Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అసెంబ్లీ ఎన్నికల తీర్పు…మరింత బలమైన మితవాదం!

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో పెను మార్పుకు నాంది పలికాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాయి. ఈ రిజల్ట్స్‌ రాష్ట్ర స్థాయి ఎన్నికలను రాజకీయ పార్టీలు, ఓటర్లు చూసే విధానాన్ని మార్చే అవకాశం ఉంది. భారతదేశ రాజకీయ పటంలో ఇప్పుడు స్పష్టమైన విభజన కనిపిస్తోంది. కాషాయ పార్టీ… ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయిస్తుండగా, కాంగ్రెస్ కేవలం దక్షిణాది పార్టీగా పరిమితమైంది. […]
Read more

అకాల వర్షాలు, పెనుగాలులతో నల్గొండకు తీవ్ర నష్టం!

హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న తెల్లవారుజామున గాలులు, వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, భారీగా వరి పంట దెబ్బతింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో, రైతులు ఆరబెట్టుకున్న వరి… వర్షం కారణంగా తడిసిపోయింది. అదేవిధంగా, తిరుమలగిరిలోని ఐకేపీ కేంద్రాలు, కేతెపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి కూడా తడిసి ముద్దయింది. బలమైన గాలుల వల్ల పలు గ్రామాల్లో చెట్లు కూలిపోగా, మామిడి, నిమ్మ, ఇతర పంటలు తీవ్రంగా […]
Read more

హర్ముజ్ ఉద్రిక్తతలపై అమెరికా, యూఏఈలను హెచ్చరించిన ఇరాన్!

టెహ్రాన్‌: హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలను మరింత పెంచవద్దని అమెరికా, యూఏఈలను ఇరాన్‌ హెచ్చరించింది. ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ… “రాజకీయ సంక్షోభానికి సైనిక పరిష్కారం లేదు” అని అన్నారు. “హర్ముజ్‌లోని సంఘటనలు రాజకీయ సంక్షోభానికి సైనిక పరిష్కారం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని” అరాఘ్చి ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు. “పాకిస్తాన్ ప్రయత్నంతో చర్చలు పురోగమిస్తున్నందున, దురభిప్రాయాలు ఉన్నవారి వల్ల తిరిగి చిక్కుల్లోకి లాగకుండా అమెరికా జాగ్రత్తగా ఉండాలి. యూఏఈ కూడా అలాగే […]
Read more

ఎకరాకు రూ.40 లక్షల పరిహారం కోరుతున్న రైతులు!

హైదరాబాద్: హుజూర్‌నగర్ మండలంలో ప్రతిపాదిత ఫుడ్ పార్క్ కోసం సేకరిస్తున్న భూమికి పరిహారాన్ని పెంచాలని రైతులు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈమరకు మంత్రికి రాసిన బహిరంగ లేఖలో, సర్వే నెం. 1041లోని 138 ఎకరాల భూమికి ప్రకటించిన పరిహారం ప్రస్తుత మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా ఉందని సంఘం పేర్కొంది. జీవనోపాధి నష్టం, దీర్ఘకాలిక ఆర్థిక అభద్రతను ప్రస్తావిస్తూ, ఎకరాకు కనీసం రూ.40 […]
Read more

ఈసీ విశ్వసనీయతను కోల్పోతోంది…ఎస్ఐఆర్‌ను నిలిపివేయండి!

హైదరాబాద్: ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియ మూడవ దశ నిర్వహించిన రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది పౌర సమాజ సభ్యులు, సమగ్ర సమీక్ష,సవరణలు జరిగే వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు చెందిన కనీసం 11 మందితో సహా ఈ పౌర సమాజ సభ్యులు, ఎస్ఐఆర్ ను “వివక్షాపూరితమైన, అప్రజాస్వామికమైన, పారదర్శకత లేని, అశాస్త్రీయమైన ప్రక్రియ”గా అభివర్ణించారు. దీని ఫలితంగా 10 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత […]
Read more

మరణించిన గిగ్ కార్మికులకు ఆర్థిక సహాయం అందించిన తొలి రాష్ట్రం తెలంగాణ!

హైదరాబాద్: గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. విధి నిర్వహణలో మరణించిన ఐదుగురు గిగ్,ప్లాట్‌ఫామ్ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. దీంతో, ఆయా ప్లాట్‌ఫామ్ కంపెనీల నుండి రూ. 10 లక్షలతో కలిపి, ప్రతి మృతుని కుటుంబానికి అందిన మొత్తం చెల్లింపు రూ. 15 లక్షలకు చేరింది. ఇలా చేయడం భారతదేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. ఈమేరకు స్విగ్గీ డెలివరీ కార్మికుడు అహ్మద్ […]
Read more

ప్రధాని రాజీపడ్డారు…ఐపీఎల్ మ్యాచ్‌లో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన!

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని, భారత యువజన కాంగ్రెస్ (ఐవైసీ) కార్యకర్తలు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా “ప్రధాని రాజీపడ్డారు” అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆకస్మిక నిరసన చేపట్టారు. భారత్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందంపై, అలాగే కాంగ్రెస్ “16 రహస్యం” అని పిలుస్తున్న దానిపై ప్రధానమంత్రి జవాబుదారీతనం కోరుతూ తాము […]
Read more

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్స్!

న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ట్రెండ్స్ వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. అస్సాంలోనూ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్నాయి. కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే దూసుకుపోతోంది. పుదుచ్చేరిలోనూ ఎన్నార్ కాంగ్రెస్ ముందుంది. ఉదయం 10:45 కు ఉన్న లేటెస్ట్ రిజల్ట్స్
Read more

వృత్తి విద్యా వ్యవస్థ బలోపేతానికి ఫిన్లాండ్ వైపు చూస్తున్న తెలంగాణ!

హైదరాబాద్‌: రాష్ట్రంలో వృత్తి విద్యా (Vocational Education) వ్యవస్థను బలోపేతం చేయడానికి… ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగిన ఫిన్లాండ్ మోడల్‌ను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 28 మంది ఉపాధ్యాయులు, 12 మంది అధికారులతో కూడిన 40 మంది సభ్యుల తెలంగాణ విద్యా ప్రతినిధి బృందం, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు జరిగిన ‘ఉపాధ్యాయుల అనుభవ, విద్యా మార్పిడి కార్యక్రమం’ అనంతరం ఫిన్లాండ్ నుంచి తిరిగి వచ్చింది. ప్రభుత్వ […]
Read more

వయనాడ్ విపత్తు…బాధితులకు 51 ఇళ్లు నిర్మించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్!

తిరువనంతపురం: రెండేళ్ల క్రితం (2024) వయనాడ్‌లో సంభవించిన ఘోరమైన కొండచరియల విపత్తులో తమ ఇళ్లను కోల్పోయిన 51 కుటుంబాలకు యూడీఎఫ్ ప్రధాన మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఆధ్వర్యంలో చేపట్టిన పునరావాస ప్రాజెక్టు కింద కొత్తగా నిర్మించిన ఇళ్లలోకి ప్రవేశించాయి. వయనాడ్ జిల్లాలోని ముట్టిల్‌లో సోమవారం కొత్త ఇళ్ల తాళాలను అప్పగించారు. వివిధ మతాలకు చెందిన కుటుంబాలు తమ తమ సంప్రదాయాల ప్రకారం గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్నారు. ఈ విషాద సమయంలో […]
Read more
1 2 3 4 5 175

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.