Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తాత్కాలిక కాల్పుల విరమణతో 40 రోజుల తర్వాత తెరుచుకున్న అల్-అక్సా మసీదు!

జెరూసలేం: అమెరికా, ఇరాన్‌ల మధ్య అస్థిర కాల్పుల విరమణ నేపథ్యంలో, 40 రోజుల తర్వాత మొదటిసారిగా ఫజ్ర్ నమాజ్‌కు పిలుపుతో అల్-అక్సా మసీదు తిరిగి తెరుచుకుంది. పశ్చిమాసియా సంఘర్షణ సమయంలో ఈ పవిత్ర స్థలంలోకి ప్రవేశంపై వారాల తరబడి ఆంక్షలు విధించిన తర్వాత ఇది తిరిగి తెరుచుకుంది. ఈ ప్రాంతంలో ఘర్షణలకు తాత్కాలిక విరామం లభించడంతో, ఇప్పుడు ప్రజలు తిరిగి వస్తున్నారు. పాత నగరంలో ఉన్న అల్-అక్సా మసీదు ప్రాంగణం, వెస్ట్రన్ వాల్, చర్చ్ ఆఫ్ ది […]
Read more

పవిత్ర గంగా నదిలో పడవ పార్టీ…ఒకరి అరెస్టు, రాజకీయ వివాదం!

వారణాసి: ఇటీవలే బిర్యానీ పార్టీ కేసులో 14 మందికి జైలు శిక్ష పడిన కొద్ది రోజులకే, గంగానదిలో ఒక పడవపై కొందరు వ్యక్తులు బీరు తాగుతూ, నృత్యం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో వారణాసి పోలీసులు రాజ్‌భర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చైత్ర నవరాత్రుల అనంతరం మంఝీ సమాజం నిర్వహించిన ఊరేగింపు సందర్భంగా జరిగినట్లు చెబుతున్న ఈ వేడుకల మధ్య, రాజ్‌భర్ అర్ధనగ్నంగా మద్యం సేవిస్తున్నట్లు ఆ క్లిప్‌లో ఉంది. https://www.instagram.com/reel/DWzF5qwiWRX/?igsh=bXRtNjNnZDZqbDV5 పోలీసులు కేసు నమోదు […]
Read more

రోడ్డు నిర్మాణంపై భద్రతా బలగాలతో గ్రామస్థుల ఘర్షణ… 30 మంది పోలీసులకు గాయాలు!

భువనేశ్వర్‌: ఒడిశాలోని రాయగడ జిల్లాలో రోడ్డు నిర్మాణంపై తలెత్తిన వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 30 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడగా, పలువురు గ్రామస్థులు క్షతగాత్రులయ్యారని అధికారులు తెలిపారు. సిజిమాలి ప్రాంతంలో ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన రోడ్డు ప్రాజెక్టుపై కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్న సగ్బారి గ్రామంలో ఈ ఘర్షణ జరిగింది. ఘర్షణల అనంతరం, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు అధికారులు ఆంక్షలు విధించి, ప్రజలు చట్టవిరుద్ధంగా గుమిగూడకుండా నిరోధించారు. స్థానిక […]
Read more

కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదు…మొజ్తబా ఖమేనీ!

టెహ్రాన్‌: అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత, ఇరాన్ అధినేత మొజ్తబా ఖమేనీ తన సైన్యాన్ని కాల్పులు ఆపాలని ఆదేశించారు. అయితే “ఇది యుద్ధానికి ముగింపు కాదని” స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్’ (IRIB)లో చదివి వినిపించిన ఒక ప్రకటనలో…”ఇది యుద్ధానికి ముగింపు కాదు, కానీ సైనిక విభాగాలన్నీ సర్వోన్నత నాయకుడి ఆదేశాన్ని పాటించి, కాల్పులు నిలిపివేయాలి అని ఖమేనీ పేర్కొన్నారు.” “మా చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని” […]
Read more

ఇరాన్ శాంతి ప్రణాళిక ‘ఆచరణీయం’ అన్న ట్రంప్…దాడులకు రెండు వారాల విరామం!

