Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

లా టొమాటినా తర్వాత మే 23 నుండి హైదరాబాద్‌లో మ్యాంగో మేళా!

హైదరాబాద్ : వేసవి సీజన్ వస్తే చాలు అందరి దృష్టి మామిడి పండ్ల వైపే.. ఫలోకా రాజా మామిడిలో అనేక రకాలున్నాయి. రంగురంగుల మామిడి పండ్లు.. రకరకాల సైజులతో ఆహారప్రియులను ఆకరిస్తూ ఉంటాయి. తొలి లా టొమాటినా ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన తర్వాత… ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్‌ మ్యాంగో మేళాకు రంగం సిద్ధమైంది. ఈ మేళాలో వందకు పైగా రకాలతో మామిడి పండ్లు కనువిందు చేయనున్నాయి. ఈ కార్యక్రమాన్ని జో చాహే మ్యాంగో ఫెస్టివల్‌ పేరిట […]
Read more

హైదరాబాద్‌లో ఘనంగా ముగిసిన టొమాటో ఫెస్టివల్!

హైదరాబాద్ : మనదేశంలోనే మొట్టమొదటి టమాటో పెస్టివల్‌కు హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. జిందగీ నా మిలేగీ దుబారా నుండి వచ్చిన “లా టొమాటినా” క్షణాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించాలని కలలుగన్నట్లయితే అది నిజమైంది! నిన్న టోమా టెర్రా ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో ఈ వేడుక ఘనంగా ప్రారంభం అయింది. హదరాబాదీలు టమోటా పిచ్చిలో మునిగిపోయారు. స్పెయిన్‌లో ప్రతి ఏటా జరిగే ఐకానిక్ లా టమాటినా స్ఫూర్తితో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే హైదరాబాద్ వెర్షన్ మ్యూజిక్‌, డాన్స్‌, […]
Read more

గతంలో సేకరించిన వరిని మిల్లర్లు పట్టించుకోకపోవడంతో రాష్ట్రానికి 510 కోట్ల నష్టం!

వనపర్తి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువగా పండించే వరిని మిల్లర్లు పట్టించుకోకుండా వదిలేసారు. దానిని ఇంకా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.510 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. గత ప్రభుత్వం 2022–2023 రబీ సీజన్‌లో జిల్లా అంతటా 111 మంది మిల్లర్లకు 222,437.461 మెట్రిక్ టన్నుల వరిని కేటాయించారు. ఇందులో 5,586.904 మిలియన్ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు. ఇంకా 216,850.557 మిలియన్ టన్నులు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. […]
Read more

సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్ : భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న దృష్ట్యా…సరిహద్దు రాష్ట్రాలలో ఉంటున్న తెలంగాణ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆపదలో ఉన్న స్థానికులకు నిరంతరాయంగా సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది. ఈమేరకు తెలంగాణ భవన్‌లోని ఈ నంబర్‌లను సంప్రదించవచ్చు: ల్యాండ్‌లైన్ నంబర్‌: 011-23380556వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ అండ్‌ లైజన్ హెడ్ – 9871999044హైదర్ అలీ నఖ్వీ, […]
Read more

మదీనాగూడలో భారీ అగ్నిప్రమాదం…3 దుకాణాలు దగ్ధం!

హైదరాబాద్ : మదీనాగూడలో నిన్న సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదం స్థానికులు, దుకాణదారులలో భయాందోళనలను రేకెత్తించింది, వాణిజ్య సంస్థలను మంటలు చుట్టుముట్టడంతో దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగసిపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి చర్యలు చేపట్టారు. సెంట్రో ఫుట్‌వేర్ centro foot wearదుకాణాలు దగ్ధం అయ్యాయి. భారీగా మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అక్కడ దట్టమైన పొగ కమ్ముకోవడంతో వాహనదారులు […]
Read more

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా!

హైదరాబాద్‌ : గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేత కార్యకలాపాలను చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. లేఅవుట్‌లోని రోడ్లు, పార్కులలో ఆక్రమణలతో సహా అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను అధికారులు గుర్తించి కూల్చివేశారు. అధికారిక లేఅవుట్‌లో భాగం కాని ప్లాట్‌లపై అనధికార నిర్మాణంపై ప్లాట్ యజమానులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. కూల్చివేతలో భాగంగా, వంటగది, రెస్ట్‌రూమ్‌లతో సహా […]
Read more

వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో హైదరాబాద్ పోలీసులకు అత్యుత్తమ యాంటీ-నార్కోటిక్స్ అవార్డు!

హైదరాబాద్ : దుబాయ్ పోలీసులు మే 13 నుంచి 15 వరకు నిర్వహించనున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ (డబ్ల్యూపీఎస్) 2025లో ‘ఎక్స్‌లెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు’ విభాగంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ , హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌ఎన్‌యూ)కు ప్రథమ స్థానం లభించింది. ఈ మేరకు సీపీ ఆనంద్ ఈ అవార్డును మే 15న అందుకోనున్నారు ఈ సమ్మిట్ 138 దేశాల నుండి ప్రముఖ చట్ట అమలు నిపుణులను ఒకచోట చేర్చే […]
Read more

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం…సీఎంను కలిసిన కలిసిన ఎన్నారై సలహా కమిటీ!

హైదరాబాద్ : గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఏర్పడిన నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) సలహా కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ నియామకాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీ వివరణాత్మక నివేదికను నిర్వహించి, సమగ్ర ఎన్‌ఆర్‌ఐ విధానం ద్వారా రాష్ట్ర ప్రవాసులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం ఒక నివేదికను సిద్ధం చేస్తుందని డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. గల్ఫ్ ఆధారిత వలస కార్మికుల జీవితాలను […]
Read more

కుల గణన చేపట్టాలన్న కేంద్ర నిర్ణయం తెలంగాణ సర్కార్‌ విజయం…భట్టి విక్రమార్క!

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి ఫలితంగా కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది తెలంగాణ ప్రజల విజయం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈమేరకు వివిధ BC కుల సంస్థల నాయకుల సమావేశంలో ప్రసంగిస్తూ…తెలంగాణలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని అన్నారు. ప్రభుత్వం నిర్ణయాల్లో కులగణనను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వానికి […]
Read more

సికింద్రాబాద్‌లోని ఎస్‌బీఐ భవనం ఐదవ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం!

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్‌బిఐ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని ఐదవ అంతస్తులో నిన్న సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగ, అగ్ని కీలలు భవనం నుంచి ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో బ్యాంకులోని ముఖ్యమైన ఫైళ్లు, రికార్డులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసాయి. […]
Read more
1 14 15 16 17 18 25

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.