Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన…సాహిత్య ఉత్సవమా లేక భావజాల ప్రదర్శనా?!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన (NDWBF 2026) ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించిన ఈ తొమ్మిది రోజుల ఉత్సవం, గతేడాదితో పోలిస్తే సందర్శకుల సంఖ్యలో 20% పెరుగుదలను, పుస్తకాల అమ్మకాల్లో 30% వృద్ధిని సాధించిందని ప్రకటించింది. అయితే వైవిధ్యం, స్వేచ్ఛా ఆలోచనలనే లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్‌ సహా విదేశాల్లో జరిగే అనేక అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలకు భిన్నంగా… న్యూఢిల్లీ పుస్తకాల పండుగ జరగడం […]
Read more

జనాభా లెక్కల కోసం 33 ప్రశ్నలను సిద్ధం చేసిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ: జనాభా లెక్కల మొదటి దశలో భాగంగా, ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఇంటి వివరాల సేకరణ, గృహ గణన సమయంలో పౌరులను అడగబోయే 33 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈమేరకు నిన్న ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్‌లో… ఇంటి నేల, పైకప్పుకు ఉపయోగించిన పదార్థం, అక్కడ నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, ఇంటి యజమాని లింగం, వినియోగించే ధాన్యం రకం, ప్రాథమిక, ఆధునిక అవసరాలకు ప్రాప్యత, యాజమాన్యంలోని వాహనాల రకాలు వంటి ప్రశ్నలను జాబితా […]
Read more

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణను కోరుతున్న ఎంకే స్టాలిన్!

చెన్నై: రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం చేసే పద్ధతిని రద్దు చేస్తూ… రాజ్యాంగ సవరణను ప్రతిపాదించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో డిఎంకె సంప్రదింపులు జరుపుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో గవర్నర్లు, ఎన్నికైన ప్రభుత్వాల మధ్య ఇటీవల జరిగిన వరుస ఘర్షణలపై స్పందిస్తూ… గవర్నర్లు “పార్టీ ఏజెంట్లు”గా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తున్నారని సిఎం స్టాలిన్ ఆరోపించారు. “ముందు తమిళనాడు, తర్వాత కేరళ, ఇప్పుడు […]
Read more

కాషాయ జెండా ఊపిన కర్ణాటక అధికారిపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్!

ఉడుపి: పర్యాయ ఊరేగింపు సందర్భంగా ఉడుపి డిప్యూటీ కమిషనర్ టి కె స్వరూప కాషాయ జెండా పట్టుకున్నారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ… తాను ఆ కార్యక్రమంలో తన అధికారిక హోదాలో పాల్గొన్నానని, తన వైపు నుండి ఎలాంటి రాజకీయ ప్రేరేపిత భాగస్వామ్యం లేదని అన్నారు. జనవరి 18న పర్యాయ ఊరేగింపును ప్రారంభించేటప్పుడు కాషాయ జెండా పట్టుకున్నందుకు స్వరూపపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ […]
Read more

కేంద్ర బడ్జెట్… జమాతే ఇస్లామీ హింద్ సిఫార్సులు!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు, అది ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తెలిపే ఆర్థిక ప్రణాళిక. ఇది దేశ ఆర్థిక వృద్ధి, సంక్షేమం, వనరుల కేటాయింపు, ఆదాయ పన్నుల వంటి కీలక విధానాలను ఈ బడ్జెట్‌ నిర్దేశిస్తుంది. కాగా, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జమాతే-ఇ-ఇస్లామీ హింద్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. దేశంలో ఉపాధిని పెంచాలని, సంపద పంపిణీని మెరుగుపరచి, డిమాండ్-దిశగా […]
Read more

తమిళనాడు అసెంబ్లీలో ఘర్షణ…గవర్నర్ ఆర్.ఎన్. రవి వాకౌట్!

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి, డీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ మరింత పెరిగింది. శాసనసభ ప్రారంభ సమావేశంలో సిద్ధం చేసిన ప్రసంగానికి భిన్నంగా…గవర్నర్ ప్రసంగించాలని తీసుకున్న నిర్ణయం ఈ రగడకు కారణమైంది. ఉదయం అసెంబ్లీ సెషన్‌‌ ప్రారంభం కాగానే రాజకీయ రగడ రాచుకుంది. శాసన సభను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ప్లే చేసి, అందరూ ఆలపించాలని […]
Read more

విద్వేషానికి మూల్యం…పాఠశాల భవనం కూల్చివేత!

భోపాల్: ఏ దేశానికైనా నిజమైన బలం దాని విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఉంది. గ్రామ పంచాయతీ నుండి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉన్నప్పటికీ, ద్వేషంతో మాత్రమే పాఠశాల భవనాన్ని కూల్చివేయడం దేశ పురోగతికి పెద్ద ఎదురుదెబ్బ. తమ పౌరులను అవమానించడమే అవుతుంది. నేతలు తమ ప్రజల శ్రేయస్సు కంటే విభజన, ద్వేషపూరిత అజెండాలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత దురదృష్టకరమని ఓ సామాజిక కార్యకర్త వాపోయారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా, భైన్స్‌దేహి తహసీల్‌లో ఉన్న ధాబా గ్రామంలో ఇటీవల […]
Read more

స్వామిపై పోలీసు జులుం…’న కామ్‌కే’, ‘న రామ్‌కే’అంటూ బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు!

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మాఘ మేళాలో పుణ్య స్నానం చేయకుండా తనను అడ్డుకున్నారంటూ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు సంగం ఘాట్‌కు వెళ్లే మార్గ మధ్యలో స్వామికి జరిగిన “అవమానం”పై కాంగ్రెస్.. బీజేపీని తీవ్రంగా విమర్శించింది. ఈ “అవమానకరమైన సంఘటన”పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ‘న కామ్‌కే’,’న రామ్‌కే’ అంటూ… కేవలం అధికారం, డబ్బు కోసమే బీజేపీ నేతలు పాకులాడుతున్నారు, అంతకు మించి వారికి మతం, విశ్వాసం […]
Read more

స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తాం…కర్ణాటక ఎన్నికల సంఘం!

బెంగళూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు (ఈవీఎంలు) బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తామని, ఎన్నికలు మే 25 తర్వాత జరుగుతాయని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని ఎన్నికల కోసం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జి.ఎస్.సంగ్రేషి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. “గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలోని కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపల్ […]
Read more

ఎస్‌ఐఆర్…ప్రజల ఓటు హక్కుపై దాడి-పౌరసత్వం ప్రశ్నార్థకం!

అబ్దుల్ మజీద్ షోయిబ్,అధ్యక్షులు, ఎం.పి.జే తెలంగాణ. ఎస్‌ఐఆర్‌పై ప్రజా ప్రతిఘటన అవసరం హైదరాబాద్‌: ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన (SIR) పేరుతో చేపడుతున్న ప్రక్రియ వల్ల కోట్లాది పౌరుల పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. ఈ కారణంగా పెద్ద సంఖ్యలో పేదలు, కూలీలు, మైనారిటీలు, వలస కార్మికులు, వెనుకబడిన వర్గాల వారు ప్రభావితమయ్యారు. ఎస్‌ఐఆర్ కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాదు — ఇది రాజకీయంగా ప్రభావం చూపే చర్య. దీనిపై మౌనంగా […]
Read more
1 2 3 4 5 6 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.