వాషింగ్టన్‌: ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చరించిన అగ్రరాజ్యాధిపతి చివరకు యూటర్న్‌ తీసుకున్నారు. బాంబు దాడులు ప్రారంభించడానికి గంట పైగా ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా రెండు వారాల పాటు దానిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ యొక్క 10-సూత్రాల శాంతి ప్రతిపాదన “ఆచరణీయం” అని ఆయన పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించానని ట్రంప్‌ అన్నారు. ఇరుదేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ […]
Read more

గిరిజన విద్యార్థులలో అభ్యసన ప్రక్రియకు ప్రోత్సాహం!

ఖమ్మం: సత్తుపల్లిలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని అధికారులు తెలిపారు. చంద్రాయపాలెం, రేగల్లపాడు రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లోని పాఠశాలల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) నిధుల సహకారంతో ఈ పనులు జరుగుతున్నాయని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. “పట్టణ ప్రాంతాల్లో లభించే నాణ్యమైన విద్యా వాతావరణాన్ని గిరిజన విద్యార్థులకు […]
Read more

కేరళ అభివృద్ధిపై పినరయి విజయన్, తెలంగాణ సీఎంల మధ్య మాటల యుద్ధం!

హైదరాబాద్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గత వారం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కు మద్దతుగా ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. దీనిపై రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ప్రభుత్వ హయాంలో కేరళ సాధించిన అభివృద్ధిపై విజయన్ చేసిన వాదనల గురించి సానుకూలమైన, వాస్తవ ఆధారిత చర్చ జరిపేందుకు తాను ఈరోజు తిరువనంతపురానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పినరయి విజయన్‌కు […]
Read more

సీఈసీపై విపక్షాల అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించిన పార్లమెంట్!

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ విపక్ష సభ్యులు సమర్పించిన అభిశంసన తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ తిరస్కరించారు. 193 మంది ఎంపీలు సంతకాలు చేసిన ఈ తీర్మానాన్ని ఎటువంటి కారణాలు పేర్కొనకుండా తిరస్కరించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) “పార్లమెంట్‌ను అపహాస్యం చేస్తోందని” ఆరోపించాయి. అయితే ఈ తీర్మాన నోటీసును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అందులో ఇమిడి […]
Read more

అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్‌!

టెహ్రాన్‌: కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. దానికి బదులుగా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని కోరుతూ పది-సూత్రాల డిమాండ్లను పంపినట్లు అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది. ఈమేరకు టెహ్రాన్ పాకిస్థాన్ ద్వారా వాషింగ్టన్‌కు తన వైఖరిని నిన్న తెలియజేసింది. కాగా, ఈ డిమాండ్లలో ఈ ప్రాంతంలోని అన్ని సంఘర్షణలకు ముగింపు పలకడం, హర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి సంబంధించిన ఒక ప్రోటోకాల్, ఆంక్షలను ఎత్తివేయడం, పునర్నిర్మాణానికి కట్టుబడి ఉండటం […]
Read more

అస్సాం మతపరంగా చీలిపోయినా…సీఎం హిమంత ‘భాష’తో సౌకర్యంగా లేమంటున్న మద్దతుదారులు!

తమన్నా నసీర్….🖋️ గౌహతి: ముస్లింలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ చేసిన విద్వేష వ్యాఖ్యలు అక్కడి ప్రజల్లో విభజన భావనను రేకెత్తించాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈ రాష్ట్రంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఉదాహరణకు ఒక కేస్‌ స్టడీని గమనిస్తే… గౌహతి శివార్లలోని చంద్రాపూర్‌లో ఒక టీ స్టాల్ వద్ద కూర్చుని ఉన్న 26 ఏళ్ల రోహన్ దాస్ మాట్లాడుతూ… “మియాలను అస్సాంలో ఉండటానికి ఎందుకు అనుమతించాలి? వారు అక్రమ వలసదారులు కాదా? వారిని […]
Read more
1 29 30 31 32 33 194

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.