెంపుడు కుక్క లాగా ఆ దేశం చెప్పినట్టూ ఆడుతోందని విరుచుకుపడ్డారు. దాని సూచనల ప్రకారమే నడుచుకుంటోందని ఆరోపించారు. ఖమేనీ మాట్లాడుతూ…వారు ఏదైనా కొత్త సైనిక దాడికి పాల్పడితే… తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంలో ఇచ్చిన దానికంటే… ప్రత్యర్థులకు ఇంకా పెద్ద దెబ్బ ఇవ్వగలమని అన్నారు. “మన దేశం అమెరికా శక్తిని, దాని పెంపు […]
Read more

సాగునీటి వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు!

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను గుర్తించి ముందుకు సాగడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీనియర్ అధికారులు, ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో మరిన్ని అంశాలపై చర్చిస్తామని ఆయన అన్నారు. కొత్త నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు, కొనసాగుతున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపు, పూర్తయిన ప్రాజెక్టులు వంటి అంశాలు నిపుణుల కమిటీ చర్చల్లో భాగంగా ఉంటాయని ఆయన […]
Read more

అస్సాంలో బుల్డోజర్‌ న్యాయం…నిరాశ్రయులైన వేలాది ముస్లింలు!

గోల్పారా/న్యూఢిల్లీ: అస్సాంలో చేపట్టిన ఇళ్ల కూల్చివేత కార్యక్రమం దాదాపు 4,000 ముస్లిం మైనారిటీ కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. ఇంత పెద్ద ఎత్తున కూల్చివేతల తర్వాత జరిగిన పరిణామాలను అంచనా వేయడానికి జమియత్ ఉలామా-ఇ-హింద్ (JUH) ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్ ఖాస్మి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగళవారం అస్సాంలోని గోల్పారా జిల్లాను సందర్శించింది. అస్సాం ప్రభుత్వం “వివక్షత, రాజ్యాంగ విరుద్ధమైన” చర్యగా JUH అభివర్ణించింది. JUH ప్రకారం, గోల్పారాలోని అషుదుబి, హసిలాబిల్ ప్రాంతాలలో మొత్తం […]
Read more

ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల అదుపులో బెంగాలీ ముస్లిం వలస కార్మికులు…విమర్శించిన ఎంపీ మహువా మొయిత్రా!

కోల్‌కత: తన కృష్ణ నగర్ నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది బెంగాలీ ముస్లిం వలస కార్మికులను అదుపులోకి తీసుకున్న ఛత్తీస్‌గఢ్ పోలీసులను…టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా విమర్శించారు. దీనిని “రాష్ట్ర ప్రాయోజిత కిడ్నాప్” అని అభివర్ణించారు. స్థానిక అధికారులకు అవసరమైన పత్రాలను సమర్పించకుండా బస చేసినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని… కొండగావ్ పోలీసులు జూలై 12న ఈ కార్మికులను అరెస్టు చేశారు. అనుమానిత వ్యక్తుల నుండి సత్ప్రవర్తనకు భద్రత కోరడానికి సంబంధించిన భారతీయ న్యాయ సంహిత […]
Read more

విశ్వంలో అరుదైన గెలాక్సీని కనుగొన్న భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు!

న్యూఢిల్లీ: భారతదేశం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, గగన్ యాత్రపైదృష్టి సారిస్తుండగా, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. సుమారు 25,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సుదూర ఓఫియుచస్ నక్షత్రరాశిలో, A980 అనే వింత నక్షత్రాన్ని గుర్తించారు. ఈమేరకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST) స్వయంప్రతిపత్తి సంస్థ అయిన IIAలో సీనియర్ ప్రొఫెసర్ గజేంద్ర పాండే మాట్లాడుతూ… తన పిహెచ్‌డి విద్యార్థి అజయ్ సైని తన థీసిస్ […]
Read more

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ‘ఫ్రీ పాలస్తీనా’ నినాదాలు!

హైదరాబాద్: క్యాంపస్‌లలో ‘ఫ్రీ పాలస్తీనా’కు మద్దతు పెరుగుతోంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, విద్యార్థుల మెదళ్లను ఉత్తేజపరిచేందుకు ఒక విద్యార్థి సంస్థ ఒక వినూత్న మార్గాన్ని రూపొందించింది. నిన్న ఉస్మానియా క్యాంపస్ లోపల వివిధ ప్రదేశాలలో ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, గాజా మానవతా సంక్షోభం, నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ గురించి సమాచారాన్ని అందించే పోస్టర్లు కనిపించాయి. “స్పార్క్ జూలై 2025” అనే శీర్షికతో ఉన్న ఈ పోస్టర్లలో, ట్రంప్ తన నోటితో పక్షిని పట్టుకుని, […]
Read more

మేము చేయగలిగింది ఏమీ లేదు…నిమిషా కేసులో సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం!

న్యూఢిల్లీ: యెమెన్ జాతీయుడి హత్యకు సంబంధించి రేపు (జూలై 16న) యెమెన్‌లో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసులో “సాధ్యమైనంతవరకు” ప్రతిదీ చేస్తున్నామని భారత ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, యెమెన్‌తో ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితి, దౌత్యపరమైన పరిమితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితం అని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన […]
Read more

లార్డ్స్‌లో ఓటమికి కారణాలెన్నో!

లండన్‌: భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే విజయం మాత్రం ఇంగ్లండ్‌కే దక్కింది. అయితే మూడో టెస్టు చివరిరోజు జడేజా ఆటతీరు లార్డ్స్‌లో భారత్ ఆశలను మరింత పెంచింది. మన 10వ నంబర్‌ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, 11వ ప్లేయర్‌ మహ్మద్ సిరాజ్ అతనికి అద్భుతమైన మద్దతు ఇచ్చారు, కానీ చివరికి ఇంగ్లాండ్‌దే పైచేయి అయింది. ఓవైపు గాయపడిన ఇద్దరు ప్లేయర్లు (షోయబ్ బషీర్, జోఫ్రా ఆర్చర్), […]
Read more

లార్డ్స్‌ టెస్టులో ఓటమికి కారణాలెన్నో!

లండన్‌: భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే విజయం మాత్రం ఇంగ్లండ్‌కే దక్కింది. అయితే మూడో టెస్టు చివరిరోజు జడేజా ఆటతీరు లార్డ్స్‌లో భారత్ ఆశలను మరింత పెంచింది. మన 10వ నంబర్‌ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, 11వ ప్లేయర్‌ మహ్మద్ సిరాజ్ అతనికి అద్భుతమైన మద్దతు ఇచ్చారు, కానీ చివరికి ఇంగ్లాండ్‌దే పైచేయి అయింది. ఓవైపు గాయపడిన ఇద్దరు ప్లేయర్లు (షోయబ్ బషీర్, జోఫ్రా ఆర్చర్), […]
Read more

నదీ జలాల వివాదాలపై తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశానికి కేంద్రం పిలుపు!

హైదరాబాద్: నదీ జలాల పంపిణీ వివాదాలపై కేంద్రం రేపు అంటే జూలై 16న ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో సమావేశం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను కేంద్రం ఆహ్వానించింది. సమావేశానికి వస్తారో లేదో తెలియజేయాలని కేంద్ర మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులను కోరారు. కాగా, ఏపీ సీఎం జూలై 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటిస్తున్నారు. […]
Read more
1 99 100 101 102 103 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.