Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

గాజా ‘జెనోసైడ్‌’పై చర్య తీసుకోవడంలో యూరప్ విఫలమైంది…ఈయూ ఉన్నతాధికారి!

బ్రసెల్స్‌: గాజాలో యుద్ధాన్ని “జాతి హత్యాకాండ” అని యూరోపియన్ యూనియన్‌లోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకరు అభివర్ణించారు. ఇజ్రాయెల్‌పై విమర్శలను పెంచారు. దానిని ఆపడానికి చర్య తీసుకోవడంలో విఫలమైనందుకు 27 దేశాల కూటమిని విమర్శించారు. గాజాలో జరిగిన మారణహోమం యూరప్ చర్య తీసుకోవడంలో విఫలమైందని పారిస్‌లో జరిగిన సమావేశంలో యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షురాలు థెరిసా రిబెరా అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను “జాతి హత్యాకాండ” అని పిలవడానికి ఇప్పటివరకు EU అగ్రశ్రేణి అధికారులు దూరంగా ఉన్నారు. మారణహోమం […]
Read more

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 82 శాతం భూభాగాన్ని ఇజ్రాయెల్‌లో విలీనం చేయాలని యోచిస్తున్న నెతన్యాహు!

జెరూసలేం: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 82 శాతం భూభాగాన్ని ప్రభుత్వం విలీనం చేయాలని యోచిస్తోందని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ప్రకటించారు. పాలస్తీనా రాజ్యం ఏర్పడకుండా నిరోధించడమే ఈ చర్య లక్ష్యమని ఆయన తెలిపారు. జెరూసలేంలో జరిగిన విలేకరుల సమావేశంలో రిలిజియస్ జియోనిజం పార్టీ నాయకుడు స్మోట్రిచ్ మాట్లాడుతూ… “ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం 82 శాతం భూభాగానికి వర్తించనుంది. యూద, సమారియాలో ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని వర్తింపజేయడానికి, మన భూమిని విభజించే ఆలోచనను శాశ్వతంగా విరమించుకునే సమయం ఆసన్నమైంది.” […]
Read more

అసద్ నిష్క్రమణ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన 8,50,000 మంది సిరియన్ శరణార్థులు!

డమాస్కస్: డిసెంబర్‌లో బషర్ అస్సాద్ ప్రభుత్వం పతనం అయినప్పటి నుండి, దాదాపు 8లక్షల 50వేల మంది సిరియన్ శరణార్థులు పొరుగు దేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చారని, రాబోయే వారాల్లో ఈ సంఖ్య 1 మిలియన్‌కు చేరుకుంటుందని UN శరణార్థి సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. 14 ఏళ్ల నాటి సంఘర్షణలో అంతర్గతంగా నిరాశ్రయులైన దాదాపు 1.7 మిలియన్ల మంది తమ కమ్యూనిటీలకు తిరిగి వచ్చారని UNHCR డిప్యూటీ హైకమిషనర్ కెల్లీ టి. క్లెమెంట్స్ డమాస్కస్‌లోని […]
Read more

ఇజ్రాయెల్ ముట్టడిని ఛేదించేందుకు బార్సిలోనా నుండి గాజాకు బయలుదేరిన నౌక!

బార్సిలోనా: గాజాపై ఇజ్రాయిల్ దిగ్బంధనను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా అతిపెద్ద పడవ…గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నిన్న బార్సిలోనా ఓడరేవు నుండి బయలుదేరింది. దీంతో పాటు మొత్తం 20 పడవలు మానవతా సాయం తీసుకొని ఆదివారం బార్సిలోనా నుండి గాజా స్ట్రిప్‌కు బయలుదేరాయి. ఈ 20 నౌకల్లో 44 దేశాల నుండి 300 మందికి పైగా ప్రతినిధులు ఈ పడవల్లో గాజాకు పయనమయ్యారు. ఈ బృందం కరువును ఎదుర్కొంటున్న పాలస్తీనియన్లకు కీలకమైన మానవతా సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. […]
Read more

ఇకనుంచి భారత్‌-చైనా ప్రత్యర్థులు కాదు…అభివృద్ధి భాగస్వాములు!

బీజింగ్‌: అమెరికా, భారత్‌ మధ్య కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుతూ… భారత్​, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములే కానీ, ప్రత్యర్థులు కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి కృషి చేస్తామని మోదీ, జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు, వివాదాలుగా మారకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర […]
Read more

ఇజ్రాయెల్ నౌకలు, విమానాలపై నిషేధం విధించిన టర్కీ!

