Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బీహార్‌లో దొడ్డిదారిన NRC?..కొత్త ఓటర్ల నమోదుకు బర్త్‌ సర్టిఫికేట్లు అడుతున్న వైనం!

పాట్నా: బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్ల నమోదు కోసం జనన ధృవీకరణ పత్రాలను అడగడం ఎన్‌ఆర్‌సీ పోలి ఉందని, ఇది దొడ్డిదారిన జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) అమలుకు సమానమని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ జరగనున్నాయి. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి… జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, CBSE/రాష్ట్ర బోర్డులు జారీచేసే X తరగతి […]
Read more

ఒడిశాలో ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం…మాజీ సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి!

భువనేశ్వర్: ఒడిశాలో ఓ ప్రభుత్వ అధికారి కొందరు దుండగులు దౌర్జన్యం చేశారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆయన ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశం నిర్వహిస్తుండగా, కార్యాలయం లోపలకు వచ్చిన యువకుల బృందం ఆయనపై మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చి ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. BMC కార్యాలయ ప్రాంగణంలో సాహూపై కొంతమంది యువకులు దాడి చేస్తున్నట్లు ఇందులో కనిపిస్తుంది, […]
Read more

డబ్బా ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించిన సూరత్ పోలీసులు…8 మంది అరెస్టు!

గుజరాత్: సూరత్ పోలీసులు రూ.943 కోట్ల డబ్బా ట్రేడింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించారు. ఈ రాకెట్‌ను రియల్ ఎస్టేట్ సంస్థగా చెబుతూ నడిపిస్తున్నారని పోలీసులు తేల్చారు. ఈ స్కామ్‌కు సంబంధించి 8 మందిని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి నగదు, గాడ్జెట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఇప్పటివరకు అక్రమ ఆన్‌లైన్ ట్రేడింగ్, బెట్టింగ్ నెట్‌వర్క్‌లో 250 మందికి పైగా వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించారు. నిందితులు వినియోగదారుల కోసం యూజర్ ఐడిలు, పాస్‌వర్డ్‌లను […]
Read more

హలో డాక్టర్…!

నిత్యం రోగుల ప్రాణాలు కాపాడేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్న వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నిజంగా డాక్టర్ అందిస్తున్న సేవలు మహోన్నతమైనవి. ఎంతో పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న వైద్యులందరికీ మా శుభాభినంనలు. నిత్యం రోగ పీడితులకు వైద్యం అందిస్తూ వాళ్లకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తూ, పలు వ్యాదులు, ఎన్నో ప్రమాదాలబారిన పడి చావుబ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడే వారికి సకాలంలో వైద్యమందించి వారికి ప్రాణ భిక్ష పెట్టేది కేవలం వైద్యులు మాత్రమే. అందుకే డాక్టర్లను ప్రాణదాతలంటారు. ఇంతటి మహోన్నతమైన, […]
Read more

‘వక్ఫ్ బచావో…దస్తూర్ బచావో’ సమావేశం ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక దినం!

ఇమారత్-ఎ-షరియా అధినేత మౌలానా అహ్మద్ వలీ ఫైసల్ రెహమానీ, భారత ముస్లింల ప్రాంతీయ, జాతీయ నాయకత్వంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మాత్రమే కాకుండా, ఒక ముఖ్యమైన శక్తిగా కూడా ఎదిగారు. భారతదేశం అంతటా 5 కోట్ల ఇమెయిల్‌లను సమీకరించడం ద్వారా, సరైన ప్రణాళిక, అమలుతో జిల్లా వారీగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించడం, వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ద్వారా ఆయన చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు…దేశవ్యాప్తంగా ఆయనకు […]
Read more

రాజ్యాంగ ప్రవేశికపై ఆర్‌ఎస్‌ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు…పోలీసులకు పిర్యాదు చేసిన భారత యువజన కాంగ్రెస్!

బెంగళూరు: భారత రాజ్యాంగ ప్రవేశికలో “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను చేర్చడాన్ని పునఃపరిశీలించాలని పిలుపునిచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసి) లీగల్ సెల్ కర్ణాటక యూనిట్ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లీగల్ సెల్ చైర్మన్ శ్రీధర్, కో-చైర్మన్ సమ్రుధ్ హెగ్డే, ఇతర ఆఫీస్ బేరర్లు,న్యాయవాదులు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూన్ 26న అత్యవసర పరిస్థితిని గుర్తుచేసుకుంటూ జరిగిన బహిరంగ సభలో […]
Read more

హిందీపై మహారాష్ట్ర యూ టర్న్‌… త్రీ-భాషా విధానం రద్దు!

ముంబయి: విద్యార్థులపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారన్న విమర్శల నేపథ్యంలో ఫడ్నవీస్‌ ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుంది. ఈ మేరకు పాఠశాలల్లో త్రీ-భాషా విధానంపై తీసుకొచ్చిన రెండు తీర్మానాలను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధానం భవిష్యత్తుపై చర్చించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత… దీనిని ఎలా అమలు చేయాలనే విషయాన్ని పరిశీలించేందుకు నరేంద్ర జాదవ్‌ నేతృత్వంలో ఒక కమిటీని వేశామని, ఈ కమిటీ […]
Read more

వచ్చే ఏడాదినుంచి అన్ని టూ-వీలర్లకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్!

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింత పెంచే దిశగా రవాణా మంత్రిత్వ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి అన్ని కొత్త టూవీలర్లకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎ‌స్‌)ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 125 సీసీ ఇంజన్‌ సామర్థ్యం దాటిన టూవీలర్లకే పరిమితమైంది. ఇకపై ఇంజన్‌ సామర్థ్యంతో సంబంధంలేకుండా అన్ని స్కూటీలు, బైకులు, మోటార్‌ సైకిళ్లకు ఎబీఎస్‌ తప్పనిసరి కానుంది. అంతేకాదు కొత్త బండి […]
Read more

ప్రవేశిక వివాదం: హిందూత్వ భావజాలం vs అంబేద్కర్ రాజ్యాంగం!

ముంబై: యాభై ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించినందుకుగానూ, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే డిమాండ్ చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయంలో చేర్చిన “సోషలిస్ట్”, “లౌకిక” అనే పదాలను రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించాలని కూడా హోసబాలే గట్టిగా డిమాండ్ చేశారు. “డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన ప్రవేశికలో ఈ పదాలు లేవు” అని హోసబాలే వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో “ప్రాథమిక హక్కులను […]
Read more

వంటమనిషిగా దళిత మహిళ…పాఠశాల నుంచి వెళ్లపోయిన విద్యార్థులు!

బెంగళూరు: దళిత మహిళను వంటమనిషిగా నియమించారని విద్యార్థులు ఆ బడికి రాకుండా మానేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హొమ్మ గ్రామంలోని ఒక పాఠశాల ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు అందరు విద్యార్థులు పాఠశాలను విడిచిపెట్టారు. ఆ స్కూల్‌లోని మొత్తం 22 మంది విద్యార్థుల్లో 21 మంది తల్లిదండ్రులు బదిలీ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇతర పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వంటమనిషిగా దళిత మహిళను నియమించిన వెంటనే తల్లిదండ్రులు నిరాశ చెందారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం […]
Read more
1 19 20 21 22 23 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.