Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

భారత బియ్యంపై అదనపు సుంకం విధిస్తామని ట్రంప్‌ హెచ్చరిక!

వాషింగ్టన్‌: ఇండియాపై ఇప్పటికే 50 శాతం అదనపు వాణిజ్య సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ముఖ్యంగా భారతదేశం నుండి బియ్యం దిగుమతులపై కొత్త సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. రెండు దేశాలతో వాణిజ్య చర్చలు పెద్దగా పురోగతి లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా రైతుల కోసం 12 బిలియన్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ […]
Read more

గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజున రూ.2.43 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు!

హైదరాబాద్: ఫ్యూచర్‌ సిటీలో ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ నిన్నఅట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజున తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ పెట్టుబడి ప్రతిపాదనలు డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, పవర్, ఫిల్మ్, మీడియా, ఏరోస్పేస్ వంటి విభిన్న రంగాల నుంచి వచ్చాయి. దీంతో రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు లభించనున్నాయి. ఈ భారీ పెట్టుబడులు […]
Read more

హైదారాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టనున్న తెలంగాణ!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనికాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రహదారిని ఇకపై ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పిలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన గురించి కేంద్ర విదేశాంగ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలోనే లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఒక […]
Read more

న్యూయార్క్‌లో అమెరికా, ఖతార్, ఇజ్రాయెల్ రహస్య త్రైపాక్షిక సమావేశం!

వాషింగ్టన్‌: దోహాలో హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జెట్‌లు వైమానిక దాడి చేసిన కొన్ని నెలల తర్వాత… ఆదివారం న్యూయార్క్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఖతార్‌లు త్రిముఖ సమావేశం నిర్వహించాయి. “గాజాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం తర్వాత దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇది, దీనికి ఖతార్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది” అని రెండు వర్గాలు ఆక్సియోస్‌తో చెప్పాయి. కాగా, వైట్ హౌస్ వెంటనే సమావేశాన్ని ధృవీకరించలేదు. వైట్ హౌస్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ […]
Read more

ఇండిగో సంక్షోభం…ఒకప్పుడు ఎలక్టోరల్ బాండ్లను ఎక్కువగా కొనుగోలు చేసిన ఎయిర్‌లైన్!

న్యూఢిల్లీ: భారతదేశంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను స్తంభింపజేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంస్థ రాజకీయ విరాళాలు దానిని వెంటాడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు 2023లో ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్ద ఎత్తున ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. భారత ఎన్నికల కమిషన్ డేటా 2024 ప్రకారం… ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ గ్రూపులు రూ. 36 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని […]
Read more

గాజా యుద్ధం…మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న 80వేలమంది ఇజ్రాయెల్ సైనికులు!

టెల్‌అవీవ్‌: రెండు సంవత్సరాల క్రితం గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య బాగా పెరిగిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. అక్టోబర్ 7, 2023 సాయంత్రం నాటికి మంత్రిత్వ శాఖ దాదాపు 62,000 మానసిక కేసులకు చికిత్స అందించిందని, ఈ సంఖ్య దాదాపు 85,000కి పెరిగిందని మంత్రిత్వ శాఖ పునరావాస విభాగం డిప్యూటీ హెడ్ తమర్ షిమోని అన్నారు. ఆమె ఆర్మీ రేడియోతో మాట్లాడుతూ…ఈ పెరుగుదలను […]
Read more

నేటినుంచే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్!

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అతిథులు రానున్న నేపథ్యంలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో భారీ ఏర్పాట్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొననున్నాయి. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి.. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్‌ జరుగనుంది. దావోస్‌లోని […]
Read more

హిల్ట్‌ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి హైకోర్టు నోటీసులు!

హైదరాబాద్: వివాదాస్పద హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILTP)పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, హిల్ట్‌ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ నంబర్ 27ను సవాలు చేస్తూ, హైదరాబాద్ ట్రావెల్ గైడ్ రిటైర్డ్ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేశారు. జిఓ […]
Read more

డీజీపీల సమావేశంలో పోలీసు సంస్కరణలకు హామీ…కానీ అమలవుతాయా?!

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గతవారం 60వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో పోలీస్ డైరెక్టర్ జనరల్స్, భారతదేశ అత్యున్నత రాజకీయ నాయకత్వం, పోలీసు, నిఘా,భద్రతా సంస్థల ఉన్నతాధికారులను ఒకచోటకు చేర్చింది. ఇందులో దేశ అంతర్గత భద్రత, తీవ్రవాద వ్యతిరేకత, పోలీసు ఆధునీకరణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్‌ సెక్యూరిటీ, మహిళా భద్రత వంటి అంశాలపై చర్చించారు, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ […]
Read more

భారత్‌-రష్యా మధ్య వాణిజ్య బంధం బలోపేతం!

న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య ఉన్న నమ్మకమైన స్నేహానికి గుర్తుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం బలోపేతానికి కృషిచేయనున్నారు. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్లపాటు అంటే 2030 వరకు ఆర్థిక సహకార ప్రణాళికపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వంద బిలియన్‌ డాలర్లకు చేర్చడమే ఈ ప్రణాళిక లక్ష్యమని తెలిపారు. గత సంవత్సరం ద్వైపాక్షిక వాణిజ్యం 12% వృద్ధి చెంది, కొత్త రికార్డు స్థాపించింది. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉంటుందని పుతిన్ ఆశాభావం […]
Read more
1 76 77 78 79 80 195

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.