అంకారా: టర్కీ తన ఓడరేవులు, గగనతలాన్ని… ఇజ్రాయెల్ నౌకలు, విమానాలు రాకుండా మూసివేసింది. ఈ విషయాన్ని టర్కీ అత్యున్నత దౌత్యవేత్త తెలిపారు. ఈ నిషేధం “అధికారిక” విమానాలకు వర్తిస్తుందని దౌత్య వర్గాలు AFPకి తెలిపాయని చెప్పారు. గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధంతో టర్కీ,ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి, ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగంలో “జాతిహత్య”కు పాల్పడిందని అంకారా ఆరోపించింది. గత సంవత్సరం మేలో అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. “మేము మా ఓడరేవులను ఇజ్రాయెల్ నౌకలు రాకుండా మూసివేసాము. […]
Read more

గాజాలో నాలుగువేలకుపైగా పిండాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌!

న్యూఢిల్లీ: పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ పాశవిక దాడులకు గాజా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వీరిలో మహిళలు, పిల్లలే కాదు ఏకంగా ఇంకా జీవం పోసుకోని పిండాలు కూడా ఉండటమే నేటి విషాదం. ఇక్కడి అల్-బాస్మా IVF కేంద్రంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినప్పుడు 4,000 కంటే ఎక్కువ ఘనీభవించిన పిండాలు, 1,000 స్పెర్మ్ నమూనాలు, ఇంకా ఫలదీకరణం చెందని అండాలనుయనాశనం చేసిందని పాలస్తీనియన్ మానవ హక్కుల కేంద్రం (PCHR) విడుదల చేసిన నివేదిక తెలిపింది. “ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణ […]
Read more

గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబు దాడి… జర్నలిస్టులు సహా 20 మంది పౌరులు మృతి!

డెయిర్ అల్ బలాహ్: గాజా ఆసుపత్రి సముదాయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం 20 మంది మరణించారు, వీరిలో నలుగురు జర్నలిస్టులు, అంబులెన్స్, సివిల్ డిఫెన్స్ సిబ్బంది కూడా ఉన్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. బూడిద, పొగ, శిధిలాలు గాలిలోకి ఎగిసాయి. ప్రజలు కేకలు వేస్తూ, సంఘటన స్థలం నుండి పారిపోతున్న దృశ్యాలు మనకు వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడిలో మరణించిన జర్నలిస్టుల్లో… అబు దకా (అసోసియేటెడ్ ప్రెస్), మొహమ్మద్ సలామా (అల్ జజీరా), హోసం […]
Read more

రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ను ఢీకొట్టిన ఉక్రెయిన్ డ్రోన్లు!

మాస్కో: రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది. మంటలు చెలరేగాయి, దీని ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతింది. ఫలితంగా రియాక్టర్లలో ఒకదాని ఉత్పత్తి 50 శాతం తగ్గిందని ప్లాంట్ ప్రెస్ సర్వీస్‌ను ఉటంకిస్తూ అనడోలు ఏజెన్సీ నివేదించింది. అనడోలు వార్తా ఏజెన్సీ ప్రకారం, రష్యన్ వైమానిక రక్షణలు అర్ధరాత్రి (స్థానిక సమయం) సమయంలో డ్రోన్‌ను అడ్డగించాయని, ఆ ప్రదేశంలోనే పేలుడు సంభవించిందని ప్లాంట్ టెలిగ్రామ్‌లో ప్రకటించింది. ఎవరికీ గాయాలు […]
Read more

యెమెన్ రాజధాని ‘సనా’ లక్ష్యంగా వైమానిక దాడులు జరిపిన ఇజ్రాయెల్!

సనా: ఇరాన్ మద్దతుగల తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్లస్టర్‌ బాంబులను ప్రయోగించిన కొద్ది రోజులకే, నిన్న తెల్లవారుజామున యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని స్థానిక మీడియా నివేదిక తెలిపింది. హౌతీల నేతృత్వంలోని అల్-మసిరా ఛానల్ ఈ దాడులను దృవీకరించింది. గత కొంతకాలంగా రెడ్‌ సీలో, అడెన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరుపడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి హౌతీ దాడులు ఇజ్రాయెల్‌కు, […]
Read more
1 22 23 24 25 26 42

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.