Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

రెండు రోజుల పర్యటన నిమిత్తం కోల్‌కతా చేరుకున్న సీఈసీ బృందం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని భారత ఎన్నికల కమిషన్ (ECI) పూర్తి బెంచ్ నిన్న సాయంత్రం కోల్‌కతాకు చేరుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CEC జ్ఞానేష్ కుమార్, అతని బృందాన్ని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) మనోజ్ కుమార్ అగర్వాల్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి స్వాగతించారు. కాగా, ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ […]
Read more

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ!

టెహ్రాన్‌: ఇరాన్‌ కొత్త సుప్రీం నాయకుడిగా మొజ్తబా ఖమేనీని నియమించారు. యుఎస్-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక సుప్రీం లీడర్ తర్వాత ఆయన కుమారుడే ఆ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. దేశ సుప్రీం నాయకుడిని నియమించడానికి బాధ్యత వహించే 88 మంది సభ్యుల మతాధికారుల సంస్థ అయిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అసాధారణ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 1979 […]
Read more

ఎనిమిదవ రోజుకు యుద్ధం…ఇరాన్‌లో భూ బలగాల మోహరింపు దిశగా ట్రంప్‌ ఆలోచన!

టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేడు ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఇంకా తీవ్రతరం అవుతూనే ఉంది, రాజధాని టెహ్రాన్‌తో సహా ఇరాన్‌లోని అనేక ప్రదేశాలలో రాత్రిపూట భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్‌పై “పెద్ద ఎత్తున” దాడులు నిర్వహించిందని, బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఎటువంటి “షరతులు లేకుండా ఇరాన్‌ లొంగిపోవడాన్ని” మాత్రమే వాషింగ్టన్‌ అంగీకరిస్తుందని, అది లేకుండా యుద్ధాన్ని ముగించడానికి ఎటువంటి ఒప్పందం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ […]
Read more

విపక్షాల విమర్శలతో దిగొచ్చిన మోడీ ప్రభుత్వం…ఖమేనీ హత్యకు సంతాపం తెలిపిన భారత్‌!

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యపై భారత్ ఎట్టకేలకు సంతాపం వ్యక్తం చేసింది. ఈ హత్యపై ప్రభుత్వం మౌనం వహించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకను అమెరికా ముంచేయడాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ మరణించిన ఆరు రోజుల తర్వాత, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, భారత ప్రభుత్వం […]
Read more

ఇరాన్ యుద్ధాన్ని గెలవగలదు – అయితే కొంత సమయం పడుతుంది!

రంజన్‌ సోలమన్‌___🖋️ ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ట్రంప్, నెతన్యాహు తక్షణ విజయం సాధించాలని కలలు కని ఉండాలి. అయితే వాస్తంలో యుద్ధం ఏమో ఉధృతంగా సాగుతోంది, ఇజ్రాయెల్ ప్రాణాంతక దాడికి గురవుతోంది, ఆ దేశ పౌరులు ఆపమని విజ్ఞప్తి చేస్తున్నారు. యుఎస్ స్థావరాలకు ఆతిథ్యం ఇచ్చిన గల్ఫ్ దేశాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నాయి. ఆ స్థావరాల నుండి ఫైటర్ జెట్‌లు భయంతో మరోచోటికి తనలిపోయాయి. ఇజ్రాయెల్, యుఎస్‌లకు ఇది చేదు వార్తే. వారి వద్ద ఉన్న […]
Read more

జన్‌ జెడ్ నిరసనల తర్వాత నేపాల్‌లో నేడు ఎన్నికలు!

ఖాట్మండు: గత సంవత్సరం కె పి శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసిన జనరల్ జెడ్ నేతృత్వంలోని హింసాత్మక నిరసన తర్వాత తొలిసారిగా నేపాల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి నేపాల్ ప్రజలు ఈరోజు ఉదయం పోలింగ్ బూత్‌లకు చేరుకోవడం ప్రారంభించారు. ప్రత్యక్ష ఓటింగ్ జరిగే 165 స్థానాలకు మొత్తం 3,406 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాగా, మరో 110 స్థానాలకు దామాషా ఓటింగ్ ద్వారా 3,135 మంది అభ్యర్థులు ఢీ అంటే […]
Read more

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడి… ప్రధాని మోదీ మౌనాన్ని విమర్శించిన విపక్షాలు!

న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా జరిరిపిన దాడిపై నరేంద్ర మోదీ మౌనం వహించడం, ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్యపై ప్రధానమంత్రి సంతాపం ప్రకటించకపోవడంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరాన్ నాయకుడి హత్యపై ప్రభుత్వం మౌనంగా ఉండటం తటస్థం కాదని; అది ఒక పరాజయం అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక వ్యాసంలో సోనియా గాంధీ అన్నారు. ఓవైపు చర్చలు కొనసాగుతున్న తరుణంలో… ఒక దేశాధినేతను […]
Read more

ఇరాన్‌ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా… 87 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న శ్రీలంక!

న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేసింది. ఈమేరకు శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ఇరాన్ నౌకపై యూఎస్‌ జలాంతర్గామి దాడి చేసిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ధృవీకరించారు. కాగా, మార్చి 4న విశాఖపట్నంలో జరిగిన సముద్ర విన్యాసాల్లో ఈ ఐరిస్ దేనా నౌక కూడా పాల్గొందని అన్నారు. అంతకుముందు, శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ కొట్టేలో పార్లమెంటుకు మాట్లాడుతూ, 180 మంది సిబ్బందితో కూడిన ఈ నౌక నుండి […]
Read more

“బూట్స్ ఆన్ గ్రౌండ్” అవసరం రాకపోవచ్చు…ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ఇరాన్‌పై దాడులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, “బూట్స్ ఆన్ గ్రౌండ్” (భూతలంపై సైన్యాన్ని దించడం) అవసరం ఉండకపోవచ్చు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. న్యూస్ నేషన్ జర్నలిస్ట్ కెల్లీ మేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ… సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి, అమెరిన్ల మరణాలకు త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాగా, ఇప్పటివరకు ఆరుగురు అమెరికా సైనికులు యుద్ధంలో మరణించారు. ఇరాన్‌పై శనివారం దాడులు ప్రారంభించిన తర్వాత, ట్రంప్ […]
Read more

ఖమేనీ హత్యపై మౌనం-యూఏఈకి సంఘీభావం… భారత్‌ ద్వంద వైఖరి!

న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ హత్యకు సంతాపం వ్యక్తం చేస్తూ భారతదేశం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు, అలాగే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడిని ఖండించలేదు. ఈ మౌనాన్ని కొంతమంది పరిశీలకులు న్యూఢిల్లీ విదేశాంగ విధాన వైఖరిలో గణనీయమైన మార్పుకు సూచనగా భావిస్తున్నారు. దీనికి విరుద్ధంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు ఇరాన్ దాడులలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. UAE అధ్యక్షుడు […]
Read more
1 15 16 17 18 19 56

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.