Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

‘ప్రపంచానికి శాంతి అవసరం’…ఇరాన్‌ దాడులపై భారత విపక్షాల స్పందన!

న్యూఢిల్లీ: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ హత్యను మనదేశంలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఖమేనీని హత్య చేయడం ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ హత్యను ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ పట్ల మోడీ ప్రభుత్వం మౌన వైఖరిని కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ దాడిని “నీచమైనది”గా అభివర్ణించారు. “ప్రజాస్వామ్య ప్రపంచ నాయకులు అని చెప్పుకుంటున్న వారు… సార్వభౌమ […]
Read more

ఇరాన్‌పై దాడి చేయమని ట్రంప్‌ను కోరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్…వాషింగ్టన్ పోస్ట్ కథనం!

వాషింగ్టన్: ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా కూడా ఇరాన్‌పై సైనిక దాడి ప్రారంభించాలని డోనాల్డ్ ట్రంప్‌ను ఒత్తిడి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. రియాద్ బహిరంగంగా దౌత్యపరమైన పరిష్కారం ప్రయత్నించినట్టు కవరింగ్‌ ఇచ్చినప్పటికీ లోలోపల ఇలాంటి పన్నాగాలు వేసిందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం దాడికి ముందు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్… ట్రంప్‌తో అనేక ప్రైవేట్ సంభాషణలు జరిపారు. ఈ చర్చల సమయంలో, అతను అమెరికా అధ్యక్షుడిని […]
Read more

మధ్యప్రాచ్యంలో దాడుల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన చమురు ధరలు!

న్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్,యుఎస్ సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు ప్రపంచ ఇంధన సప్లై చైన్‌లో అంతరాయాలు ఏర్పడడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్, మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాల నుండి చమురు సరఫరా నెమ్మదిస్తుందని లేదా ఆగిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ దాడుల కారణంగా పర్షియన్ గల్ఫ్‌లోని ఇరుకైన ముఖద్వారం అయిన హార్ముజ్ జలసంధి గుండా… ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు చమురును ఎగుమతి చేసే దేశాల సామర్థ్యాన్ని పరిమితం […]
Read more

ఇరాన్‌ అగ్రనేత ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించిన జేఐహెచ్‌!

న్యూఢిల్లీ: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల జమాతే ఇస్లామీ అధ్యక్షుడు సయ్యద్‌ సాదతుల్లా హుసేనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఈ కఠిన సమయంలో ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా నిలుద్దామన్నారు. అమరగతి పొందిన కుటుంబానికి సహనం, స్థైర్యం అందించాలని దైవంతో వేడుకున్నారు. సమకాలీన ముస్లిం ప్రపంచంలో ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక మహోన్నత వ్యక్తి, ఆయన నాయకత్వం మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్‌కు రాజకీయ, […]
Read more

గాజాలో కాల్పుల విరమణ… అయినా ‘ఎల్లో లైన్’ వద్ద పౌరులను చంపుతున్న ఇజ్రాయెల్!

గాజా: కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని ‘ఎల్లో లైన్’ (buffer zone) వెంబడి పాలస్తీనా పౌరులను చంపుతూనే ఉంది. ఫలితంగా గాజాలోని ఓ కుటుంబం ఇఫ్తార్ సమయంలో ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ బుల్లెట్‌తో మరణించిన వారి తల్లి లేకుండానే ఉపవాస విరమణ చేయాల్సి వచ్చింది. బాస్మా బనాత్ ప్రతిరోజూ చేసినట్లుగానే ఆదివారం ఉదయం పని కోసం బీట్ లాహియాలోని తన ఇంటి నుండి బయలుదేరింది. ఈసారి, పట్టణానికి తూర్పున ఉన్న ఇజ్రాయెల్ సైనిక […]
Read more

ఇజ్రాయెల్‌ పర్యటన నుంచి తిరిగొచ్చిన మోడీ!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో తన రెండు రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశం,ఇజ్రాయెల్ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని పెంచుకున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, సైబర్ భద్రత, రక్షణ, కీలకమైన అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారం వంటి 17 ఒప్పందాలపై సంతకం చేశాయి. సాంకేతికతల బదిలీ ఫ్రేమ్ వర్క్ ద్వారా మిలిటరీ హార్డ్వేర్ సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి చేపడుతూ.. తమ మధ్య ఇప్పటికే ఉన్న సన్నిహిత రక్షణ భాగస్వామ్యాన్ని […]
Read more

‘షాలోమ్, నమస్తే’ అంటూ నెతన్యాహును ఆలింగనం చేసుకున్న మోడీ!

టెల్‌అవీవ్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ పార్లమెంట్‌ నెస్సెట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత హిందూ జాతీయవాద నాయకుడు మోడీ, గాజాలో జరిగిన మారణహోమం, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ అక్రమ విస్తరణలపై ప్రపంచవ్యాప్తంగా ఒక బహిష్కృతుడిగా పరిగణిస్తున్న ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించడం గమనార్హం. మోడీ ఇజ్రాయెల్ పర్యటన, పార్లమెంటు ప్రసంగం రెండూ ఇజ్రాయెల్ నాయకులకు, ముఖ్యంగా ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు పునరావాసం కల్పించడానికి, […]
Read more

రంజాన్‌ మాసంలోనూ వెస్ట్ బ్యాంక్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ హింస!

జెరూసలేం: రంజాన్ మాసంలోనూ వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ హింస కొనసాగుతోంది. ఈ దాడుల్లో భాగంగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని అల్ ఖలీల్ (హెబ్రాన్) దక్షిణాన ఉన్న సుస్యా గ్రామంలో ఇజ్రాయెల్ అక్రమ వలసదారులు పాలస్తీనియన్ ఇళ్లను, వాహనాలను తగలబెట్టారు. పాలస్తీనియన్ల ఐదు ఇళ్లను, అనేక వాహనాలను తగలబెట్టారని అల్-బైదర్ మానవ హక్కుల సంస్థ సైతం తెలిపింది. ఇజ్రాయెల్‌ సెటిలర్లు గ్రామంపై దాడి చేశారని, దీనివల్ల గణనీయమైన ఆస్తి నష్టం జరిగిందని, స్థానికులు, ముఖ్యంగా మహిళలు,పిల్లలలో భయాన్ని వ్యాప్తి […]
Read more

వాణిజ్య సంబంధాల బలోపేతానికి భారత్‌, ఇజ్రాయెల్ చర్చలు!

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌ పర్యటనకు ఒకరోజు ముందు భారతదేశం-ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం మొదటి రౌండ్ చర్చలు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కాగా, గత సంవత్సరం నవంబర్‌లో, ఒప్పందం కోసం చర్చలను అధికారికంగా ప్రారంభించడానికి రెండు దేశాలు నిబంధనలపై (ToR) సంతకం చేశాయి. “భారతదేశం-ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం మొదటి రౌండ్ చర్చలు నిన్న న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి, రేపటి వరకు జరగనున్నాయి” అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, అటువంటి […]
Read more

రేపు ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న మోడీ…పాలస్తీనియన్లను పట్టించుకోలేదని ఆరోపించిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుండగా, పాలస్తీనియన్ల కోరికకు భారత ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవలేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈమేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ మాట్లాడుతూ…మోడీ ప్రభుత్వం పాలస్తీనియన్ల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు వ్యక్తం చేసినప్పటికీ… వారిని “వదిలేసింది” అని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఉంటున్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ తరలించడం తప్పని, ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసిందని, గాజాలో పౌరులపై […]
Read more
1 16 17 18 19 20 56

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.