Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణలో స్థానిక పోరుకు పచ్చజెండా!

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెలలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో 1.66 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్, డిసెంబర్ 14న రెండవ దశ, డిసెంబర్ 17న మూడవ దశ పోలింగ్ జరుగుతుందని ఆమె చెప్పారు. “మొదటి […]
Read more

ఢిల్లీ కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనపై పోలీసుల జులుం!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది. వాయు కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఇండియా గేట్‌కు సమీపంలో ఆదివారం నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీనిలో పొలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు. కాగా, ఈ ప్రదర్శనలో మేము ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము”, “మాకు విషం ఇవ్వడం ఆపండి” అని రాసిఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు […]
Read more

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత….దేవరకద్ర ఎమ్మెల్యే!

మహబూబ్ నగర్: మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్కటి నెరవేరుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈమేరకు భూత్పూర్ మునిసిపాలిటీ కేంద్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి ఇతోధికంగా దోహదపడుతుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, మహిళలు నిర్వహించే పెట్రోల్ బంక్‌లు, ₹500 గ్యాస్ […]
Read more

మోదీ vs మమత…బెంగాల్ యుద్ధభూమిలో బీజేపీ విభిన్న వ్యూహాలు!

కోల్‌కతా: బిహార్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఎ) ఘన విజయం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోటను బద్దలు కొట్టడానికి ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ తదుపరి ప్రధాన యుద్ధభూమి అని పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన సందేశం పంపారు. ప్రధాని తన అభినందన ప్రసంగంలో […]
Read more

గాజాలో కార్యకాలపాలు ముగిసాయని ప్రకటించిన వివాదాస్పద ‘జిహెచ్‌ఎఫ్‌’ సంస్థ!

టెల్‌అవీవ్‌: గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF)సంస్థను “డెత్ ట్రాప్”, అని “అసహ్యకరమైనది” అని యూఎన్‌ ఎప్పుడో అభివర్ణించింది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో ఏర్పాటైన ఈ వివాదాస్పద సంస్థ గాజాలో తమ మిషన్ ముగిసినట్లు తాజాగా ప్రకటించింది. “గాజాలో నివసిస్తున్న పౌరులకు 187 మిలియన్లకు పైగా ఉచిత భోజనాలను నేరుగా అందించిన తర్వాత గాజాలో తమ అత్యవసర మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) ఈరోజు ప్రకటించింది” అని వివాదాస్పద సంస్థ ఒక […]
Read more

పటాన్‌చెరువు ఎమ్మెల్యే సోదరుడి 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ!

హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు యాజమాన్యంలోని సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లైకి చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై అక్రమ మైనింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), 2002 నిబంధనల ప్రకారం రూ.80.05 కోట్ల విలువైన అనేక స్థిర, చరాస్తులను ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. […]
Read more

తమిళనాడు ఘోర బస్సు ప్రమాదం…ఆరుగురు మృతి, 28 మందికి గాయాలు!

చెన్నై: తమిళనాడులోని తెన్‌కాశి జిల్లాలో ఈరోజు పెను విషాదం సంభవించింది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మధురై నుండి సెంకోట్టైకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు, తెన్‌కాశీ నుండి కోవిల్పట్టి వైపు వెళ్తున్న మరొక బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి, స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. మధురై నుండి సెంకోట్టైకు […]
Read more

రూపాయి విలువ ‘పతనం’… ప్రధానిపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ‘ పతనం’పై కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని ఘాటుగా విమర్శించింది. ఈ సందర్భంగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంది. దీనిలో ఆయన యుపిఎ పాలనను ఎగతాళి చేశారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.46 వద్ద ప్రారంభమైంది. తరువాత 89.17కి పెరిగింది, ఇది మునుపటి ముగింపు కంటే 49 పైసలు పెరిగింది. స్థానిక, ప్రపంచ ఈక్విటీలలో విస్తృతమైన అమ్మకాల ఒత్తిడి, వాణిజ్య సంబంధిత […]
Read more

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం!

న్యూఢిల్లీ: వివిధ మైలురాయి తీర్పులలో భాగమైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌తో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అంతేకాదు తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ బృందం హాజరవడం గమనార్హం. కాగా, జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో నియమితులైన జస్టిస్ కాంత్ […]
Read more
1 80 81 82 83 84 195

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.