Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పాలస్తీనా ఏర్పాటయితేనే ఇజ్రాయెల్‌తో సంబంధాలు సరళీకరిస్తాం…సౌదీ క్రౌన్ ప్రిన్స్!

రియాద్: పది రోజుల క్రితం వైట్ హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, అబ్రహం ఒప్పందంలో చేరాలని ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించాలని అమెరికా చేసిన ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించారు, స్వతంత్ర పాలస్తీనా రాజ్యానికి విశ్వసనీయమైన, కాలపరిమితి గల మార్గాన్ని నొక్కి చెప్పారు. ఆక్సియోస్, ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం… ఒప్పందాలపై వెంటనే సంతకం చేయాలని ట్రంప్ రియాద్‌ను ఒత్తిడి చేశారు, కానీ క్రౌన్ ప్రిన్స్ తన […]
Read more

‘దక్షిణాఫ్రికాకు పూర్తిగా సరెండర్‌ అయిన టీం ఇండియా’…కోచ్‌ ‘గంభీర్‌’పై తీవ్ర విమర్శలు!

న్యూఢిల్లీ: గువహతిలో జరిగిన రెండో టెస్ట్‌లోనూ టెస్ట్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో సొంతగడ్డపై 2-0 తేడాతో భారత్‌ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. అంటే ఈ సిరీస్‌లోనూ మన టీమ్‌ వైట్‌వాష్‌ అయింది. కొల్‌కతా టెస్టులో 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్, గువాహటి టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో పరాభవం పాలయ్యింది. ఇది కేవలం ఓటమి కాదు.. టెస్టు జట్టులో ఉన్న లోపాలను బహిర్గతం చేసిన సందర్భంగా మనం గుర్తించాలి. కాగా, టీమిండియా హెడ్ […]
Read more

జమ్మూ కశ్మీర్‌లో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ వివాదం…బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్‌!

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో మాతా వైష్ణో దేవీ మెడికల్ కాలేజీ అడ్మిషన్‌ రగడ కొనసాగుతోంది. ఈ వివాదంలో బిజెపి మతతత్వ కోణాన్ని చూపుతోందని కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ యూనిట్ ఆరోపించింది. కేంద్రం, శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు వైఫల్యాల నుండి దృష్టిని మరల్చడానికి కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఆగ్రహంజమ్మూకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణో దేవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌లో ఈ సంవత్సరం 50 ఎంబీబీఎస్‌ మంజూరు అయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరానికి 42 […]
Read more

వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు సైనికులపై కాల్పులు!

వాషింగ్టన్‌: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. అధ్యక్షభవనం వైట్‌హౌస్‌ సమీపంలో ఇద్దరు నేషనల్‌ గార్డ్స్‌పై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఇద్దరు సైనికులు మరణించారని విశ్వసనీయ సమాచరం. కాల్పుల తర్వాత వైట్ హౌస్ లాక్ చేశారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిగినప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. 500 మంది నేషనల్ గార్డ్స్‌ను వైట్ హౌస్ ప్రాంతానికి పంపాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు. […]
Read more

హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం… 44 మంది మృతి!

చైనా: హాంకాంగ్‌లో పెను విషాదం జరిగింది. అక్కడి తాయ్ పో ప్రాంతంలో ఉన్న వాంగ్ ఫుక్ కోర్ట్ అపార్ట్‌మెంట్లలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 44 మంది సజీవదహనమయ్యారు. వందలాది మంది ఆచూకీ తెలియలేదు. అగ్నికీలలో ఇంకా మండుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండువేల అపార్ట్‌మెంట్ యూనిట్లతో కూడిన ఎనిమిది భవనాల సముదాయంలో బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన అగ్నిప్రమాదం ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన, ఎత్తైన నివాస […]
Read more

రాజ్యాంగ బలోపేతానికి ప్రధాని మోడీ విజ్ఞప్తి… దానిని కాపాడుతామని రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ!

న్యూఢిల్లీ: దేశం యావత్తు నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈమేరకు పార్టీలకు అతీతంగా నాయకులు రాజ్యాంగం, దాని విలువలపై తమ ఆలోచనలను పంచుకున్నారు. 1949లో రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ఏటా నవంబర్ 26న ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. “రాజ్యాంగ దినోత్సవం నాడు, మన రాజ్యాంగ నిర్మాతలకు మనం నివాళులు అర్పిస్తున్నాము. […]
Read more

చలికాలంలో పాలస్తీనియన్ల గుడారాలను ముంచెత్తిన వరదలు!

గాజా: అసలే చలికాలం…ఆపై వరదలు ముంచెత్తడంతో గాజాలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. మంగళవారం గాజా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా వరదలు వచ్చాయితో. దీంతో వేలాది మంది నిరాశ్రయులైన పాలస్తీనియన్ల గుడారాలు మునిగిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే గాజా ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ మారణహోమంతో గాజాలోని 2 మిలియన్ల మందితమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది, ఇప్పుడు చాలామంది టెంట్లు, ఇతర ప్రాథమిక ఆశ్రయాలలో నివసిస్తున్నారు. అక్టోబర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా… యుద్ధం గాజాను ఓ శిథిల […]
Read more

పశ్చిమ బెంగాల్‌లో 14 లక్షల ఎస్‌ఐఆర్‌ ఫారమ్‌లు మిగిలిపోయాయి!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు దాదాపు 14 లక్షల SIR గణన ఫారమ్‌లు మిగిలిపోయినట్లు గుర్తించామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు గైర్హాజరు, నకిలీ, చనిపోయిన లేదా శాశ్వతంగా బదిలీ అయినందున ఈ ఫారమ్‌లు మిగిలాయని ఒక అధికారి తెలిపారు. “మంగళవారం మధ్యాహ్నం నాటికి, ఈ సంఖ్య 13.92 లక్షలుగా ఉంది… మరిన్ని నవీకరణలు వచ్చే కొద్దీ ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంటుందని మేము ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నుండి డేటాను […]
Read more

తెలంగాణలో స్థానిక పోరుకు పచ్చజెండా!

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెలలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో 1.66 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్, డిసెంబర్ 14న రెండవ దశ, డిసెంబర్ 17న మూడవ దశ పోలింగ్ జరుగుతుందని ఆమె చెప్పారు. “మొదటి […]
Read more
1 79 80 81 82 83 195

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.