Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తరావీహ్ సందర్భంగా మసీదు దగ్గర నినాదాలు…హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉద్రిక్తత!

హైదరాబాద్: నిన్న రాత్రి స్థానిక జామియా మసీదులో తరావీహ్ నమాజ్ జరుగుతుండగా… శివాజీ మహారాజ్ జయంతి ఊరేగింపులో పాల్గొన్న కొంతమంది నినాదాలు చేయడంతో అంబర్‌పేటలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక నివేదికల ప్రకారం…రాత్రి 10 గంటల ప్రాంతంలో మసీదులో నమాజ్ చేస్తున్న సమయంలో ఊరేగింపులో పాల్గొన్న కొందరు నినాదాలు చేయడంతో సమస్య చెలరేగింది. దీనికి నమాజ్‌ చేసుకుంటున్న వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వెంటనే అదనపు పోలీసులను సంఘటనా […]
Read more

వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల నుండి పరిశ్రమలను తరలిస్తాం…సీఎం రేవంత్‌ రెడ్డి!

ముంబయి: రానున్న ఐదేళ్లలో తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఉండవని, గ్రామీణ ప్రాంతాలకు లేదా హైదరాబాద్ శివార్లలోకి మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ముంబైలో జరిగిన క్లైమేట్ వీక్ (2026) సదస్సులో సీఎం కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి దృక్పథాన్ని వివరించారు, ఆర్థిక వృద్ధిని పర్యావరణ స్థిరత్వంతో అనుసంధానించారు. ఆర్థిక వ్యవస్థ లేదా కరెన్సీ విలువ విద్యుత్, ఇంధన వినియోగానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందని నొక్కి చెప్పారు. 2030 నాటికి […]
Read more

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్‌: రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సెక్యులరిజం, మత సామరస్యానికి తెలంగాణ ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుందని సీఎం చెప్పారు. రంజాన్ పవిత్ర నెల దానికి ఒక చిహ్నమని ఆయన చెప్పారు. ముస్లింలు పవిత్ర మాసం అంతా పాటించే ఉపవాసాలు, ప్రార్థనలు ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, భక్తిని పెంపొందిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో లౌకికవాదం, మత సామరస్యానికి తెలంగాణ ప్రతిరూపంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ముస్లింలు […]
Read more

‘కోవా బన్ వ్యాపారి’కి మద్దతుగా నిలిచిన మంత్రి నారాలోకేష్‌!

అమరావతి: మేడారం జాతరలో కోవా బన్ విక్రయించే చిరు వ్యాపారి షేక్ వలీని యూట్యూబర్లు వేధించిన ఘటనపై ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్ మద్దతు ప్రకటించారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగు సమాజంలో విద్వేషాలకు చోటు లేదని స్పష్టం చేశారు. త్వరలోనే వలీని కలిసి ఆయన కోవా బన్‌ను రుచి చూస్తానని లోకేష్ X ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన షేక్ షేక్షా వలి అనే విక్రేతకు ఎదురైన వేధింపుల […]
Read more

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం, పట్టు కోల్పోయిన బీఆర్ఎస్!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. మొత్తం ఏడు కార్పోరేషన్లకు గాను ఐదింటిని కైవసం చేసుకుంది. ఎంఐఎంతో మిత్రత్వం కారణంగా నిజామాబాద్‌ కార్పొరేషన్‌ కూడా కాంగ్రస్‌ ఖాతాలోకి చేరే అవకాశముంది. ఇక 116 మున్సిపాలిటీల్లో 78 స్థానాలను అధికార పార్టీ గెలుచుకుంది. మొత్తం 5,992 వార్డులకు గాను 3,074 స్థానాలను గెలుచుకుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫలితాల ప్రకారం తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సాధించిన […]
Read more

మున్సిపోల్స్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం!

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపోల్స్‌ ఓట్ల లెక్కింపు కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. మొత్తం 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు సహా 123 పట్టణ స్థానిక సంస్థల (ULB) ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆపై సాధారణ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇందుకోసం అవసరమైన కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయకులను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నియమించింది. భారత న్యాయసంహిత సెక్షన్ 163 లెక్కింపు కేంద్రాలలో, చుట్టుపక్కల అమలులో […]
Read more

తెలంగాణ మున్సిపోల్స్‌లో 73 శాతం పోలింగ్…కాంగ్రెస్‌దే విజయమన్న ఎగ్జిట్ పోల్స్‌!

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా జరిగింద. ఈ ఎన్నికల్లో మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 38,09,406 ఓట్లు పోలయ్యాయి. వీరిలో 18,51,829 మంది పురుష ఓటర్లు (72.63 శాతం), 19,57,226 మంది మహిళా ఓటర్లు (73.39 శాతం, 351 (55.02 శాతం) ఇతర కేటగిరీ ఓటర్లు ఉన్నారు. చౌటుప్పల్ మునిసిపాలిటీలో గరిష్టంగా 91.91 శాతం, నందికొండ […]
Read more

మున్సిపోల్స్‌లో గెలిచేందుకు రాజకీయ ప్రత్యర్థులను భారీ మొత్తాలతో ఆకర్షించిన పార్టీలు!

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చివరి నిమిషంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPలు ఎన్నికలు జరగనున్న మునిసిపాలిటీలలో ప్రభావవంతమైన స్థానిక నాయకులను వేటాడటానికి రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీలు తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి వార్డులలోని ప్రత్యర్థి స్థానిక ప్రభావవంతమైన నాయకులకు రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో మద్దతు కోరేందుకు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రభావవంతమైన నాయకులతో రహస్య చర్చలు జరుపుతున్నారు. ప్రతి […]
Read more

తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ పోలింగ్!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. మొత్తం ఏడు కార్పోరేషన్‌లలోని 412 డివిజన్‌లు, 116 మునిసిపాలిటీలలోని 2,569 వార్డులకు ఓటింగ్‌ జరుగుతోంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది., సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా సాగేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద […]
Read more

బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి’…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌ను ‘బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి’గా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి సంఘటనలు… బీఆర్ఎస్ నాయకత్వం వ్యాపారవేత్తలను డబ్బు కోసం ఎలా బ్లాక్‌మెయిల్ చేసిందో, భూములను ఎలా కబ్జా చేసిందో నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ములుగులో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గులాబీ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 1500 కోట్లు అనైతిక పద్ధతుల ద్వారా […]
Read more
1 2 3 4 5 6 42

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.