Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ధుబ్రిలో థర్మల్ ప్లాంట్ కారణంగా నిరాశ్రయులైన 2వేలకుపైగా మియా ముస్లిం కుటుంబాలు!

బార్పేట, అస్సాం: ధుబ్రి జిల్లాలోని బిలాషిపారాలో అస్సాం ప్రభుత్వం ప్రతిపాదిత 3,400-మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కారణంగా అక్కడ నివాసం ఉంటున్న 2,000 కంటే ఎక్కువ మియా ముస్లిం ఇళ్లను కూల్చివేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి జూలై 4న బహిరంగ ప్రకటన వెలువడింది. మరుసటి రోజు జూలై 5న, చాపర్ సర్కిల్ కార్యాలయ అధికారులు చారుబఖ్రా జంగల్ బ్లాక్, చిరాకుటా పార్ట్-1, పార్ట్-2, సంతోష్‌పూర్‌తో సహా వివిధ గ్రామాలలో తొలగింపు నోటీసులు జారీ చేశారు, […]
Read more

నేడు భారత్ బంద్!

న్యూఢిల్లీ: నేడు భారత్‌ బంద్‌. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నేడు బంద్‌ పాటిస్తున్నాయి. ‘భారత్ బంద్’ వల్ల బ్యాంకింగ్ రంగం సహా, పరిశ్రమలు, పోస్టల్, ఇన్సూరెన్స్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, ప్రజా రవాణా, ప్రభుత్వ రంగ సంస్థలపై ఉండనుంది. కార్మిక సంఘాల 17 డిమాండ్లను కేంద్రం ముందుంచి ఏడాది పూర్తయినా కేంద్రం స్పందించకపోవడంతో కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెను చేపట్టాయి. అయితే, పాఠశాలలు ఇతర విద్యా సంస్థలు ప్రత్యక్షంగా […]
Read more

“ఆప్షన్స్ ట్రేడింగ్ పెద్దలకు ఓ ఆటస్థలం”…జేన్ స్ట్రీట్ ఉదంతంపై రాహుల్ గాంధీ!

న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ మార్కెట్ ‘ధనవంతులకు’ ఓ ఆట స్థలంగా మారిందని, చిన్న పెట్టుబడిదారుల జేబులు నిరంతరం ఖాళీ అవుతున్నాయని” ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. దీనికి జేన్ స్ట్రీట్ ఊదంతమే పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు. జాన్ స్ట్రీట్‌ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ SEBI భారత స్టాక్ మార్కెట్ నుండి నిషేధించింది, దీని వలన కంపెనీ వేల కోట్ల రూపాయల చట్టవిరుద్ధ లాభాలను ఆర్జించగలిగింది. దీనికి సంబంధించి […]
Read more

ఎన్నికల కమిషన్ బీహార్‌ ఓటర్లకు ఉపశమనం కల్పిస్తుందా?

పాట్నా: బీహార్‌లో భారత ఎన్నికల కమిషన్ (ECI) చేపట్టిన SIR-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్లకు ఉపశమనం కలిగిస్తోందని చెబుతోంది. అయితే ఈసీ పదే పదే చేస్తున్న ప్రకటనల కారణంగా, సామాన్య ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఇది వాస్తవానికి మోసం అని చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ శనివారం నాడు వార్తాపత్రికలలో కొన్ని కొత్త అంశాలతో పూర్తి పేజీ ప్రకటనను ప్రచురించింది. ప్రకటన అనుసారం, “అవసరమైన పత్రాలు, ఫోటో అందుబాటులో లేకపోతే, గణన ఫారమ్‌ను పూరించి BLOకి సమర్పించండి.” ఇది […]
Read more

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సంతకం చేసిన బ్రిక్స్‌ నేతలు!

