Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

కుకి-జో కౌన్సిల్ చట్టబద్ధమైంది కాదని తేల్చిన చెప్పిన ‘జోమి పరిషత్’!

ఇంఫాల్/గువహతి: మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లోని జోమి గిరిజన సంస్థ ఇటీవల ఏర్పడిన కుకి-జో పరిషత్ (KZC)ని జోమి తెగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పనిచేయవద్దని కోరింది. అంతేకాదు “కుకి-జో” అనే పదం చట్టబద్ధతను గుర్తించబోమని జోమి పరిషత్ (ZC) తెలిపింది. “కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొంతమంది అధికారులు మణిపూర్‌లోని కొండ ప్రాంతాలకు చెందిన ఒక నిర్దిష్ట పౌర సమాజ సంస్థను జాతీయ రహదారులను ఉచితంగా తిరిగి తెరిచే అంశంపై రహస్యంగా చర్చించడానికి ఆహ్వానించారని తెలిసింది” అని జోమి పరిషత్ […]
Read more

ప్రమాదంలో గాజా సహాయ ట్రక్ డ్రైవర్ల బతుకులు!

డేర్ అల్-బలా: సంక్షుభిత గాజా ప్రాంత ప్రజలకు మానవతా సాయం అందిస్తున్న ట్రక్‌ డ్రైవర్ల పరిస్థితి ప్రమాదంలో పడింది. హింసాత్మక ముఠాలు ట్రక్కుల్లోని ఆహారాన్ని దొంగిలించే క్రమంలో డ్రైవర్లను తుపాకీతో బెదిరిస్తున్నారు. మరికొన్ని సార్లు డ్రైవర్ల ప్రాణాన్ని హరిస్తున్నారు. ఇజ్రాయెల్‌ మారణకాండ కారణంగా ఆకలితో ఉన్న అన్నార్తులకు ఆహారం అందించే క్రమంలో ట్రక్‌ డ్రైవర్లకు ప్రమాదకరంగా మారింది మరోవంక ఆకలితో ఉన్న ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి కదిలే ట్రక్కుల వెనుక నుండి సహాయాన్ని లాక్కుంటారని స్థానిక […]
Read more

ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు…నలుగురు మృతి, 50 మంది గల్లంతు!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో క్లౌడ్‌బరస్ట్‌తో ఆకస్మిక వరదలొచ్చాయి. దీంతో నలుగురు మరణించారు. కనీసం 50 మంది గల్లంతయ్యారు. కొండలపై నుంచి ఉధృతంగా వస్తున్న వరద ప్రవాహానికి ఇళ్లు, పంటలు కొట్టుకుపోతున్న దృశ్యాలను పర్యాటకులు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. హోటళ్ల నుంచి మార్కెట్ల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, ఇటువంటి విపత్తును తాను గతంలో ఎన్నడూ చూడలేదని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. ఫలితంగా అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలకు నిలయమైన ధరాలి […]
Read more

కాళేశ్వరం ప్రాజెక్టు’అవకతవకలకు కేసీఆరే బాధ్యుడు… జ్యుడీషియల్ కమిషన్!

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్‌”ప్రత్యక్షంగా, పరోక్షంగా” బాధ్యులని తెలంగాణ ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ నిర్ధారించింది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో జరిగిన సమావేశంలో కమిషన్ నివేదికను చర్చించి ఆమోదించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులకు తెలిపారు. క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ…కమిషన్ తన నివేదికలో బిఆర్ఎస్ పాలనలో నీటిపారుదల మంత్రిగా ఉన్న కెసిఆర్ మేనల్లుడు టి హరీష్ రావు, అప్పటి ఆర్థిక […]
Read more

ధర్మస్థల సామూహిక ఖననం… కొత్త స్థలంలో అస్థిపంజర అవశేషాలు లభ్యం!

బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో జరిగిన సామూహిక ఖననం కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొత్త స్థలం నుండి అస్థిపంజరాల అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసు డైరెక్టర్ జనరల్ (DGP) ప్రణబ్ మొహంతి పర్యవేక్షణలో, SIT నియమించబడిన 11వ స్థలంలో శవ తవ్వకాలను నిలిపివేసి, బంగ్లెగుడ్డె అనే కొత్త ప్రదేశానికి కార్యకలాపాలను మళ్ళించింది. దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొత్త స్థలంలో పుర్రెలు, ఇతర మానవ ఎముకలు […]
Read more

ఒడిశాలో బీఈడీ విద్యార్థి ఆత్మహత్య కేసు…ఏబీవీపీ నేత అరెస్టు!

భువనేశ్వర్/బాలసోర్: బాలసోర్ జిల్లాలోని కళాశాల ఆవరణలో 20 ఏళ్ల మహిళ తనను తాను నిప్పంటించుకుంటున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించిన వ్యక్తిని… ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన ఇద్దరు వ్యక్తులలో ఒకరికి ఆ మహిళ పథకం తెలుసని ఒక అధికారి తెలిపారు. మహిళా విద్యార్థిని జూలై 12న నిప్పంటించుకుని రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో మరణించింది. అరెస్టయిన వారిని ABVP రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సుభ్రా సంబైత్ నాయక్, ఆ మహిళ […]
Read more

చలో ఢిల్లీ…హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన కాంగ్రెస్ నేతలు!

హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. ఈ రైలులో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోరుతూ ఆగస్టు 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]
Read more

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత!

న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ మరణించారని ఆయన కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు.   ఈ మేరకు Xలో పోస్ట్ చేసారు. “గౌరవనీయులైన గురూజీ మనందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయారు… నేను ఈరోజు జీరోగా మిగిలాను అంటూ హేమంత్ సోరెన్ Xలో పోస్ట్ చేశారు. కాగా, శిబు సోరెన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. గత నెల 24న గంగారం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ […]
Read more

‘బెంగాలీలను బయటి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం’…ఢిల్లీ పోలీసులపై టీఎంసీ విమర్శలు!

న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ పోలీసులు… బెంగాలీని “బంగ్లాదేశ్ భాష”గా పేర్కొనడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందిన భారతీయ భాషను చట్టవిరుద్ధమని, లక్షలాది మంది బెంగాలీ మాట్లాడే పౌరులను బయటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి పోలీసులు ఉద్దేశపూర్వక ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీపార్టీ ఆరోపించింది. ఈమేరకు Xలో… న్యూఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ రాసిన లేఖ కాపీని షేర్‌ చేసింది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న ఎనిమిది […]
Read more

ముస్లిం హెచ్‌ఎం బదిలీ కోసం స్కూల్‌ వాటర్‌ ట్యాంకులో విషం కలిపిన శ్రీ రామ సేన నాయకుడి అరెస్టు!

బెంగళూరు: బెళగావి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం అయిన ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయడానికి శ్రీ రామ సేన సభ్యుడు అక్కడి వాటర్‌ ట్యాంకులోని నీటిని విషపూరితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…జూలై 14న హూలికట్టే గ్రామం, జనతా కాలనీలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో ఏడు నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల అనేక మంది పిల్లలు నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ సౌందట్టి […]
Read more
1 74 75 76 77 78 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.