జవాద్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. తుపాన్ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ కలెక్టర్లుకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు