Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పౌరసత్వ సంక్షోభం…విదేశీయుల సవరణ చట్టంలో విభజన రాజకీయాలు!

విభజించు పాలించు అనేది మోడీ-షా ద్వయం ఏకైక వ్యూహంగా కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వం ఎంతో ప్రచారం చేసిన అభివృద్ధి ఎజెండా, సబ్‌కా సాత్-సబ్‌కా వికాస్ వంటి వాగ్దానాలు నెరవేరలేదు. మరోవైపు రాహుల్ గాంధీ ‘ఓట్ చోర్, గడ్డి చోర్’ ప్రచారం ఊపందుకోవడం – వీధులు, క్యాంపస్‌లు, పొరుగు ప్రాంతాలలో దాని నినాదం ప్రతిధ్వనించడంతో ఈ రాజకీయ మాస్టర్స్ మరోసారి వారి పాత మూలాలకి చేరుకున్నారు. ఇంతకంటే మంచి టైమ్‌ మళ్లీ రాదేమో…! మొన్న సెప్టెంబర్ 2న, హోం […]
Read more

అక్రమ కూల్చివేతలు: న్యాయం ఎక్కడ?

-ముహమ్మద్ ముజాహిద్భారతదేశం రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ హామీ ఇస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి ఈ హామీలకు భిన్నంగా ఉందని తాజాగా విడుదలైన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ముస్లింల ఇళ్లు, వ్యాపారాలు, ప్రార్థనా స్థలాలను విచక్షణారహితంగా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తూ, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య దేశానికి మచ్చతెచ్చే పని. న్యాయాన్ని పక్కన పెట్టిన అధికారాలుఇంటి నిర్మాణానికి చట్టబద్ధ అనుమతులు ఉన్నాయా లేవా అన్నదానిని పక్కనబెట్టి, ఒక్కసారిగా బుల్డోజర్లు దూసుకురావడం […]
Read more

‘పాకిస్తాన్ బీజేపీకి మిత్రదేశం’… భారత్-పాక్ ఆసియా కప్ మ్యాచ్‌పై తేజస్వి విమర్శలు!

పాట్నా: దుబాయ్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌పై ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బిజెపిపై మాటల దాడి చేశారు. బీజేపీ ‘పాకిస్తాన్‌కు మిత్రదేశమని’ అభివర్ణించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునివ్వడం గురించి విలేకరులు అడిగినప్పుడు బీహార్ విపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. “తన సిరల్లో సిందూరం ప్రవహిస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఈ ప్రశ్న అడగాలి” అని ఆయన […]
Read more

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం మధ్యంతర తీర్పు!

న్యూఢిల్లీ: వక్ఫ్​ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పునిచ్చింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 లోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. గత ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తున్న వారు మాత్రమే వక్ఫ్‌ను ఇవ్వాలన్న కీలక నిబంధనల అమలును నిలిపివేసింది. అంతేకాదు ప్రభుత్వ ఆస్తిని వక్ఫ్‌ బోర్డు ఆక్రమించిందా లేదా అనే వివాదాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం నియమించిన అధికారికి వీలు కల్పించే నిబంధనను కూడా ఇది నిలిపివేసింది. ఇక వక్ఫ్‌ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిమే […]
Read more

నీట్ రద్దు వంటి హామీలను నెరవేర్చలేకపోయా… సీఎం స్టాలిన్!

చెన్నై: ‘ఇప్పటివరకు, నీట్ రద్దు వంటి కొన్ని హామీలు’ నెరవేర్చలేకపోయామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అంగీకరించారు. భవిష్యత్తులో తమిళనాడులో వైద్య విద్య కోసం జాతీయ అర్హత పరీక్షను సడలించడం గురించి ఆలోచిస్తుందని, రాష్ట్ర హక్కులను గౌరవించే ప్రభుత్వం ఒక రోజు కేంద్రంలో అధికారం చేపడుతుందని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ…”ప్రజలు నాపై అపరిమితమైన ప్రేమను చూపిస్తున్నారు” అని ఆయన అన్నారు, ప్రతిపక్ష పార్టీలు దీనిని సహించలేకపోతున్నాయి. అందువల్ల, నిర్మాణాత్మక […]
Read more

ఇండోర్ మార్కెట్లో ముస్లిం సేల్స్‌మెన్‌లను బహిష్కరించాలని పిలుపు… కలకలం రేపుతున్న బీజేపీ నేత ఆదేశం!

భూపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పురాతనమైన షీట్లమాటా మార్కెట్ అత్యంత ప్రజాదరణ పొందింది. దశాబ్దాలుగా మహిళల దుస్తులకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఇప్పుడు రాజకీయాలలో తాజా చర్చనీయాంశంగా మారింది. స్థానిక బిజెపి ఎమ్మెల్యే కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ జారీ చేసిన మౌఖిక ఆదేశం… మనుగడ కోసం మార్కెట్‌పై ఆధారపడిన వందలాది మంది ముస్లిం కార్మికులలో ఆగ్రహం, భయం, తీవ్ర అనిశ్చితిని రేకెత్తించింది. వ్యాపారుల ప్రకారం, మార్కెట్‌లోని 501 దుకాణాలలో ఏ ముస్లిం సేల్స్‌మెన్‌ను పని చేయడానికి […]
Read more

మోడీ మణిపూర్‌ పర్యటన… పరిష్కారం కాని సమస్యలు అనేకం!

న్యూఢిల్లీ: జాతి హింసతో అతలాకుతలమైన మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు పర్యటించడానికి సిద్ధమయ్యారు. 2023 మేలో సరిహద్దు రాష్ట్రంలో హింస చెలరేగిన రెండు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్‌కు స్వల్పకాలిక పర్యటన ఖరారైంది. మోడీ మణిపూర్‌ పర్యటనను రాద్ధాంతం చేయొద్దని బిజెపి కోరుకుంటోంది, కానీ అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘఠనల గురించి అందరికీ తెలిసిందే. అల్లర్లు జరిగిన వారాల వ్యవధిలోనే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహాయ శిబిరాలను సందర్శించి బాధితులను […]
Read more

మీడియా స్వేచ్ఛను కార్పొరేట్ శక్తి హరిస్తోంది…ప్రముఖ పాత్రికేయులు పి.సాయినాథ్!

మీడియా స్వేచ్ఛను కార్పొరేట్ శక్తి హరిస్తోందని ప్రముఖ గ్రామీణ పాత్రికేయులు పి.సాయినాథ్ అభిప్రాయపడ్డారు. తన వాదనకు అనుకూలంగా ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…స్వాతంత్య్రం వచ్చిన వెంటనే, నెహ్రూ ప్రభుత్వం మీడియా సంస్థలకు సహాయం అందించే ప్రయత్నంలో… బాంబేలోని నారిమన్ పాయింట్, ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ వంటి ప్రధాన ప్రదేశాలలో అగ్రశ్రేణి మీడియా సంస్థలకు భూమిని ఇచ్చినప్పుడు సంపద కేంద్రీకరణ ప్రారంభమైందని అన్నారు. దీంతో వారంతా రియల్ ఎస్టేట్ […]
Read more

మతం మారితే జైలే…రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు ఆమోదం!

జైపూర్: రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు అటు మైనారిటీలు, ఇటు మతాంతర జంటల్లో తుఫానును రేకెత్తిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్‌లో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులను అరికట్టేందుకు భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. మంగళవారం రాజస్థాన్ అసెంబ్లీ… ‘రాజస్థాన్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిరోధక బిల్లు-2025’ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర రాజకీయ దృశ్యంలో అలజడిని సృష్టించింది. ప్రధాన రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేసే ఈ బిల్లును […]
Read more

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ‘ఓట్లు కొనడానికి’ బీజేపీ ఒక్కో ఎంపీకీ 15-20 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించిన అభిషేక్ బెనర్జీ!

కోల్‌కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించాక…తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ… కాషాయ శిబిరం “ఓట్లు కొనడానికి” ప్రతి ఎంపీకి రూ.15-20 కోట్లు ఖర్చు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు డబ్బు శక్తిని ఉపయోగించిందని ఆరోపించారు. లోక్‌సభలో టిఎంసి పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న బెనర్జీ, మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి బిజెపి నాయకులు “డబ్బు బస్తాలతో వచ్చారని” అన్నారు. మహారాష్ట్ర […]
Read more
1 4 5 6 7 8 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.