Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

బెంగాల్ గవర్నర్ రాజీనామా…షాక్‌కు గురయ్యానన్న మమతా బెనర్జీ!

కోల్‌కత: ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో విభేదాల కారణంగా వార్తల్లో నిలిచిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన పీటీఐతో మాట్లాడుతూ “గవర్నర్ కార్యాలయంలో తగినంత సమయం గడిపాను” అని అన్నారు. కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే కొత్త గవర్నర్‌ నియామకానికి ముందు తనను సంప్రదించలేదని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్రం చర్య “ప్రజాస్వామ్య సంప్రదాయాలను, రాష్ట్రాల […]
Read more

ఇస్లామోఫోబియా… ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఒక మానవ హక్కుల సంక్షోభం!

ప్రపంచ రాజకీయాలు, మీడియా, విద్యా వ్యవస్థలలో పెరుగుతున్న ఒక తీవ్రమైన సమస్య గురించి నేటి ప్రపంచం నిజాయితీగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ సమస్యే ఇస్లామోఫోబియా. ఇది కేవలం ముస్లింల పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషం లేదా అపోహ మాత్రమే కాదు; ఇది అనేక దేశాలలో రాజకీయాలు, విధానాలు, మీడియా కథనాలు, విద్యా వ్యవస్థలలో కూడా గాఢంగా నాటుకుపోయిన ఒక నిర్మాణాత్మక వివక్ష. ఇస్లాం, ముస్లింల పట్ల ఉన్న అర్థరహిత భయం, ద్వేషం లేదా పక్షపాత భావనల […]
Read more

‘మోడీ’ విధానాలతో భారతదేశంలో యుద్ధం వచ్చే ఛాన్స్‌…రాహుల్ గాంధీ!

హైదరాబాద్: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రం వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ విధానాలు సరైన మార్గంలో లేవని ఆరోపించారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో దేశంలో యుద్ధం వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత హెచ్చరించారు. ప్రస్తుత జాతీయ పరిస్థితిపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సభ్యులతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ…పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. సామాజిక అంశాలపై దృష్టి […]
Read more

ఉపవాసమా, ఉత్సవమా? రమజాన్ ఆత్మను పునరావిష్కరించాల్సిన సమయం!

పవిత్ర రమజాన్ మాసం కేవలం క్యాలెండర్‌లో మారే ఒక నెల మాత్రమే కాదు; అది ఆత్మపరిశీలనను కోరుకునే ఒక ఆధ్యాత్మిక క్రతువు. ముస్లిం సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే ఈ మాసం, క్రమశిక్షణ, నైతిక విలువల మేలుకలయిక. అయితే, సమకాలీన సామాజిక పోకడలను గమనిస్తే, రమజాన్ యొక్క అసలు ఉద్దేశ్యం—ఆధ్యాత్మిక వికాసం—క్రమంగా ‘వినియోగవాద’ నీడన మరుగున పడుతోందా అనే సందేహం కలగక మానదు. ఒకవైపు పగటిపూట కఠిన నిగ్రహం, మరోవైపు రాత్రివేళ విపరీతమైన వేడుకల మధ్య ఈ […]
Read more

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై కోర్టు ఉత్తర్వులు ఏం చెబుతున్నాయి?!

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో సీబీఐ కేసు “ఎక్కువగా ఊహాగానాలు, అనుమానపు ఎత్తుగడలపై ఆధారపడి ఉందని” నిన్న ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈమేరకు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన డిప్యూటీ మనీష్ సిసోడియాతో సహా 23 మంది నిందితులను విడుదల చేసింది. సీబీఐ నమోదు చేసిన సమాచారం ప్రకారం… “ప్రాథమిక కేసుపై తీవ్రమైన అనుమానం లేదని” “ఎటువంటి సంకోచం లేకుండా” రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది, “ఎక్సైజ్ పాలసీ కేసు … పూర్తిగా న్యాయ […]
Read more

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదేం?…రాజ్ థాకరే!

ముంబయి: జనవరి చివరలో మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన ఘోర విమాన ప్రమాదంలో ఇంకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రశ్నించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం “అనుమానపు దయ్యాలను వేలాడదీస్తున్నట్లు” కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ శుక్రవారం థాకరేను కలిసి జనవరి 28న బారామతిలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు […]
Read more

ఈ ఏడాది మైనారిటీలపై 42 ద్వేషపూరిత నేరాలు….సియాసత్ నివేదిక!

హైదరాబాద్: ఈఏడాది జనవరిలో ముస్లింలు, దళితులు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని కనీసం 42 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయని సియాసత్.కామ్ తెలిపింది. ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఈశాన్యంలోని అస్సాం నుండి దక్షిణాన కర్ణాటక వరకు, ఒడిశా, ఉత్తరాఖండ్‌లలో ఎక్కువగా జరిగాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వంటి అనేక రాష్ట్ర అధికారులు ముస్లింలపై ద్వేషాన్ని వెదజల్లడంలో చురుకుగా పాల్గొన్నారు. ఇక తెలంగాణాలోని హైదరాబాద్, మత సామరస్యం, గంగా-జముని తెహజీబ్ సంప్రదాయానికి చాలా కాలంగా ప్రసిద్ధి […]
Read more

‘మోదీ, షా కుట్ర పన్నారు…లిక్కర్ పాలసీ క్లీన్ చిట్ తర్వాత కేజ్రీవాల్!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం స్కామ్‌ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌ లభించింది. ఆయనతో మనీష్‌ సిసోడియాకు సైతం ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోర్టు వెలుపల కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతమయ్యారు. కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతూ… తాను అవినీతిపరుడిని కాదని, సిసోడియా, తాము ఇద్దరం కూడా నిజాయితీ పరులమని కోర్టు వెల్లడించిందని అన్నారు. ఆప్‌ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ అని స్పష్టం చేశారు. తమపై ప్రధాని […]
Read more

‘న్యాయవ్యవస్థ రక్తసిక్తమైంది’…NCERTపై మండిపడ్డ సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అన్న అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈమేరకు 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నిషేధించాలని భారత సుప్రీంకోర్టు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)ని ఆదేశించింది. ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ (వాల్యూమ్ II) అనే పుస్తకంలో “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయం ఉంది, ఇది “న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతి”తో పాటు న్యాయమూర్తుల కొరత, […]
Read more

ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం–శంకరాచార్యకు మధ్య ఘర్షణ తీవ్రమైంది!

అఖిలేష్‌ త్రిపాఠి లక్నో: శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చుట్టూ వివాదం తీవ్రమైంది, ఇది ఉత్తరప్రదేశ్‌లో పెద్ద రాజకీయ గందరగోళానికి దారితీసింది. కోర్టు ఆదేశాల మేరకు, పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసులో ఆయనపై ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన స్వయం ప్రకటిత సాధువు కావడం గమనార్హం. ఈ సమస్య రాష్ట్రంలో పూర్తి స్థాయి రాజకీయ ఘర్షణగా మారింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మాఘమేళా సందర్భంగా ఈ వివాదం […]
Read more
1 2 3 4 5 71

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.