రియోడిజనీరో: పహల్గామ్ ఊచకోతను ఖండిస్తూ బ్రిక్స్ దేశాలకు చెందిన 11 మంది నాయకులు ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఉగ్రవాదాన్ని “నేరపూరితమైనది, సమర్థించలేనిది”అని బ్రెజిల్‌ రాజధాని రియో డి జనీరో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో అభివర్ణించారు. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ […]
Read more

రాజ్-ఉద్ధవ్ ఠాక్రే పునఃకలయికపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ!

ముంబయి: శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే రెండు దశాబ్దాల తర్వాత ఏకమయ్యారు. మొదటిసారిగా ముంబైలోని వర్లిలో జరిగిన ‘మరాఠీ స్వరం’ విజయోత్సవ సభలో వారిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా తప్పనిసరి చేయాలన్న ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా అన్నదమ్ములు కలిసిపోయారు. కాగా, థాకరే సోదరుల కలయికపై బేజేపీ విరుచుకుపడింది. ఈ ర్యాలీని జీహాదీ, హిందూ వ్యతిరేక సమావేశం అంటూ […]
Read more

ఎస్పీ నేత ఆజం ఖాన్ పార్టీ నుంచి వైదొలగే అవకాశం, ఉత్తరప్రదేశ్‌లో కొత్త రాజకీయ పొత్తు!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజం ఖాన్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆజం ఖాన్, యూపీ రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్ర ముస్లిం ఓటర్లలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య, మాజీ ఎంపీ తజీన్ ఫాత్మా ఇటీవల చేసిన ప్రకటన ఈ ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది, ఎస్పీ నుండి వైదొలగడం, మరొక రాజకీయ పార్టీతో తిరిగి పొత్తు పెట్టుకోవడంపై ఆమె సంకేతాలు […]
Read more

తమిళనాడులో దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్ష…విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!

చెన్నై: విల్లుపురం జిల్లాలోని మెల్పతి గ్రామానికి చెందిన నలుగురు దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్షకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం విల్లుపురం ఎస్పీని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు సమర్పించిన పిటిషన్‌ను అనుసరించి డిప్యూటీ సెక్రటరీ (హోం శాఖ) నుండి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. తనతో పాటు తన ముగ్గురు సహచరులను మెల్పతి పంచాయతీ అధ్యక్షుడు, కొంతమంది హిందువులు పదేపదే దుర్భాషలాడారని ఒక కార్మికుడు ఆరోపించారు. “మమ్మల్ని అవమానించారు, బెదిరించారు, ఒట్టి చేతులతో […]
Read more

ప్రధాని మోదీ 42 దేశాలు సందర్శించారు కానీ మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదు..మల్లికార్జున ఖర్గే!

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 42 దేశాలు సందర్శించారు, కానీ ఆయనకు మణిపూర్ సందర్శించడానికి సమయం లేదు, అక్కడ ప్రజలపై దాడులు జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మణిపూర్ సందర్శించకపోవడంపై… భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ చీఫ్ తీవ్రంగా విమర్శించారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)ను స్వాధీనం చేసుకోవడంలో ఆయన ఎందుకు విఫలమయ్యారని, పాకిస్తాన్ పై […]
Read more

దేశంలో ఎమర్జెన్సీ…RSS పాత్ర!

ఈ ఏడాది జూన్‌లో మనదేశం ఎమర్జెన్సీ 50వ వార్షికోత్సవం జరుపుకుంది. 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి గురించి చాలా రాశారు, ఈ కాలంలో అనేక ప్రజాస్వామ్య స్వేచ్ఛలు నిలిపివేశారు. వేలాది మంది జైలు పాలయ్యారు. మీడియాను సెన్సార్ చేశారు. గత దశాబ్దంలో ఇందిరా గాంధీ తీసుకున్న విప్లవాత్మక చర్యలు, బ్యాంకుల జాతీయీకరణ, ప్రైవేట్ పర్స్ రద్దు వంటివి గుర్తుచేసుకునే కొంతమంది దళిత నాయకులు ఈ కాలాన్ని చాలా భిన్నంగా చూస్తారు. దీని గురించి విశ్లేషించాల్సిన […]
Read more
1 39 40 41 42 43 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.