Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కేసీఆర్‌కు ‘ఉరిశిక్ష’ వేసినా తప్పులేదు…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా… గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు “బారీ అన్యాయం” చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నదీ జలాల వినియోగంలో జరిగిన నష్టానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన మేనల్లుడు టి హరీష్ రావును ఉరితీసినా తప్పులేదని సీఎంఅన్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి తమ ఇద్దరు నాయకుల మరణాన్ని కోరుకుంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆయనపై ఎదురుదాడికి దిగింది. నదీ జలాల సమస్యలపై సాగునీటి శాఖ మంత్రి ఎన్ […]
Read more

భారతీయ ముస్లింలకు’2025′ ఎలా గడిచింది?

ముహమ్మద్ ముజాహిద్ , 96406 22076 కొన్ని గంటలే క్రితమే ముగిసిన”2025 సంవత్సరం భారతీయ ముస్లింలకు కేవలం కాలచక్రంలో మరో ఏడాదిగా మిగిలిపోలేదు; అది వారి అస్తిత్వానికి, పౌర హక్కులకు ఎదురైన ఒక అగ్నిపరీక్ష. వ్యవస్థీకృత ద్వేషం, మీడియా పక్షపాతం, బుల్డోజర్ రాజకీయాల నీడలో సామాన్య ముస్లిం పౌరుడు తన సొంత గడ్డపైనే పరాయివాడిగా మారాల్సి రావడం దేశ ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ. రాజ్యాంగబద్ధమైన రక్షణలు కాగితాలకే పరిమితమై, విద్వేషం వీధుల్లో రాజ్యమేలుతుంటే, ఈ అభద్రతా […]
Read more

ఫిబ్రవరి ఒకటి నుండి పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం!

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్ విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఫిబ్రవరి ఒకటవ తేదీనుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. పొగాకు, పాన్ మసాలాపై విధించే ఈ కొత్త పన్నులు జీఎస్టీ రేటుకు అదనంగా ఉంటాయి. ప్రస్తుతం ఇటువంటి హానికరమైన వస్తువులపై విధిస్తున్న పరిహార సెస్ స్థానంలోకి వస్తాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఫిబ్రవరి 1 నుండి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు […]
Read more

హైదరాబాద్‌లో పోలీస్‌ కమిషనరేట్‌ల పునర్వ్యవస్థీకరణ!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలను పునర్వ్యవస్థీకరించి… హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 27 మునిసిపల్ పట్టణ సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో విలీనం చేసిన తర్వాత ఈ కొత్త పరిణామం చోటుచేసుకుంది. దీని ప్రకారం… గ్రేటర్ హైదరాబాద్ పరిధి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ), చందానగర్, చార్మినార్ […]
Read more

హైదరాబాద్‌లో 50వేల మంది గిగ్ కార్మికుల సమ్మె!

హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిన్న సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో 50వేల మంది గిగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్డులకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. మెరుగైన వేతనాలు, పని పరిస్థితులు కల్పించాలని, ప్రమాదాలు, ఒత్తిడికి కారణమవుతున్న 10 నిమిషాల డెలివరీ రద్దు చేయాలని, పాత పే-అవుట్ సిస్టమ్ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసారు. దీంతో కొత్త సంవత్సరం వేళ […]
Read more

గాజాలో పలు మానవతా సంస్థల కార్యకలాపాలపై నిషేధం విధించిన ఇజ్రాయెల్!

జెరూసలేం: ఇజ్రాయెల్‌ మారణహోమం కారణంగా శిధిలమైన గాజాలో పనిచేస్తున్న పలు మానవతా సంస్థల కార్యకలాపాలపై ఇజ్రాయెల్‌ నిషేధం విధించింది. కొత్త రిజిస్ట్రేషన్ నియమాలను పాటించడంలో విఫలమైనందుకు ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, కేర్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ, ఆక్స్‌ఫామ్, కారిటాస్ వంటి ప్రధాన స్వచ్ఛంద సంస్థల విభాగాలు ఈ కారణంగా ప్రభావితమయ్యాయి. హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులు సహాయ సంస్థలలోకి చొరబడకుండా నిరోధించడమే ఈ నియమాల లక్ష్యం అని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ […]
Read more

ఉత్తరాఖండ్‌లో రెండు రైళ్లు ఢీ… 88 మందికి గాయాలు!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లాలోని విష్ణుగడ్-పిపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఒక లోకో రైలు మరో రైలును ఢీకొన్న ఘటనలో సుమారు 88 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మంగళవారం బాగా పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాద సమయంలో రైలులో కార్మికులు, అధికారులు సహా మొత్తం 109 మంది ఉన్నారని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ తెలిపారు. వీరిలో 70 మంది గాయపడిన కార్మికులు గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. రైలులోని వారిని […]
Read more

త్రిపుర విద్యార్థి హత్యపై ‘సిట్’ ఏర్పాటు!

అగర్తల: త్రిపుర విద్యార్థి అంజెల్ చక్మా ఉత్తరాఖండ్‌ రాజధానిలో హత్యకు గురికావడంపై దర్యాప్తు చేయడానికి డెహ్రాడూన్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో జాతి వివక్షకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు. ఒక మద్యం దుకాణానికి గుంపుగా వచ్చిన వారి మధ్య జరుగుతున్న ‘పరిహాసాలను’ ఆ యువకుడు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం చెలరేగిందని, ఆ తర్వాత అతనిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈమేరకు డెహ్రాడూన్ ఎస్ఎస్‌పి అజయ్ సింగ్ […]
Read more

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం!

హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో ఉన్న దుర్గం చెరువు అక్రమ ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝళిపించింది. మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ వైపు ఉన్న దాదాపు 5 ఎకరాల చెరువు భూమిని కబ్జాల నుండి విడిపించి స్వాధీనం చేసుకుంది. ఆక్రమణదారులు చెరువు గర్భంలో కొంత భాగాన్ని మట్టితో నింపి, ఆ ప్రాంతాన్ని వాణిజ్య పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తున్నారని, దీని ద్వారా నెలకు ₹50 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో ప్రచురితమైన ఒక ఫిర్యాదుపై […]
Read more

మధ్యప్రదేశ్‌లో కలుషిత నీరు తాగి ముగ్గురి మృతి!

ఇండోర్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కలుషిత నీరు తాగడం వల్ల ముగ్గురు మరణించారని, 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారని నగర మేయర్ తెలిపారు. డ్రైనేజీ నీరు తాగునీటి సరఫరాలోకి కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించిందని, నీటి నమూనాలను పరీక్షల కోసం పంపామని అధికారులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురై నలుగురు మహిళలతో సహా ఐదుగురు మరణించారని స్థానికులు పేర్కొన్నారు. లోకల్‌ కౌన్సిలర్ […]
Read more
1 31 32 33 34 35 160

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.